investigation on dead bodies : కరీంనగర్ జిల్లా రామడుగు మండలం పరిధిలోని వాగులో మృతదేహాలు బయపడ్డాయి. ఇసుక అక్రమ తవ్వకాల్లో శవాలు వెలుగు చూశాయి. ఇసుక తవ్వకాల్లో మృతదేహాలు బయటపడటంపై 10టీవీ ప్రత్యేక కథనాన్ని...
Palakeedu Agriculture office : సూర్యాపేట జిల్లా పాలకీడు అగ్రికల్చర్ ఆఫీసు వద్ద ఉద్రిక్తత నెలకొంది. వరిధాన్యం టోకెన్ల కోసం పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచి అగ్రికల్చర్ ఆఫీసు వద్ద రైతులు బారులు...
Cries MPP Shyamala : ఆమె ఓ ఎంపీపీ. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి. మండలంలో జరిగే ప్రతి విషయానికి బాధ్యత వహించాల్సిన హోదాలో ఉన్నారు. కానీ తన మాట ఎవరూ ఖాతరు చేయడం లేదంటున్నారామె....
Razole assembly constituency: తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా మారిందనే టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గంలోని నాయకులు మూడు గ్రూపులు ఆరు వర్గాలుగా విడిపోయి విధి నిర్వహణలో...
ఏపీ జైళ్లకు కరోనా సెగ పాకింది. విశాఖ సెంట్రల్ జైలులో కరోనా కలకలం రేపింది. శిక్ష ఖరారైన 27 మంది ఖైదీలతోపాటు 10 మంది అధికారులు, సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అనారోగ్యంతో...
ఎల్జీపాలిమర్స్ ఘటనలో ముగ్గురు అధికారులపై వేటు పడింది. హైపవర్ కమిటీ, కలెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కాలుష్య నియంత్రణ మండలి చర్యలు తీసుకుంది. పర్యావరణ శాఖ రీజనల్ అధికారి ప్రసాద్ రావు, పీసీబీ జోనల్ అధికారి...
మంత్రులు, ఎమ్మెల్యేలు, వీఐపీలు, ప్రభుత్వ అధికారుల కోసం సకల సౌకర్యాలతో కరోనా సెంటర్లు అంటూ ఓరాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదంగా మారింది. రోగాలు రావటానికి పేద గొప్పా తేడా లేదు. కానీ..పేదవారికి ఓ రకమైన...
నల్గొండ జిల్లాలో ఎట్టకేలకు చిరుత పులి చిక్కింది. రెండు గంటలపాటు కష్టపడి ఫారెస్టు అధికారులు చిరుతను పట్టుకున్నారు. మర్రిగూడెం మండలం రాజంపేట తండాలో చిరుత ప్రత్యక్షమైంది. రైతు పొలానికి రక్షణగా ఏర్పాటు చేసిన కంచెలో చిరుత...
కర్నూలు జిల్లాలోని నంద్యాలలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. గోస్పాడు క్వారంటైన్ సెంటర్ లో నిర్వాకం చేశారు. నెగెటివ్ వచ్చిన వ్యక్తికి బదులు పాజిటివ్ వచ్చిన వ్యక్తిని అధికారులు ఇంటికి పంపించారు. ఒకే పేరుతో ఇద్దరు ఉండటంతో అధికారులు...
కరోనా ఎఫెక్ట్ : ప్రముఖ తమిళ నటుడు విజయ్ ఇంట్లో కరోనా పరీక్షలు నిర్వహించిన ఆరోగ్య శాఖ అధికారులు..
రాష్ట్రంలో అత్యుత్తమ స్థాయిలో కొత్తగా 30 స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు.
10టీవీ ప్రసారం చేసిన కథనంపై పోలీసులు ఉన్నతాధికారులు స్పందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చంద్రంపేటలో యువకుల్ను చితకబాదిన పోలీసులపై ఐజీ నాగిరెడ్డి సీరియస్ అయ్యారు.వారిపై చర్యలు తీసుకున్నారు. ఇద్దరు ఎస్సైలు, కానిస్టేబుల్, హోంగార్డులపై కఠిన చర్యలు...
తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం.. వేగంగా అభివృద్ధి చెందేందుకు జిల్లాల సంఖ్య పెంచిన విషయం తెలిసిందే. దీంతో జిల్లాల పరిధి కూడా తగ్గింది. ఈ క్రమంలో జిల్లాల పరిధి చిన్నగా ఉంది కాబట్టి అభివృద్ధి చేసేందుకు...
కర్నూలు జిల్లా ఆల్లగడ్డలో విద్యుత్ అధికారులు మందు పార్టీ చేసుకున్నారు. నల్లమల ఫారెస్టులో అధికారులు, విద్యుత్ కాంట్రాక్టర్లు మద్యం తాగి చిందేశారు.
ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 18 మంది ఐఏఎస్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేశారు. ఈమేరకు శుక్రవారం (సెప్టెంబర్ 13, 2019) ఏపీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. ...
న్యూఢిల్లీలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 19 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతోంది. Also Read : కర్ణాటకలో...
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలపై ఏపీ సీఎం బాబు తీవ్రస్థాయిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారిద్దరూ భయంకర వ్యక్తులుగా పేర్కొన్న బాబు..దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని అన్నారు. ఏపీ రాష్ట్రంలో...
అధికారులను ఎందుకు బదిలీ చేశారు? జగన్ కోరితే మోడీ, అమిత్ షా బదిలీలకు కుట్ర చేస్తారా? తన భద్రతను పర్యవేక్షించే అధికారి బదిలీ చేయడం వెనక ఆంతర్యం ఏమిటీ? అంటూ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ఇంటెలిజెన్స్ చీఫ్...
పుల్వామా ఉగ్రదాడి వెనుక కుట్రను చూసి అధికారులు షాక్ అవుతున్నారు.అందుబాటులో ఉన్న అత్యాధునిక టెక్నాలజీని జైషే ఉగ్రవాదులు వినియోగించుకొంటున్నారు.అధికారులు పుల్వామా కుట్రను ఛేదించే కొద్దీ నిజాలు బయటకు వస్తున్నాయి.పుల్వామా దాడి కోసం కారుబాంబు నిపుణులు దేశంలోకి...
హర్యానా రాష్ట్రంలోని హిసర్ జిల్లాలోని బల్ సమంద్ గ్రామంలో మార్చి 20, 2019న 18 నెలల బాలుడు ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడ్డాడు. చిన్నారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చేందుకు NDRF, సైన్యం, స్థానిక అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. గురువారం(మార్చి-21,2019) పెద్ద...
ఇండియన్ ఆర్మీలో దీర్ఘకాలం పనిచేయాలనుకునే మహిళా అధికారిణిలకు గుడ్ న్యూస్. ఇకపై ఇండియన్ ఆర్మీలోని మొత్తం 10 బ్రాంచిల్లో శాశ్మత కమిషన్(PC)లో మహిళా అధికారిణిలు పనిచేయవచ్చు. ఈ మేరకు రక్షణమంత్రిత్వ శాఖ మంగళవారం(మార్చి-5,2019) నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కేవలం...
అమెరికాలో వీసా మోసాలు, అక్రమంగా ఉద్యోగాలు చేయటంపై 200 మంది ఇండియన్స్ అరెస్ట్ అయ్యారు. తెలుగోళ్లు 20 మంది వరకు ఉన్నట్లు సమాచారం. అమెరికా దేశవ్యాప్తంగా 600 మందిని అదుపులోకి తీసుకుంటే.. వీరిలో కొందరిని విచారించి వదిలేశారు....
హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ భారీ అగ్నిప్రమాదం ఘటనలో హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు సమయస్ఫూర్తితో వ్యవహరించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ప్రతీ సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘నుమాయిష్’లో బుధవారం (జనవరి30 ) రాత్రి భారీ...
హైదరాబాద్ : అధికారుల నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. మౌలాలీ ఆర్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్లో విషాదం చోటు చేసుకుంది. ఆర్మీ సెలక్షన్స్ కోసం వచ్చిన యువకుడు అనంతలోకాలకు వెళ్లిపోయాడు. అధికారలు సరిగ్గా ఏర్పాట్లు...
విశాఖపట్టణం : వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ కత్తి కేసులో ఎన్ఐఏకి మొదట్లోనే ఆటంకాలు ఎదురయ్యాయి. కేసుకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని విశాఖ పోలీసులను కోరితే…ఇవ్వం…ప్రభుత్వ అనుమతితోనే ఇస్తామని తేల్చిచెప్పింది. దీనితో రాష్ట్ర ప్రభుత్వ డీజీపిని...