Trishul company irregularities : జేసీ దివాకర్ రెడ్డి.. ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు.. తన వ్యాఖ్యలతో ఎప్పుడు వార్తల్లో నిలిచే జేసీ.. తన సిమెంట్ కంపెనీ త్రిశూల్తో మరోసారి వార్తల్లోకెక్కారు.. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం...
Akshay Kumar serves Rs 500-cr defamation notice : యూ ట్యూబర్ పై బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేసినందుకు రూ. 500 కోట్ల...
కేరళకు చెందిన జర్నలిస్ట్ సిద్దిఖీ కప్పాన్ అరెస్ట్ విషయంలో సోమవారం(నవంబర్-16,2020)ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. సిద్దిఖీ అరెస్ట్ ను సవాల్ చేస్తూ మరియు సిద్దిఖీకి బెయిల్ మంజూరు చేయాలని దాఖలైన పిటిషన్ పై...
Farm Laws: విపక్షాల తీవ్ర ఆందోళనల నడుమ సెప్టెంబర్ లో పార్లమెంట్ ఆమోదం పొందిన 3 వివాదాస్పద వ్యవసాయ చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ చట్టాలు వ్యవసాయ మార్కెట్...
Krishna River Overflow: కృష్ణా ఉగ్రరూపం దాలుస్తోంది. బ్యారేజికి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో అధికారయంత్రాంగం అప్రమత్తమైంది. కరకట్ట ప్రాంతంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అందులో భాగంగా అక్కడనే ఉన్న టీడీపీ చీఫ్...
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఈ నెల 9న చండీగఢ్ నుంచి ముంబైకి ఇండిగో విమానంలో ప్రయాణించిన విషయం తెలిసిందే. అయితే కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించాలన్న సూచనలను వదిలేసి విమానంలో కొందరు మీడియా...
భారత్ లో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్న పుణెలోని సీరం ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఇతర దేశాల్లో ఆస్ట్రాజెనికా పరీక్షలను నిలిపివేసినప్పటికీ, భారత్లో...
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటన రాష్ట్రంలో సంచలన రేపిన సంగతి తెలిసింది. ఈ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. టాలీవుడ్ యంగ్ హీరో రామ్ ఎంట్రీతో మరింత హీటెక్కింది. రామ్ చేసిన ట్వీట్లు రాజకీయవర్గాల్లో...
రాజస్థాన్ కాంగ్రెస్ తిరుగుబాటు నేత సచిన్ పైలట్ భవితవ్యం తేలిపోనుంది. అసెంబ్లీ స్పీకర్ జారీ చేసిన అనర్హత షోకాజ్ నోటీసులను సవాల్ చేస్తూ సచిన్ పైలట్ వర్గం హైకోర్టును ఆశ్రయించింది. దీంతో రాజస్థాన్ హైకోర్టు స్పీకర్...
ఏపీ ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) కేసులో జగన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఎస్ఈసీ కేసుపై బుధవారం(జూన్ 10,2020)
ఫిషింగ్ కార్యకలాపాల ద్వారా తమ వినియోదారులను మోసగిస్తున్న వారిని టెలీకాం సంస్థలు బ్లాక్ చేయడం లేదని ఆరోపిస్తూ ప్రముఖ ఆన్లైన్ పేమెంట్ సంస్థ పేటీఎం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పేటీఎం పిటిషన్ విషయపై...
దేశంలో కరోనా వ్యాప్తిలో తబ్లిగీలు కీలకంగా మారిన విషయం తెలిసిందే. ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్తో దేశంలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ విషయంలో దేశవ్యాప్తంగా తబ్లిగీలపై విమర్శలు వెల్లువెత్తుతుంటే.. ఓ ఐఏఎస్ అధికారి...
కొరోనా వైరస్ భయం కారణంగా రెవెన్యూ శాఖ అందించే సమన్లు పాటించటానికి చాలా కంపెనీలు, ఎగుమతిదారులు, బ్యాంకులు మరియు ఎన్బిఎఫ్సిలు నిరాకరించాయి. COVID-19 భయం కారణంగా ఎగ్జిక్యూటివ్స్ ఎవరూ రెవెన్యూ అధికారులను కలవలేరు అని పేర్కొంటూ...
హైదరాబాద్ లో 127 మందికి ఇచ్చిన ఆధార్ నోటీసుల వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై నిరసనలు వ్యక్తమవుతున్న వేళ.. హైదరాబాద్లో నివసిస్తున్న 127 మందికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార...
టెలికాం కంపెనీలకు కేంద్రప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. శుక్రవారం(ఫిబ్రవరి-14,2020)రాత్రి 11:59గంటల లోపు ప్రభుత్వానికి చెల్లించాల్సిన 92వేల కోట్ల రూపాయల అడ్జెసెంట్ గ్రాస్ రెవెన్యూ(AGR)బాకీలను చెల్లించాలని కేంద్రప్రభుత్వం సంచలన ఆదేశాలు జారీ చేసింది. భారతీ ఎయిర్ టెల్,...
చైనాలోని వుహాన్(wuhan) నగరంలో పుట్టిన Coronavirus.. ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో విజృంభించిన కరోనా వైరస్ క్రమంగా ఇతర దేశాలకూ వ్యాపిస్తోంది. ఇప్పటివరకు
రేప్ కేసులో నిందితుడైన నిత్యానంద స్వామి ప్రస్తుతం పరారీలో ఉన్న విషయం తెలిసిందే. నిత్యానందపై గుజరాత్, కర్ణాటకలలో అత్యాచారం, అపహరణ కేసులు నమోదైవడంతో గతేడాది దొంగ పాస్ పోర్ట్ తో నిత్యానంద దేశం విడిచి పారిపోయాడు....
ప్రముఖ హీరోయిన్ సంజనాకు నోటీసులు పంపించారు బెంగళూరు సిటీ ట్రాఫిక్ పోలీసులు. విచారణకు రావాలంటూ ఆదేశించారు. ఎందుకంటే ఆమె బెంగళూరులోని మాజెస్టిక్ రోడ్లో కారు నడుపుతూ సెల్ఫీ వీడియో తీసుకుంది. దీనిపై కేసు నమోదు చేసిన...
టీడీపీ నేత గల్లా జయదేవ్ కు పోలీసులు నోటీస్ ఇచ్చారు. పోలీసులు ఇచ్చిన నోటీస్ ను జయదేవ్ తిరస్కరించారు. ఎందుకు హౌస్ అరెస్టు చేశారో చెప్పాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి, ఏపీ ముఖ్యమంత్రి జగన్ సోదరి షర్మిలకు ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. జనవరి 10న హాజరుకావాలని ప్రత్యేక కోర్టు సమన్లు ఇచ్చింది.
సర్వీస్ ట్యాక్స్ ఎగవేస్తున్న సినీతారలు, టీవీ యాంకర్లు, నటులపై జీఎస్టీ అధికారులు ఫోకస్ పెట్టారు. తాజాగా టీవీ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్కు నోటీసులు ఇచ్చారు.
ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు మనీ లాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సమన్లు జారీ చేశారు.
తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావుతోపాటు రిటర్నింగ్ అధికారికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గత ఎన్నికల్లో దొంగ ఓట్లు వేశారని, బ్యాలెట్ ఓట్లలో రిగ్గింగ్ కు పాల్పడ్డారంటూ ఆరోపిస్తూ...
హైదరాబాద్ షైన్ ఆస్పత్రికి జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. పూర్తి వివరాలు తెలపాలంటూ హాస్పిటల్కు నోటీసులంటించారు.
టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ క్రికెట్ సలహా కమిటీ(CAC)చీఫ్ పదవికి రాజీనామా చేశారు. బుధవారం(అక్టోబర్-2,2019)సుప్రీంకోర్టు నియమించిన క్రికెట్ పాలకమండలికి ఆయన ఈ మేరకు ఈ మెయిల్ పంపారు. రెండు రోజుల క్రితమే సీఏసీ సభ్యురాలు,మాజీ...
విజయ్ నటించిన బిగిల్ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అనుమతించిన కాలేజీ చిక్కుల్లో పడింది. చెన్నైలోని శ్రీ సాయిరామ్ ఇంజినీరింగ్ కాలేజికి తమిళనాడు ఉన్నత విద్యా డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు అందే సూచనలు కనిపిస్తున్నాడు....
కారు యాక్సిడెంట్ కేసులో హీరో రాజ్ తరుణ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. యాక్సిడెంట్ తర్వాత రాజ్ తరుణ్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. దీంతో పోలీసులు నోటీసులు జారీ చేశారు. సీఆర్పీసీ 41
మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. విశాఖపట్నం జిల్లా భీమిలిలోని గంటా శ్రీనివాసరావు గెస్ట్ హౌస్కు గ్రేటర్ విశాఖ మున్సిపల్
పని తక్కువ…..మాటలెక్కువ అని అర్ధం వచ్చేలా ప్రధాని మోడీని పనిచేస్తున్నట్టు నటించే పెళ్లికూతురుతో పోల్చారు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ.తక్కువ రోటీలు తయారు చేస్తూ…గాజులతో ఎక్కువ శబ్దం చేసే పెళ్లికూతురు వంటివారు మోడీజీ అని...
ఏపీఎస్ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబుకి ఎన్ ఎంయూ సమ్మె నోటీస్ అందించింది.
ఎన్నికల కోడ్ నియమావళి ఉల్లంఘనపై తూర్పు ఢిల్లీ రిటర్నింగ్ అధికారి(RO)మంగళవారం(మే-7,2019) ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు నోటీసు జారీ చేశారు.తూర్పు ఢిల్లీ నుంచి ఆప్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అతిషి క్షత్రియ...
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో మళ్లీ సమ్మె కలకలం. డిమాండ్ల సాధన కోసం నోటీస్ ఇవ్వాలని నిర్ణయించింది ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ). ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ తరపున ప్రభుత్వానికి సమాచారం ఇవ్వనుంది. 2019, మే...
ఢిల్లీ : రాఫెల్ కేసులో రివ్యూ పిటిషన్లపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. శనివారం లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది. రాఫెల్ డీల్ లో అవతవకలేమీ జరుగలేదని...
పౌరసత్వం విషయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటీసు జారీ చేయడంపై యూపీ తూర్పు కాంగ్రెస్ ఇంచార్జి ప్రియాంకగాంధీ స్పందించారు.రాహుల్ గాంధీ భారతీయుడనే విషయం భారతదేశం మొత్తానికి తెలుసునని ఆమె అన్నారు.భారత్...
టీడీపీ సీనియర్ నేత సుజనాచౌదరికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. గురువారం (ఏప్రిల్ 26, 2019 బెంగళూరు సీబీఐ అధికారుల ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. బ్యాంక్ ల నుంచి రుణాలు పొంది మోసం చేశారనే...
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, సొగసరి బ్యాట్స్ మెన్ వీవీ ఎస్ లక్ష్మణ్లకు BCCI అంబుడ్స్మెన్ నోటీసులు జారీ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఏప్రిల్ 24వ తేదీ బుధవారం సచిన్ జన్మదినాన్ని జరుపుకున్నారు. వరుస పెట్టి...
లోక్ సభ ఎన్నికల ప్రచార సందర్భంగా ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ చౌకీదార్ చోర్ హై అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.అయితే ‘చౌకీదార్ చోర్ హై’ అనే పద ప్రయోగ...
భోపాల్ లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సాధ్వీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాలేగావ్ బాంబు పేలుడు కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సాధ్వి…తన శాపం వల్లనే...
ఇండియన్ ఆర్మీని ‘మోడీజీ సేన’ గా అభివర్ణించిన బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీకి ఎలక్షన్ కమిషన్ హెచ్చరికలు జారీ చేసింది.
ఎన్నికల సందర్భంగా నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై CEC కఠిన చర్యలు తీసుకొంటోంది. తాజాగా దూరదర్శన్కు ఎలక్షన్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. పార్టీలకు సమయం కేటాయించే అంశంపై ప్రతిపక్షాలు ఈసీకి కంప్లయింట్ చేశాయి. ఎన్నికల కోడ్...
మన ఇంటి కాలింగ్ బెల్ పాడైతే ఏం చేస్తాం..మరొకటి పెట్టించుకుంటాం. కానీ మా డోర్ బెల్ పాడైయ్యింది.అని బోర్డు పెట్టారు ఓ కాలనీ వాసులు..అదేమంత పెద్ద విశేషం కాదు..కానీ మా డోర్ బెల్ పాడైంది ఇంటికొచ్చినవారు...
సార్వత్రిక ఎన్నికల వేళ ఈసీ ప్రతి అంశంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే సహించేది లేదంటోంది.
రైల్వే ప్రయాణికులకు టీ ఇచ్చేందుకు బీజేపీ ప్రచార నినాదం మై భీ చౌకీదార్(నేను కూడా కాపలాదారుడినే)తో కూడిన టీ కప్పులను వాడటం,రైల్వే టిక్కెట్లపై మోడీ ఫొటో వాడటంపై ఎలక్షన్ కమిషన్ చర్యలు ప్రారంభించింది.మంగళవారం(ఏప్రిల్-2,2019)భారతీయ రైల్వేస్ కి ఈసీ...
ఎన్నికల హామీల్లో భాగంగా సోమవారం(మార్చి-26,2019) కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కనీస ఆదాయ పథకంపై ప్రశ్నించిన నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ కు ఎలక్షన్ కమీషన్ షాక్ ఇచ్చింది.కాంగ్రెస్ హామీపై ప్రశ్నలు లేవనెత్తిన రాజీవ్...
మోడీపై ఉన్న అభిమానాన్ని కాస్త భిన్నంగా చూపించాలనుకుని ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఓ వ్యక్తి ఈసీకి దొరికిపోయాడు. చివరకు ఎన్నికల సంఘానికి క్షమాపణలు చెప్పాడు.ఉత్తరాఖాండ్ లో ఈ ఘటన జరిగింది. ఉత్తరాఖాండ్ కు చెందిన జగదీశ్...
హైదరాబాద్: క్యూనెట్ ఫ్రాడ్ కేసులో సినీ ప్రముఖులు, క్రికెటర్లకు సైబరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు, క్రికెటర్లకు నోటీసులు జారీ చేశారు. బాలీవుడ్
హైదరాబాద్ : ఎన్నికల సమయంలో బుల్లెట్ ఫ్రూప్ వాహనం వాడుకున్నారు..అద్దె..డ్రైవర్ జీతం ఎవరిస్తారు ? మీరే ఇవ్వాలంటూ కాంగ్రెస్ పెద్ద తలకాయలు జానారెడ్డి…షబ్బీర్ ఆలీకి ఇంటెలిజెన్స్ నోటీసులు జారీ చేసింది. 2007 సీఈసీ ఆదేశాల ప్రకారం...