Health Ministry దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 4,54,049 మంది హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ అందించినట్లు మంగళవారం(జనవరి-19,2021) కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. 24 గంటల వ్యవధిలో 2,23,669 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు...
AP west godavari pulla villege people mysterious disease : పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం అయిన ఏలూరులో కొన్ని రోజుల వింత వ్యాధి ఘటనలు మరచిపోకముందే ఏలూరుకు సమీపంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమడోలు మండలంలో...
People return to Hyderabad : సంక్రాంతి సెలవులు ముగిశాయి. పండుగకు హైదరాబాద్ నగరం నుంచి పెద్ద ఎత్తున సొంతూళ్లకు వెళ్లారు. కరోనా వైరస్ కారణంగా ఈసారి రైళ్లు, బస్సుల్లోనే కాకుండా సొంత వాహనాల్లో ఆంధ్రాకు ప్రయాణమై...
Japan ‘We want to deliver a smile’ : జపాన్ వీధుల్లో ‘చీర్ గర్ల్స్’ చిందులేస్తున్నారు. జపాన్ లో ఫుట్ బాల్ ఆటలు జరగట్లేదు.మనలా క్రికెట్ మ్యాచ్ లు జరగట్లేదు. మరి ఆటల్లో చిందులేసే...
Taiwan taxi driver Super Offer : ట్యాక్సీ డబ్బులివ్వాలి కదా..కానీ ట్యాక్సీ డ్రైవర్ ప్రకటించిన ఆఫర్ చూస్తే భలే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అతని ట్యాక్సీ ఎక్కితే డబ్బులివ్వక్కర్లేదు. ఫ్రీ రైడ్..! కానీ ఓ...
corona vaccine will be provided free of cost to people : దేశ ప్రజలందరికీ కరోనా టీకా ఉచితంగా అందిస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. కరోనా వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి...
COVID-19 Vaccine Can Turn People Into “Crocodiles” : కోవిడ్ వ్యాక్సిన్పై బ్రెజిల్ దేశాధ్యక్షుడు జెయిర్ బొల్సనారో (Jair Bolsonaro) సంచలన కామెంట్స్ చేశారు. వ్యాక్సిన్ తీసుకుంటే..మొసళ్లలా మారిపోవచ్చని, ఆడవాళ్లకు గడ్డం మొలిచే అవకాశాలున్నాయంటూ...
Will Biplab Deb step down as Tripura CM? త్రిపుర సీఎం బిప్లబ్ కుమార్ దేబ్ కీలక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్-13న తాను అగర్తలాలోని వివేకానంద స్టేడియంకి వెళ్లి తాను సీఎంగా కొనసాగాలా,వద్దా అని...
Hyderabad Citizens Leaving : రోడ్డు బాగాలేకపోతే మేయర్ను తిడుతాం.. మ్యాన్హోల్ ఓపెన్ ఉంటే కార్పొరేటర్ను కడిగిపారేస్తాం. మరి మంచి కార్పొరేటర్ను ఎన్నుకోవాల్సిన బాధ్యత ఓటర్లపై ఉందా? లేదా..? వరుసగా సెలవులు వచ్చాయని.. ఉద్యోగులు, విద్యావంతులు...
increase the penalty : కరోనా వైరస్ విస్తరించకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. భారీగా జరిమానాలు వసూలు చేస్తున్నారు. మాస్క్ పెట్టుకోకున్నా, భౌతిక దూరం పాటించకుంటే..ఫైన్ లు విధిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో...
Gujarat, people without masks earned Rs 78 crore : కరోనా వైరస్ వ్యాప్తి చెందకుడా..రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. Mask ధరించని వారిపై కొరఢా ఝులిపిస్తున్నాయి. ఎన్నిమార్లు హెచ్చరించినా..పెడచెవిన పెడుతున్నవారి నుంచి...
sand Illegal mining : కరీంనగర్ జిల్లాలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. రామడుగు మండల పరిధిలోని వాగులో యదేశ్ఛగా ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. ఇసుక కోసం సమాధులు కూల్చి వాగులో పూడ్చిపెట్టిన శవాలను సైతం బయటకు...
కరోనా కారణంగా వేరే ప్రాంతాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడ్డ పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో బస్సులు కదులుతున్నాయి. ఆ క్రమంలోనే ఏపీ ప్రజలకు APSRTC గుడ్ న్యూస్ అందించింది. కార్తీక మాసంలో రాష్ట్రంలోని ఐదు...
Raghunandan Rao respond : తన విజయాన్ని దుబ్బాక ప్రజలకు అంకితం చేస్తున్నట్లు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రకటించారు. తన చివరి శ్వాస వరకు దుబ్బాక ప్రజలకు సేవ చేస్తానని అన్నారు. గెలుపు అనంతరం...
Makkal Needhi Maiam will form an alliance with the people 2021లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కమలహాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యమ్(MNM)పార్టీ సిద్దమవుతోంది. రాష్ట్రంలోని ద్రవిడ దిగ్గజ పార్టీలకు తామే...
Modi To Address Nation At 6 pm భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ ఓ ఆశక్తికర ట్వీట్ చేశారు. ఇవాళ(అక్టోబర్-20,2020)సాయంత్రం 6 గంటలకు దేశ ప్రజలకు ఓ సందేశం ఇవ్వబోతున్నట్లు తెలిపారు. , ఏ...
Telangana Govt Guidelines : మీలో ఎవరు మాస్క్ మహారాజు ? కరోనా ఖేల్ ఖతం చేద్దాం..ప్రతి ఇంటా సంబురాలు చేసుకుందాం..అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేపడుతోంది. తెలంగాణ యాసతో కూడుకున్న నినాదాలు, ప్రత్యేక...
Telangana Minister KTR : వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లో వరదల్లో చనిపోయిన బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా అందించారు. వరదల వల్ల ప్రాణ...
Hyderabad Heavy rains : హైదరాబాద్కి అప్పుడే వాన గండం వదల్లేదు. మరో వాయుగుండం విరుచుకుపడేందుకు రెడీ అవుతోంది. హైదరాబాద్కు పశ్చిమంగా 40 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. రాగల 12 గంటల్లో...
dubaka by election : దుబ్బాక ఉప ఎన్నిక రాజకీయం వేడెక్కుతోంది. దుబ్బాక త్రిముఖ పోరులో ప్రజలు ఎవరివైపు మొగ్గుచూపుతారనేది కొన్ని రోజుల్లోనే తేలనుంది. నవంబర్ 3న ఉప ఎన్నిక జరగనుండగా.. అదే రోజు ఫలితాలు...
ఒకే వ్యక్తి రెండు సార్లు ఓటేయాలంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అమెరికాలో తీవ్ర దుమారం రేకెత్తిస్తున్నాయి. అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి చట్టవిరుద్ధ కార్యకలాపాల్ని ప్రోత్సహిన్నారంటూ ఆయన ప్రత్యర్థి వర్గం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. చట్టాన్ని...
కేంద్రంలోనే కాదు.. రాష్ట్రాల్లోని బీజేపీ నేతలు సైతం ప్రధాని మోడీని, ఆయన చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు తమకు ఓట్లు వేస్తారని చెబుతుంటారు. ఆయన వల్లే తమకు గెలుపు లభిస్తుందని ఎక్కువమంది బీజేపీ నాయకులు నమ్ముతుంటారు....
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కొత్తగా 1986 పాజిటివ్ కేసులు నమోయ్యాయి. కరోనాతో 14 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా...
రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదం తెలిపారు. ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటుకానున్నాయి. పాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఉండనున్నాయి. పాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని...
రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదం తెలిపారు. ఏపీకి ఇకనుంచి మూడు రాజధానులు ఉండనున్నాయి. పాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఉండనున్నాయి. పాలనా రాజధానిగా...
రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు కానున్నాయి. పాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఉండనున్నాయి....
వైద్య రంగానికి ఎప్పుడూ సవాళ్లు ఎదురవుతూనేవుంటాయి. కొత్త రోగాలు వస్తే మందు కనిపెట్టాలి.. రాకుండా వ్యాక్సిన్ ను కనుక్కోవాలి. ఎక్కడ ఎలాంటి వైరస్ పుట్టుకొచ్చినా దాన్ని అంతమొందించే ఆయుధాన్ని సిద్ధం చేయాలి. ప్రస్తుతం సాంకేతిక లోపంలో...
తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 50 వేల దాటాయి. రాష్ట్రంలో కొత్తగా 1,567 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 50, 826కు...
కరోనా వల్ల రాష్ట్ర ప్రజలు బాధపడుతుంటే చూస్తూ ఊరుకోవడానికి తానేమీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కాదంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియోను ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది....
మానవాళి మనుగడకు ముప్పుగా మారింది కరోనా వైరస్ మహమ్మారి. ఇప్పటికే లక్షలాది మందిని కాటేసింది. కోటిన్నర మంది బాధితులయ్యారు. ఇంకా ఎంతమందిని కరోనా పొట్టన పెట్టుకుందో తెలీదు. ఈ పరిస్థితుల్లో ఇల్లే పదిలం అని యావత్...
కరోనా మహమ్మారి మనుషుల్లో మానవత్వాన్ని చంపేస్తోంది. ప్రతి ఒక్కరిలో ప్రాణభయాన్ని పెంచుతుంది. రోడ్డుపై కరోనా రోగులు కుప్పకూలినా..ప్రాణాలు కోల్పోయినా సాయం పట్టడం సంగతి పక్కన పెడితే కన్నెత్తి చూడటానికి కూడా జనం వణికిపోతున్నారు. కొన్ని చోట్ల...
ఫేస్ మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వల్లే కరోనాను నియంత్రించగలమని ప్రపంచవ్యాప్తంగా అనేక మంది నిపుణులు చెబుతూనే ఉన్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఫేస్మాస్క్ తప్పనిసరిగా ధరించాలన్నఅంశాన్నికొట్టిపడేస్తున్నారు. కరోనా వైరస్ను నివారించేందుకు...
బాలీవుడ్ హిట్ మూవీ Bunty and Babli మూవీ గుర్తుండే ఉంటుంది కదా..అందులో హీరో, హీరోయిన్లు కలిసి ప్రజలను బోల్తా కొట్టిస్తూ…దొంగతనాలకు పాల్పడుతుంటారు. ఈ సినిమాలాగా కొంతమంది చోరీలు చేస్తున్నారు. ఇదే తరహాలో…చోరీలు చేస్తూ..పోలీసులకు దొరికిపోతున్నారు....
భారత, చైనాల మధ్య శాంతిని నెలకొల్పడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సాధ్యమైనంత చేయాలనుకుంటున్నట్లు ఆయన ప్రతినిధి ఒకరు తెలిపారు. లడఖ్ సరిహద్దుల్లో గత కొన్ని రోజులుగా చైనా- భారత్ ల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న విషయం...
కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు. ఈ సమయంలో వివిధ విషయాలు తెరపైకి రాగా.. వేసవిలో దీని ప్రభావం తక్కువగా ఉంటుందని కొన్నిసార్లు.. వృద్ధాప్యంలో ఉన్నవారికి ఎక్కువ ప్రమాదం ఉందని మరికొన్ని సార్లు...
తెలంగాణలో బుధవారం (జులై 15, 2020) 1,597 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 796 నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో...
తెలంగాణలో విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. తెలంగాణలో కొత్తగా 1524 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీలో 815 కరోనా కేసులు నమోదయ్యాయి. 1161 మంది డిశ్చార్జ్...
ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో రోజు రోజుకు కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,813 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే కరోనా వల్ల 17...
తెలంగాణలో కొత్తగా 1178 కరోనా కేసులు నమోదయ్యాయ. ఇవాళ తొమ్మిది మంది మృతి చెందారు. ఇవాళ కరోనా నుంచి మరో 1714 మంది బాధితులు కోలుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 736 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో...
తెలంగాణలో కొత్తగా 1278 కరోనా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం (జులై 10, 2020) ఎనిమిది మంది మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా నుంచి మరో 1013 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు తెలంగాణలో కరోనా బాధితుల...
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనేవుంది. తెలంగాణలో కొత్తగా 1,879 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనాతో మరో ఏడుగురు మృతి చెందారు. తెలంగాణలో కరోనా...
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనేవుంది. రాష్ట్రంలో కరోనా కేసులు 20 వేల దాటాయి. రాష్ట్రంలో కొత్తగా 1,892 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయ. ఒక్క జీహెచ్ ఎంసీలోనే 1,658 కేసులు నమోదు కావడం గమనార్హం....
కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మాస్కులు తయారు చేసే యూనిట్లో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు వెలుగు చూడటం తీవ్ర కలకలం రేపుతోంది. బుధవారం ఒక్కరోజే ఆ ఫ్యాక్టరీలో పనిచేసే 40 మందికి కరోనా పాజిటివ్...
ఏపీలో కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తోంది. రాష్ట్రంలో కోవిడ్-19 వ్యాప్తి పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్న మహమ్మారి మాత్రం తన ప్రభావాన్ని చూపుతూనే ఉంది. ఏపీలో కొత్తగా 443...
నటుడు-రాజకీయ నాయకుడు అయిన కమల్ హాసన్ ప్రధాని నరేంద్రమోడీని హెచ్చరిస్తున్నారు. గత వారం లడఖ్ లోని గాల్వాన్ లోయలో ఇండియా-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ గురించి చెప్తూ ఎమోషనల్ గా మానిప్యులేట్ చేస్తున్నారని అన్నారు....
మానవాళికి ముప్పుగా మారిన కంటికి కనిపించని శత్రువు కరోనా వైరస్. ఈ మహమ్మారి దెబ్బకు యావత్
కోవిడ్ 19 ప్రపంచవ్యాప్తంగా వినాశనం సృష్టిస్తోంది. వేలాది మందిని చంపి లక్షలాది మందికి సోకుతోంది. సామాజిక దూరం అనే మాట మూములైపోయింది. టైమ్స్ ఆఫ్ ఇండియా పోల్ కూడా ప్రజలలో ప్రవర్తనలో ఆసక్తికరమైన మార్పును వెల్లడించింది....
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ప్రతి రోజు పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య పెరుగుతోంది. సోమవారం (జూన్ 15, 2020) కొత్తగా మరో 219 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా...
భారత్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. దేశంలో దాదాపు 60 కోట్ల మంది తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. నీటి కొరత ఉన్న చోట పారిశుద్ధ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. నీటి కొరత, పారిశుద్ధ్యం...