కరోనా ఎఫెక్ట్ సర్వీస్ సెక్టార్పై తీవ్రంగా పడుతోంది..ఇప్పటికే ఫుడ్ ఆగ్రిగేటర్లను చుట్టుముట్టిన ఆర్థిక సంక్షోభం ఇప్పుడు క్యాబ్ సర్వీస్ ప్రొవైడర్లనూ కమ్మేసింది. దీంతో ఓలా క్యాబ్ సర్వీసెస్ దేశంలో 1400మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా...
ఓలా ఉద్యోగుల్ని తీసేయాలని నిర్ణయించుకుంది. ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) కింద 15-20శాతం మందిని విధుల్లోంచి తొలగించేస్తోంది. రెండు గ్రూపులుగా సేవలందిస్తున్న ఓలా 6వేల మందికి ఉపాధి కల్పిస్తుంది. ఓలా ఎలక్ట్రికల్ మొబిలిటీ, ఓలా ఫైనాన్షియల్ సర్వీసెస్...
ఓ వైపు తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న సమయంలో ఓలా,ఊబర్ క్యాబ్ డ్రైవర్లు ప్రయాణికులకు మరో షాక్ ఇవ్వబోతున్నారు. ఓలా,ఊబర్,వివిధ ఐటీ కంపెనీలలో పనిచేస్తున్న క్యాబ్ డ్రైవర్లు అక్టోబర్-19,2019నుంచి నిరవధిక నిరాహార దీక్షకు రెడీ అయ్యారు....
రైడ్ షేరింగ్ సర్వీసు Ola, Uber రైడర్లపై చార్జీల మోత మోగిస్తున్నాయి. రైడ్ బుక్ చేసుకున్నాక క్యాన్సిల్ చేసుకుంటే అదనపు ఛార్జీల పేరుతో భారీగా దండుకుంటున్నాయి.
కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ.. నరేంద్ర మోడీ ప్రభుత్వంపై సెటైర్లు విసిరారు. దేశంలో ఆర్థిక సంక్షోభం స్పష్టంగా కనిపిస్తుంటే బీజేపీ మంత్రులు దానిని వక్రీకరిస్తున్నారన్నారు. ఇటీవలే నిర్మలా సీతారామన్, పీయూశ్ గోయెల్ జీడీపీ పడిపోవడంపై...
ఆటోమొబైల్ రంగం సంక్షోభానికి కారణం యువత ోలా,ఊబర్ వంటీ ట్యాక్సీ సేవలను వినియోగించుకోవడానికి మొగ్గు చూపుతుండడమే అంటూ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి. నిర్మలా వ్యాఖ్యాలను...
ఆటో మొబైల్ రంగం మందగమనంపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. ఆమె చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అందులో కొన్ని ఆలోచింపజేసేవిగా, మరికొన్ని నవ్వు...
దేశీయంగా క్యాబ్ సేవలందిస్తున్న ప్రముఖ సంస్థ ఓలాకు చెందిన ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీలో రతన్ టాటా పెట్టుబడులు పెట్టినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఓలా మాతృ సంస్థ అయిన ఏఎన్ఐ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో గతంలో...
హలో అని ఫోన్ చేస్తే చాలు పొలో అంటు మన ముందు వాలిపోతున్నాయి క్యాబ్ లు. క్యాబ్ లు కొంచెం ఖర్చు అనుకునేవారికి ఆటోలు కూడా అందుబాటుకొచ్చి ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మార్చేశాయి.