ghmc polling stations : గ్రేటర్ ఎన్నిల పోలింగ్ కు కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. 2020, డిసెంబర్ 01వ తేదీ మంగళవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ కానుంది. ఇందుకు అధికారులు...
mayor Sunkara Pavani: ఏపీలోని కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో నగర ప్రథమ పౌరురాలిగా తన ప్రాథమిక హక్కులను అధికార పార్టీ నేతలు హరిస్తున్నారని మేయర్ సుంకర పావని ఆవేదన చెందుతున్నారు. మేయర్ హోదాలో తనకు కనీస...
iafs-first-woman-officer-vijayalakshmi-ramanan-retd-dies : కమిషన్ మహిళా అధికారి, వింగ్ కమాండర్ (రిటైర్డ్) డాక్టర్ విజయలక్ష్మి రమణన్ తుదిశ్వాస విడిచారు. పలు అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆమె…2020, అక్టోబర్ 21వ తేదీ బుధవారం కన్నుమూశారు. 96 ఏళ్లు...
తెలంగాణలో కోవిడ్ నిధుల దారి మళ్లింపు ఓ అధికారి సస్పెన్షన్ కు దారి తీసింది. మహిళా సంఘాలతో మాస్కులు, శానిటైజర్లు తయారు చేయించేందుకుగానూ ప్రభుత్వం కోవిడ్ నిధులు మంజూరు చేసింది. అయితే అందులోనుంచి రూ.6 కోట్ల...
మహారాష్ట్రలో ఓ పోలీస్ అధికారి నుంచి మంత్రికి కరోనా వైరస్ సోకింది. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.మహారాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జితేంద్ర అవద్ సెక్యూరిటీ స్టాఫ్ కు...
కరోనా వైరస్ నుంచి బయటపడాలంటే..స్వీయ నిర్భందమే ఒక్కటే మార్గమమని, క్వారంటైన్ నుంచి బయటకు రావొద్దని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఇతరులకు వైరస్ సోకితే పెను ప్రమాదం ఏర్పడుతుందని, వైరస్ ఇతరులకు వ్యాపిస్తుందనే ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు....
ప్రజాస్వామ్యం బతికిందా ఖూని అయ్యిందా ? దేశ చరిత్రలో ఎన్నికల నోటిఫికేషన్ రావడం..ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉండగా..వాయిదా వేయడంపై మంత్రి అవంతి శ్రీనివాస్ ఖండించారు. స్థానిక ఎన్నికలు వాయిదా వేయడంపై వైసీపీ సీరియస్గా పరిగణిస్తోంది. బాబు...
ఆయన ప్రభుత్వ ఆఫీసులో అధికారి. నెల నెల ప్రభుత్వం జీతం ఇస్తుంది. అయినా.. ఆ జీతం సరిపోలేదో ఏమో.. లంచాలకు రుచి మరిగారు. ఏదైనా పని అవ్వాలంటే.. చేతులు
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. న్యూజెర్సీలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ఇందులో ఓ పోలీస్ ఆఫీసర్ కూడా ఉన్నాడు.
28 ఏళ్ల సర్వీసు.. 53 సార్లు ట్రాన్స్ఫర్లు.. ఆయనే అశోక్ ఖేమ్కా. 1991 బ్యాచ్ సీనియర్ ఐఏఎస్ అధికారి. తాజాగా 53వ సారి బదిలీ అయ్యారు. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ప్రిన్స్పల్ సెక్రటరీగా ఉన్నారు....
ప్రభుత్వ ఆఫీసుల్లో పనులు జరగాలంటే అధికారుల చేతులు తడపాల్సిందే. లంచం ఇస్తే కానీ ఏ పనీ జరగదు. కాదు కూడదు అంటే.. కాళ్లు అరిగేలా తిప్పుకుంటారు. లంచాలు ఇచ్చుకోలేక కొందరు ఏసీబీని ఆశ్రయిస్తుంటే.. మరికొందరు ఆత్మహత్యలు...
అవినీతి నిరోధక శాఖ అధికారినంటూ చెప్పుకుని రూ.50,000 కోసం డిమాండ్ చేసిన ఓ వ్యక్తిని ఓ మహిళ చావగొట్టింది.
మంగళగిరి టీడీపీ అభ్యర్థి, మంత్రి నారా లోకేశ్ నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. మంగళవారం(మార్చి-26,2019) నామినేషన్ల పరిశీలన సందర్భంగా లోకేశ్ అఫడవిట్ లో తప్పులు ఉన్నట్టు వైకాపా ప్రతినిధులు రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆయన...
మాజీ ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు. తన మరణానికి సీఎం మమతా బెనర్జీయే కారణమని సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోయాడు. ఈ నోట్ ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో రాజకీయ దుమారం రేపుతోంది. 1986 బ్యాచ్కు చెందిన గౌరవ్ దత్.....
జమ్మూకశ్మీర్ పుల్వామా మరోసారి కాల్పులతో దద్దరిల్లుతోంది. సోమవారం(ఫిబ్రవరి-18-2019) పింగలాన్ ఏరియాలో భద్రతా దళాలు-టెర్రరిస్టులకు మధ్య ఎదురు కాల్పులు
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ పిల్లలను సాధ్యమైనంతవరకు ప్రైవేట్ స్కూళ్లకు పంపించేందుకు మొగ్గు చూపుతుండటం మనందరం చూస్తూనే ఉన్నాం. ఎల్ కేజీ నుంచి లక్షల రూపాయల ఫీజులు కట్టి తమ బిడ్డకు బంగారు భవిష్యత్తు...
హైదరాబాద్ : ఈవీఎంల ట్యాంపరింగ్ అంశం రచ్చ రచ్చ చేస్తోంది. ట్యాంపరింగ్ చేయవచ్చని వివిధ పార్టీలు చెబుతున్నాయి. దీనిని మాత్రం ఎన్నికల అధికారి రజత్ కుమార్ ఖండిస్తున్నారు. ట్యాంపరింగ్ జరిగే అవకాశం లేదని ఛీప్ ఎలక్టరరోల్ ఆఫీసర్...