China : భారత్, చైనాల మధ్య పచ్చిగడ్డి వేస్తె భగ్గుమంటోంది. సరిహద్దు వివాదంతో యుద్ధవాతావరణం కొనసాగుతోంది. సరిహద్దులో చైనా-భారత్ దేశాల సైనికుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా ఉన్నాయి. ఇటువంటి హాట్...
తెలంగాణలో పండుగల సమయంలో బంధు మిత్రులను కలుసుకునేందుకు ఏర్పాటు చేసే కార్యక్రమం అలయ్ బలయ్. ముఖ్యంగా దసరా సందర్భంగా పండుగవేళ అందరూ కలవాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అలయ్ బలయ్ అనగానే గుర్తుకు వచ్చే నేతల్లో ఒకరు బండారు దత్తాత్రేయ.....
న్యాయ విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన TS LAWCET-2019 మే 20న ఆన్లైన్ పరీక్ష నిర్వహించగా, జూన్ 2న ఫలితాలు విడుదల చేశారు. ఇక కౌన్సెలింగ్ ప్రక్రియ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న వారికోసం ఈ నెల...