ఉత్తరప్రదేశ్ హత్రాస్ కు చెందిన 19 ఏళ్ళ దళిత యువతిపై సెప్టెంబర్ 14న సామూహిక లైంగికదాడి జరుగగా ఢిల్లీ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ మంగళవారం చనిపోయిన విషయం తెలిసిందే. మరోవైపు, ఈ ఘటనపై దేశ...
నవంబర్ నాటికి సాధారణ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అధికారి ఒకరు వెల్లడించారు. ప్రస్తుతం ఆ దేశంలో నాలుగు కరోనా వైరస్ వ్యాక్సిన్...
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఫేస్ బుక్ కు ఢిల్లీ అసెంబ్లీ ప్యానెల్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల హేట్ కంటెంట్ విషయంలో ఫేస్ బుక్ కు పొలిటికల్ హీట్...
మావోయిస్టు అగ్రనేత గణపతి ఎక్కడున్నాడు ? ఆయన ఆరోగ్యం క్షీణించిందా ? త్వరలోనే లొంగిపోతాడా ? తదితర అంశాలపై తెగ చర్చ జరుగుతోంది. తెలంగాణ పోలీసుల సహకారంతో కేంద్రంతో చర్చలు జరుపుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ...
ఎంపిక చేసిన పలు దేశీయ కంపెనీలు అభివృద్ధి చేసిన COVID-19 వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి చైనా అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని ఆ దేశ ఆరోగ్య అధికారి ఒకరు తెలిపారు. చైనా వ్యాక్సిన్ మేనేజ్ మెంట్...
డీఎమ్కే ప్రెసిడెంట్ ఎమ్కే స్టాలిన్ సోమవారం ఎంపీ కణిమొజి ఎదుర్కొన్న కామెంట్లకు మనస్తాపం చెందినట్లుగా పేర్కొన్నారు. సీఐఎస్ఎఫ్ అధికారి ఒకరు తన సోదరిని ఇండియన్ అయినప్పటికీ మీకు హిందీ రాదా అని అడిగిన ప్రశ్నపై స్పందించారు....
ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యలో నిర్మించనున్న శ్రీరామ మందిర విశేషాలను ప్రత్యేకంగా భద్రపరచనున్నారు. భూగర్భంలోకి రెండు వేల అడుగుల లోతులో తామ్రపత్రాలు(రాగి పలక)ను ఉంచనున్నారు. దీనిలో బంధిత చరిత్ర, తదితర వివరాలు ఉంటాయని మందిర నిర్మాణానికి సారథ్యం వహిస్తున్న...
కరోనా వైరస్(CoronaVirus)మహమ్మారిని అరికట్టేందుకు తాము మందు తయారు చేశామని, కరోనిల్(Coronil)పేరుతో కరోనాకు మెడిసిన్ ను మార్కెట్లోకి తెస్తున్నట్లు హరిద్వార్లోని పతంజలి యోగపీఠంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యోగా గురువు రాందేవ్ బాబా(Ramdev Baba) ప్రకటించిన...
టిక్ టాక్ స్టార్ నుంచి బీజేపీ నాయకురాలుగా మారిన సోనాలి ఫోగట్…హర్యాణాలోని ఓ అధికారిని కెమెరా ముందు చెప్పుతో కొట్టింది. తనను కామెంట్ చేశాడని ఆరోపిస్తూ ఓ అధికారిని సోనాలి ఫొగట్ చెప్పుతో కొట్టింది. శుక్రవారం...
సంస్కృతం బాషను దేశంలో రెండవ అధికార భాషగా దేశంలో మొదటిసారి 2010లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. సంస్కృతం బాషను ప్రమోట్ చేయాలన్న ఉద్దేశ్యంతో ఇప్పుడు ఆ రాష్ట్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది....
కరీంనగర్ – 2 ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ బాబు కుటుంబానికి ఆర్టీసీ యాజమాన్యం పలు హామీలు ఇచ్చింది. కుటుంబంతో చర్చలు జరిపింది. కుటుంబంలో ఆర్టీసీ తరపున ఒకరికి ఉద్యోగం, మరొకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం,...
బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నియమితులు అయ్యారు. ఈ మేరకు అయన బీసీసీఐ వార్షిక సమావేశంలో ఆయన 39వ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించారు. దీంతో సుప్రీంకోర్టు నియమించిన అడ్మినిస్ట్రేటర్స్ కమిటీ...
కాంగ్రెస్ పార్టీకి చెందిన 687 ఫేస్ బుక్ పేజీలను, అకౌంట్లను డిలీట్ చేసినట్లు ఫేక్ బుక్ సంస్థ సోమవారం చేసిన ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది.
పాకిస్తాన్ లోని బాలాకోట్ లోని జైషే మహమ్మద్ ఉగ్ర శిబిరాలపై గత వారం భారతవాయుసేన జరిపిన మెరుపుదాడుల్లో ఎంతమంది చనిపోయారన్నది ఇప్పటివరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. అయితే వాయుసేన మెరుపుదాడుల్లో 250 మందికి పైగా చనిపోయినట్లు...
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అన్ని రాష్ట్రాల్లో పొత్తుల రాజకీయాలు ఊపందుకున్నాయి. తమిళనాడులో అన్నాడీఎంకే-బీజేపీ-పీఎంకేల మధ్య పొత్తు కుదిరిన 24గంటల్లోనే కాంగ్రెస్-డీఎంకేల మధ్య పొత్తు ఖరారైంది. కాంగ్రెస్ తో పొత్తుపై బుధవారం(ఫిబ్రవరి-20-2019)డీఎంకే చీఫ్ స్టాలిన్ అధికారిక...