old Rs 100 notes : పెద్ద నోట్లను రద్దు చేసి అందరికీ షాక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొనేందుకు ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. సాక్షాత్తూ..ఆర్బీఐ కీలక అధికారి దీనికి సంబంధించి...
monkey-steals-bag-with-rs-4-lakh : కోతి అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ఆ జంతువు చేసే చిలిపి పనులు. మనుషుల చేతుల్లో ఉన్న వస్తువులను అమాంతం పట్టుకుని పరుగెత్తుంటుంది. దీంతో కోతుల కనబడగానే..దూరంగా నిలడుతారు. ప్రేమగా ఇచ్చే పండ్లు, ఇతర...
పాండిచ్చేరి యూనివర్శిటీ సరికొత్త విద్యావిధానానికి తెర తీసింది. యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్( UGC) గైడ్ లైన్స్ ప్రకారం… చివరి సెమిస్టర్(end-semester)విద్యార్థులకు ఓపెన్ బుక్ విధానంలో పరీక్షలను నిర్వహిస్తామని పాండిచ్చేరి యూనివర్శిటీ తెలిపింది. ఆన్లైన్ / ఆఫ్లైన్...
పుణెలో నకిలీ కరెన్సీ కలకలం రేపింది. భారీ స్థాయిలో నకిలీ నోట్లను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.87కోట్లుగా తేల్చారు. ఇందులో నకిలీ ఇండియన్ కరెన్సీతో పాటు ఫారిన్ కరెన్సీ కూడా...
ఎప్పటికప్పుడు తన వినియోగదారులకు విస్తృత సేవలు అందించే గూగుల్ సంస్థ.. తన మల్టిపుల్ టూల్ గూగుల్ లెన్స్కు మరో ఉపయోగకరమైన టూల్ జోడించింది. ఇకపై ఫోన్ నుంచి చేతితో రాసిన నోట్లను లెన్స్ ద్వారా కంప్యూటర్కు...
కరోనా ఎలా వస్తుందో ? ఎలా వ్యాప్తిస్తుందో అంతుబట్టడం లేదు. విదేశాల నుంచి వచ్చిన వారిలో వైరస్ సోకుతుందని తొలుత భావించారు. కానీ తర్వాత సీన్ మారిపోయింది. ఎక్కడకు వెళ్లకుండానే..కరోనా లక్షణాలు బయటపడుతున్నాయి. దీంతో వైద్యులు...
రోడ్లపై డబ్బులు పడితే ఏం చేస్తారు ? వెంటనే తీసుకుని ఎవరు పడేసుకున్నారో అని ఆరా తీస్తాం అంటారు కదా. కానీ ప్రస్తుతం ఎక్కడైనా నోట్లు కనపడితే చాలు..అమాంతం దూరం పరుగెడుతున్నారు. ఎందుకంటే కరోనా వైరస్...
చైనా నగరాలను స్మశానాలుగా మార్చేస్తోంది కరోనా వైరస్(కోవిడ్-19). వూహన్ సిటీలో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ దెబ్బకు జనాలు పిట్లలు రాలిపోయినట్లు రాలిపోతున్నారు. రోజుకి 100మందికి పైగా చైనాలో ప్రాణాలు కోల్పోతున్నారు. శనివారం ఒక్క రోజే...
కాంట్రవర్షియల్ కామెంట్లు చెయ్యడానికి ముందుండే వ్యక్తి బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి. మరోసారి కాంట్రవర్శీ కామెంట్ చేసి వార్తల్లో నిలిచాడు ఆయన. మధ్యప్రదేశ్లోని ఖంద్వా జిల్లాలో స్వామి వివేకానంద వ్యాఖ్యానమాల పేరిట చేసిన ప్రసంగాల్లో భాగంగా...
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త 20 రూపాయల నోటు విడుదల చేస్తోంది. ఇది ఆకుపచ్చ కలర్ లో ఉంది. త్వరలోనే రాబోతున్న ఈ నోటుపై కొత్త RBI గవర్నర్ శక్తికాంత్ దాస్ సంతకం ఉంది....
లంచగొండుల గుండెల్లో గుబులు పుట్టించే వార్త ఇది. తెలంగాణలో ఓ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) లంచం తీసుకుని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి దొరికిపోయాడు. అయితే తెలివిగా ఆలోచించిన ఆ అధికారి బాధితుల వద్ద నుంచి...