అప్పు తీసుకున్న వ్యక్తి సకాలంలో వడ్డీ చెల్లించలేదని అతడి భార్యను ఎత్తుకెళ్లిన వడ్డీ వ్యాపారి ఉదంతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగు చూసింది. జిల్లాలోని టేకులపల్లి మండలం సులానగర్ కు చెందిన అజ్మీరా హట్యా అనే వ్యక్తి...
సికింద్రాబాద్ లోని ఓల్డ్ బోయిన్ పల్లి లో భారీ చోరీ జరిగింది. తాళాలు వేసి ఉన్న ఇంట్లో దొంగతనానికి పాల్పడిన దుండగులు మూడు కిలోల బంగారం, 18 లక్షల రూపాయల నగదు దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు...
ఢిల్లీ: రైతు రుణమాఫీపై గత శనివారం కాంగ్రెస్ పార్టీని లాలీపాప్ కంపెనీ అని వ్యాఖ్యానించిన ప్రధాని మోడీ కొత్త సంవత్సరం ప్రారంభం రోజున అదొక పెద్ద ఎన్నికల స్టంట్ అని కొట్టి పారేశారు. దేవీలాల్ దగ్గర...