బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్-2019 ర్యాంకింగ్ విడుదల అయింది. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల జాబితాను న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్,...
కేంద్రం రైల్వేస్టేషన్లను ప్రైవేటీకరణ చేసే క్రమంలో ముందుగా వేలానికి పెట్టేయాలని ప్లాన్ చేస్తుంది. 151ప్యాసింజర్ రైళ్లను ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నట్లు కేంద్ర మంత్రి పీయూశ్ గోయెల్ సోమవారం వెల్లడించారు. మర్చంట్స్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎమ్సీసీఐ)లు...
ఇండియన్ రైల్వే పోలీస్ ఉద్యోగి.. గ్రేట్ లెజెండ్ ఉస్సేన్ బోల్ట్ను దాటేశాడు. కదులుతున్న రైల్వే కోచ్లో ఉన్న చిన్నారి కోసం.. పాలు తీసుకుని రైలు కంటే వేగంగా పరిగెత్తాడు. అతని ప్రయత్నంతో అందరి మనసులు గెలుచుకున్నాడు....
స్పైస్ బోర్డు విస్తరణపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. నిజామాబాద్ కేంద్రంగా స్పైస్ ప్రాంతీయ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
అహ్మదాబాద్-ముంబైల మధ్య తేజస్ ఎక్స్ ప్రెస్ రైలును ఇవాళ(జనవరి-17,2020)కేంద్రమంత్రి పియూష్ గోయల్ అహ్మదాబాద్ రైల్వే స్టేషన్లో పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని, రాష్ట్ర మంత్రులు, రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు....
చిన్న,మధ్యతరగతి వ్యాపారాలను డిజిటలైజేషన్ చేసేందుకు గాను భారత్లో 1 బిలియన్ డాలర్లు (దాదాపుగా రూ.7100 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు బుధవారం(జనవరి-15,2020) ఢిల్లీలో నిర్వహించిన సంభవ్ సమ్మిట్కు ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్...
పార్లమెంట్ సమావేశాలకు సరైన సమయానికి హాజరు కావాలనే ఉద్దేశ్యంతో కేంద్రమంత్రి పియూష్ గోయల్ పరుగులు తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సమయం మించిపోతున్న కారణంగా హడావుడిగా మంత్రి పరుగులు పెట్టడంపై నెటిజన్లు...
రైల్వేలను ప్రైవేటీకరించే ఆలోచన కేంద్రానికి లేదని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ప్రయాణికులకు మెరుగైన సేవల్ని అందించడం కోసం ప్రైవేటు వ్యక్తులకు ఔట్సోర్సింగ్కు ఇస్తున్నట్టుగా ఆయన రాజ్యసభలో చెప్పారు. ప్రైవేటు వ్యక్తులకు రైళ్లను...
అన్నీ భారతీయ రైళ్లలో ఉచిత వైఫై సర్వీసును అందించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. రాబోయే నాలుగేళ్లల్లో ఇది పూర్తి అవుతుందని ఆయన తెలిపారు. స్వీడన్ పర్యటనలో ఉన్న పియూష్...
హైదరాబాద్ ఫార్మా సిటీకి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు ఆదివారం (అక్టోబర్ 20, 2019) కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, పీయూష్ గోయల్ కు ఆయన...
రైల్వేలో ప్రయాణిస్తున్నప్పుడు ఆ శబ్ధం కారణంగానో.. నెట్వర్క్ సమస్య మూలంగానో ఫోన్ కాల్స్లలో బయటి వ్యక్తులతో మాట్లాడలేం. అది ఎంత ముఖ్యమైన విషయమైనప్పటికీ ప్రయాణికులను కాంటాక్ట్ చేయడం బయట ఉన్నవారికీ కొందరికి కుదరకపోవచ్చు. ఇదే సమస్య...
అందరూ ఊహినంట్లుగానే తమిళనాడులో అన్నాడీఎంకే-బీజేపీల మధ్య పొత్తు ఖారారైంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు విషయమై చర్చించేందుకు మంగళవారం ఉదయం కేంద్రమంత్రి పియూష్ గోయల్ చెన్నై చేరుకొని అన్నాడీఎంకే నేతలతో చర్చించారు. చర్చల అనంతరం...
మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ణానంతో తయారైన దేశీయ మొదటి సెమీ హైస్పీడ్ రైటు వందే భారత్ ఎక్స్ ప్రెస్(ట్రెయిన్-18) తొలి కమర్షియల్ రన్ ఇవాళ(ఫిబ్రవరి-17,2019) ప్రారంభమైంది. ప్రయాణికులతో కలిసియ ఆదివారం ఉదయం...
హైదరాబాద్: సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అంటే చాలామంది మక్కువ చూపుతుంటారు. అందులోనే రైల్వేలో ఉద్యోగమంటే..ఎన్నో ఫెసిలిటీస్ ఉంటాయి. ఈ క్రమంలో రైల్వే శాఖలో ఉద్యోగం చేయాలనుకునేవారికి శుభవార్త. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఖాళీగా ఉన్న...
ఢిల్లీ : కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతున్న సమయంలో వెనుకే నిలబడిన ఓ యువతి చేసిన కొంటెపని ఇప్పుడు వైరల్ గా మారింది. మంత్రి జయంత్ సిన్హా..పార్లమెంట్ వద్ద నిలబడి మీడియాతో మాట్లాడారు. అదే సమయంలో...
హైదరాబాద్ : లక్ష గ్రామాలు ఇక డిజిటల్ విలేజేస్గా తయారు కానున్నాయి. ఈ గ్రామాలను త్వరలోనే డిజిటల్గా మార్చివేస్తామని ఆర్థిక శాఖ తాత్కాలిక మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ఫిబ్రవరి 01వ తేదీ శుక్రవారం పార్లమెంట్లో...
హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్పై భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ నేతలు తమది ప్రజాకర్షక బడ్జెట్ అని చెప్పుకుంటున్నారు. ఈ బడ్జెట్ మరో పదేళ్ల పాటు ప్రజల అవసరాలను తీరుస్తోందని ప్రశంసిస్తున్నారు. మరోవైపు కేంద్ర బడ్జెట్పై...
పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంత? కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు కేటాయించే మొత్తం ఎంత? రాబడిలో రాష్ట్రాలకు ఇచ్చే వాటా విలువ ఎంత? ఏ
ఇవాళ(ఫిబ్రవరి-1) పార్లమెంట్ లో కేంద్రప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.తాత్కాలిక ఆర్థికమంత్రి పియూష్ గోయల్ లోక్ సభలో ుదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ మరికాసేపట్లో పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్న సమయంలో రాష్ట్రపతి తో...
మరికాసేపట్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఉదయం 11 గంటలకు తాత్కాలిక ఆర్థికమంత్రి పియూష్ గోయల్ లోక్ సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సమయంలో ఇవాళ(ఫిబ్రవరి-1) ఉదయం 10...
ఇవాళ(ఫిబ్రవరి-1) తాత్కాలిక ఆర్థికమంత్రి పియూష్ గోయల్ ప్రవేశపెట్టబోయే మధ్యంతర బడ్జెట్ పైనే దేశ ప్రజలందరి కళ్లు ఉన్నాయి. బడ్జెట్ లో ఏయే సెక్టార్లకు ఏయే రాయితీలు ఉంటాయోనని ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు మరో మూడు...
ఢిల్లీ : చివరి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు జరుగుతున్న చివరి పార్లమెంటు సమావేశాలు ఇవి.. ఈసారి మోదీ సర్కార్ పూర్తిస్థాయి బడ్జెట్ను తీసుకురానుందన్న వార్తలపై కేంద్రం స్పందించింది....
ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో మోడీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఫిబ్రవరి-1న తాత్కాలిక ఆర్థికమంత్రి పియూష్ గోయల్ ప్రవేశపెట్టబోయే మధ్యంతర బడ్జెట్ లో కొన్ని మార్పులకు మోడీ సర్కార్ శ్రీకారం చుట్టనున్నట్లుగా తెలుస్తోంది....
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు డేట్ ఫిక్స్ అయింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13వరకు పార్లమెంట్ సమావేశాలు జరుగనున్నాయి. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా జనవరి 30న ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించనున్నట్లు లోక్ సభ స్పీకర్...
ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక శాఖ బాధ్యతలను తాత్కాలికంగా రైల్వే మంత్రి పీయూష్ గోయల్కు అప్పగించారు. ఈ మేరకు 2019, జనవరి 23వ తేదీ బుధవారం రాత్రి ఉత్తర్వులు...
ఢిల్లీ: ఎన్నికల వేళ అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేందకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. నిరుద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టింది. కేంద్ర ప్రభుత్వం