National2 years ago
పెను తుఫాన్ గా ఫొని : తీరం దాటే సమయంలో 200 కిలోమీటర్ల వేగంతో గాలులు
పెను తుఫాన్ గా మారింది ఫొని. తీరం దాటే సమయంలో.. 200 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఉండనున్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో ఒడిశా రాష్ట్రం వణుకుతోంది. గోపాల్ పూర్ – చాంద్బలి మధ్య మే 3వ తేదీన తీరం దాటనున్నట్లు ప్రకటించింది...