robbed 6 offices in 2 hours In Hyderabad : తాళం వేసి ఉన్న కార్యాలయాలే అతడి టార్గెట్.. కేవలం రెండు గంటల్లో ఆరు కార్యాలయాలను దోచేశాడు. దొరికినంత సొత్తుతో చెక్కేశాడు. ఒక కార్యాలయంలో...
flood Hyderabad : తెలంగాణ రాజధాని హైదరాబాద్లో గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ఉప్పొంగించింది. ఆ నీటి ఉదృతికి .. రోడ్లపై పార్క్ చేసిన...
పెరుగుతున్న కరోనావైరస్ కేసులను అరికట్టే ప్రయత్నం భాగంగాలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో “మినీ లాక్ డౌన్” ఫార్ములా ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. మినీ-లాక్డౌన్ స్కీంలో భాగంగా… కరోనావైరస్ కేసుల వ్యాప్తిని నియంత్రించడానికి యోగి ఆదిత్యనాథ్ సర్కార్...
తెలంగాణలో రేపటి నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగనున్నాయి. అలాగే ప్రభుత్వ కార్యాలయాలు కూడా తెరుచుకోనున్నాయి. అన్ని జోన్లలో ప్రభుత్వం కార్యాలయాలు పని చేస్తాయి. ఆరెంజ్, గ్రీన్ జోన్లలో వందశాతం సిబ్బంది హాజరు కావాల్సిందే. రెడ్...
కరోనా వచ్చింది…లాక్ డౌన్ తెచ్చింది. ఐటీ ఉద్యోగులంతా క్యాంపస్ వదిలి పెట్టి ఇంటిదగ్గర నుంచే వర్క్ మొదలుపెట్టారు. మళ్ళీ పాత రోజులు రావాలంటే చాలా నెలలు పట్టేలా ఉంది. అందుకే ఐటీ కంపెనీలు ఓ కీలక...
తెలంగాణ రాష్ట్రం అవినీతి రహితంగా మారాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. రెవెన్యూ కార్యాలయాలు, పురపాల సంఘాలు, గ్రామ పంచాయితీల్లో ఎవరికీ ఒక్క పైసా కూడా లంచం ఇవ్వొద్దని..కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తామని చెబుతున్నారు. అయితే అధికారుల...
తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.