Prices of TV sets to shoot up this quarter : కొత్త టీవీ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే వెంటనే కొనేసుకోండి.. టీవీల ధరలు పెరగబోతున్నాయి. ఈ త్రైమాసికంలో టీవీల ధరలను పెంచాలని...
శామ్సంగ్, వివో, రియల్మే వంటి సంస్థలు 15 వేల రూపాయల బడ్జెట్లో ఒకటి నుండి ఒక గొప్ప ఫోన్లను అందిస్తున్నాయి. అటువంటి బడ్జెట్లో ఏ టాప్ ఫైన్ స్మార్ట్ఫోన్లు ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో ఎక్కువ...
స్మార్ట్ ఫోన్ల ఖరీదు పెరిగిపోతోంది. స్మార్ట్ టీవీల ధరలు మాత్రం రోజురోజుకీ దిగొస్తున్నాయి. రాబోయే రోజుల్లో భారత మార్కెట్లో సరసమైన స్మార్ట్ టీవీలదే ట్రెండ్ నడవనుంది. ఒకవైపు స్మార్ట్ ఫోన్ల ఖరీదు పెరిగిపోతుంటే.. స్మార్ట్ టెలివిజన్లు...
భారత మార్కెట్లో చైనా ప్రొడక్టులకు ఫుల్ డిమాండ్ ఉంది. ఇప్పటికే చైనీస్ బ్రాండ్లు భారత మార్కెట్లో సేల్స్ సునామీ సృష్టిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ల నుంచి స్మార్ట్ టీవీల వరకు అన్నింటిలో చైనా కంపెనీలదే పైచేయి. అలాంటి...
కొద్ది వారాలుగా మొబైల్ యూసేజ్లో OnePlus హవానే కొనసాగుతోంది. లేటెస్ట్ మోడల్స్తో మార్కెట్ లో అప్డేటెడ్ గా ఉంటున్న OnePlus లేటెస్ట్ మోడల్ Zను ఇండియాలోనే లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తుంది. ఈ మేరకు వన్...
అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ మొదలైంది. బిగ్ బ్రాండ్ మొబైల్స్ అన్నీ సేల్ కు సిద్ధమయ్యాయి. యాపిల్, వన్ ప్లస్, జియోమీలు భారీ తగ్గింపు ధరలతో అందుబాటులో ఉన్నాయి. Vivo U20 మొబైల్కు రూ.2వేలతో మొదలుకొని...
ప్రపంచవ్యాప్తంగా ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లకు ఉండే క్రేజ్ అంతా ఇంతాకాదు. 2019లో భారత్ మార్కెట్లో రిలీజ్ అయిన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లు సేల్స్ సునామీ సృష్టించాయి. అద్భుతమైన పర్ఫామెన్స్తో పాటు ఫీచర్లు యూజర్లను...
ప్రముఖ స్మార్ట్ ఫోన్ మేకర్, వన్ ప్లస్ కంపెనీ తమ స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది. ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియాతో కలిసి వన్ ప్లస్ టెక్నాలజీ సంయుక్తంగా స్మార్ట్...
కెమెరా క్వాలిటితో పాటు మరింత అడ్వాన్స్డ్ ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చిన వన్ ప్లస్ ఫోన్లు డేటా చోరీకి గురయ్యాయి. వన్ ప్లస్ అధికారిక వెబ్ సైట్ నుంచి యూజర్ల సమాచారం అంటే పేరు, మెయిల్ ఐడీలు...
వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక. ఇటీవల వాట్సాప్లో వచ్చిన కొత్త ఫీచర్.. యూజర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. ఫీచర్ బాగుందిలే అని అప్ డేట్ చేసుకుంటే.. మొబైల్ ఫోన్ బ్యాటరీని తినేస్తోంది. పెట్టిన ఛార్జింగ్ పెట్టినట్టే పోతోంది....
చైనీస్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ మేకర్ వన్ ప్లస్ నుంచి హైదరాబాద్ లో వరల్డ్ బిగ్గెస్ట్ ఎక్స్ పీరియన్స్ సెంటర్ స్టోర్ రాబోతుంది.