దేశంలో ఇంధన ధరలు భారీ స్థాయిలో పెరిగిపోతున్న అంశంపై కాంగ్రెస్ నేత ఎమ్మెల్యే శశాంక్ భార్గవ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ఉద్దేశించి..చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేకెత్తించాయి. పెరుగుతున్న పెట్రో ధరలకు నిరసనగా మధ్యప్రదేశ్లోని...
కుర్దుల ఆధీనంలోని ఉన్న ఉత్తర సిరియాపై టర్కీ దాడులను భారత దేశం తీవ్రంగా ఖండించింది. సిరియాపై టర్కీ ఏకపక్ష సైనిక దాడి పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గురువారం(అక్టోబర్-10,2019) భారత విదేశాంగ శాఖ ప్రతినిధి...