ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించింది.