2016 నవంబరు 8అర్ధరాత్రి నోట్ల రద్దు జరిగినప్పటి నుంచి గత్యంతరం లేని పరిస్థితుల్లో డిజిటల్ ట్రాన్సాక్షన్లు ఊపందుకున్నాయి. ఏటీఎంలోకి వెళ్లి డబ్బులు తీసుకుని నోట్లతో లావాదేవీలు జరపడాన్ని మార్చుకుని కార్డులతో పాటు డిజిటల్ వ్యాలెట్లు వాడడం...
కోల్ కతా ఎయిర్ పోర్ట్ లో లోకల్ ఏరియా నెట్ వర్క్ ప్రాబ్లం వచ్చింది.ఇవాళ(మే-13,2019)సాయంత్రం 5:15గంటలకు అన్ని ఎయిర్ లైన్స్ లు బోర్డింగ్ పాస్ లను ఇష్యూ చేయడం స్టార్ చేసిన సమయంలో సర్వర్ డౌన్ అయింది.దీంతో 20కి...
ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. దీనితో పలు చోట్ల పోలింగ్ ప్రారంభం కాలేదు. ఏప్రిల్ 11వ తేదీ ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ, తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుండే ఓటర్లు ఓటు వేసేందుకు...