Telangana Nirmal Women 2.5 kg hair In stomach : కొంతమందికి మట్టి తినే అలవాటుఉంటుంది. మరికొందరికి సుద్ద, బియ్యం తినే అలవాటు ఉంటుంది. కానీ తెలంగాణాలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ లోని...
tigers who have already killed two in telangana : తెలంగాణ రాష్ట్రంలో పులుల సంచారం ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తోంది. 20 రోజుల వ్యవధిలో ఇద్దర్ని పెద్దపులి పొట్టన పెట్టుకుంది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో...
boyfriend’s relatives attacked on a young woman : నిర్మల్ జిల్లా మామడ మండల కేంద్రంలో దారుణం జరిగింది. తనను పెళ్లి చేసుకోవాలంటూ ప్రియుడి ఇంటి ముందు మౌనదీక్ష చేస్తున్న యువతిపై.. ప్రియుడు అతడి...
Telangana Nirmal cow calf drinking goat milk : తెలంగాణాలో నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఓ వింత జరుగుతోంది. ఓ ఆవుదూడ మేక పాలు తాగి పెరుగుతోంది. వానకార్ శ్రీనివాస్ అనే వ్యక్తి...
నిర్మల్ జిల్లాలో దారుణం జరిగింది. తనకు సంబంధించిన అసభ్యకరమైన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని ఓ వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన ముధోల్లో శనివారం చోటుచేసుకుంది. పురుషోత్తం అనే వ్యక్తి ఓ వివాహితకు...
2 నుంచి 3.5 కేజీల బరువుతో శిశువులు జన్మించడం సర్వ సాధారణం. ఇందులో పెద్ద వింత లేదు. పైగా ఆ
నిర్మల్ జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపింది. కరోనా అనుమానితుడు ఆస్పత్రి నుంచి కనిపించకుండా పారిపోయాడు.
లేగ దూడ ఏంటి.. పాలు ఇవ్వడం ఏంటి.. నమ్మబుద్ధి కావడం లేదు కదూ.. కానీ.. ఇది నిజం..నమ్మి తీరాల్సిందే.. 5 రోజుల లేగ దూడ.. లీటర్ల కొద్దీ పాలు ఇస్తోంది. ఉదయం, సాయంత్రం.. టైమ్ ఏదైనా.....
తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మున్సిపల్ ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ దూకుడు మీదుంది. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలకు జరిగిన
నిర్మల్ జిల్లాలో విషాదం నెలకొంది. తండ్రి మరణాన్ని తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
నిర్మల్ జిల్లాలోని బాసర రైల్వే స్టేషన్ లో విద్యార్థులు రన్నింగ్ ట్రైన్ నుంచి కిందికి దూకారు. దీంతో ఓ విద్యార్థికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి.
నిర్మల్ జిల్లాలో జెన్ కారు కాలువలోకి దూసుకెళ్లింది. దాస్తురాబాద్ మండలం, రేవోజిపేట్ గ్రామం వద్ద కడెం ప్రధాన కాలువలోకి ప్రమాదవశాత్తూ కారు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో కారు పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న గ్రామస్తులు...
నిర్మల్ జిల్లాలోని సోన్ గ్రామస్తులు మరెన్నో గ్రామాలకు ఆదర్శంగా నిలిచే నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్లాస్టిక్ ఉపయోగిస్తే ఎంతటి వారైనా రూ.10 వేల జరిమానా చెల్లించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.
చదువుల తల్లి కొలువైన బాసర సరస్వతి అమ్మవారి సన్నిధి మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. దేవాలయంలో ముస్లిం అబ్బాయికి అక్షరభ్యాసం చేశారు.
బాసర : నిర్మల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో మరో అపచారం చోటుచేసుకుంది. అమ్మవారి మూలవిరాట్ పైనున్న మకుటంలోని ఒక వజ్రం మాయమైంది. ఈ ఘటనపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు....
నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాంధీ కూరగాయాల మార్కెట్ లో మున్సిపల్ సిబ్బందిపై దాడి చేసిన ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడితో పాటు 8 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు...
భైంసా : నిర్మల్ జిల్లా భైంసాలో ఓ పెళ్లి విందులో వడ్డించిన పాయసం తిని 500 మంది అస్వస్ధతకు గురయ్యారు. భైంసాలోని డీసెంట్ ఫంక్షన్ హాలులో జరిగిన వివాహా వేడుకలో ఈ ఘటన జరిగింది. పాయసం...
నిజామాబాద్: నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో వెలుగు చూసిన కలప అక్రమ రవాణా కేసులో తీగ లాగితే డొంకంతా కదులుతోంది. అటవీశాఖ అధికారులు, పోలీసులు, రాజకీయ నాయకులు చేతులు కలిపి యథేచ్చగా కలప స్మగ్లింగ్ చేస్తున్న వ్యవహారంలో...
యమపురిలో సంక్రాంతి సెలవులేమో.. చనిపోయిన మనిషి లేచి కూర్చొన్నాడు. మీరు విన్నది నిజమే. ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయిన వ్యక్తిని చూసి కుటుంబ సభ్యులు చనిపోయాడాని అనుకున్నారు. మరణవార్తను బంధువులకు చేరవేశారు.
నిర్మల్ జిల్లాలోని తాంశ గ్రామంలోనూ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. కానీ ఆ ఎన్నికే కాస్త వెరైటీగా సాగింది.