ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ కు చెందిన పతంజలి సంస్థకు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. కరోనిల్..రిజిస్టర్డ్ బ్రాండ్ నేమ్ పతంజలి ఎలా వాడుకుంటుందని ప్రశ్నించింది. కరోనిన్ పేరును తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది...
పతాంజలి సీఈఓ ఆచార్య బాలకృష్ణ షాకింగ్ న్యూస్ చెప్పుకొచ్చారు. ఇటీవల కరోనా వైరస్ కు మందు అంటూ ప్రకటించి ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారు. ఆ రోజు ప్రకటనను విశ్లేషిస్తూ కరోనావైరస్ పేషెంట్స్ వాడే మెడిసిన్...
కేంద్రం పతాంజలిని కొవిడ్-19 గురించి రామ్ దేవ్ బాబా మందు కనిపెట్టారని ప్రకటించారు. మంగళవారం ఉదయం మందు తమ వద్ద ఉందని కేవలం 7రోజుల్లోనే తగ్గిపోతుందని చెప్పిన కొద్ది గంటల తర్వాత కేంద్రం నుంచి నెగెటివ్...
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారికి తాము ఆయుర్వేద మెడిసిన్ కనుగొన్నట్టుగా
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఎన్నో దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేసింది.
బాబాల ప్రభావం ప్రపంచ దేశాలన్నింటి కంటే భారత్లోనే ఎక్కువగా ఉందంటే నమ్మని వాళ్లకు ఇదొక సమాధానం. పతంజలి ఉత్పత్తుల ద్వారా విపరీతంగా సంపాదించిన బాబా బాలకృష్ణ గురించి వింటే ఎవరైనా అవునని అనాల్సిందే. 2018లో ఆయన...