BJP focus Nagarjunasagar by elections : మొన్న దుబ్బాక, నిన్న జీహెచ్ఎంసీ, ఇప్పుడు తెలంగాణలో మరో ఎన్నిక రాబోతుంది. నోముల నర్సింహయ్య మరణంతో నాగార్జున సాగర్ కు త్వరలో బైపోల్ జరుగబోతుంది. దీంతో ప్రధాన...
Prepare bandobast plan for free and fair elections to GHMC : GHMC ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ దూకుడు పెంచింది. ప్రస్తుత పాలకవర్గం కాలపరిమితి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ముగుస్తుంది....
Indian Americans Plan To Vote For Joe Biden వచ్చే నెలలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 72శాతం మంది భారతీయ-అమెరికన్లు డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ కే ఓటు వేయాలని...
Mumbai to Hyderabad : భాగ్యనగర కీర్తి శిఖలో త్వరలో మరో కలికితురాయి చేరనుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిని హైదరాబాద్తో అనుసంధానిస్తూ బుల్లెట్ రైలును పరుగులు పెట్టించేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. త్వరలో...
విజయవాడ భారతీనగర్లోని కెనరా బ్యాంక్ ఎదుట దారుణం జరిగింది. చూస్తుండగానే ఓ కార్ మంటల్లో తగలబడి పోయింది. ఓ వ్యక్తి కారులో ఉన్న ముగ్గురిని హత్య చేసేందుకు ప్రయత్నించాడు. కారులో ఉన్న వారిపై పెట్రోల్ పోసి...
కేంద్రం రైల్వేస్టేషన్లను ప్రైవేటీకరణ చేసే క్రమంలో ముందుగా వేలానికి పెట్టేయాలని ప్లాన్ చేస్తుంది. 151ప్యాసింజర్ రైళ్లను ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నట్లు కేంద్ర మంత్రి పీయూశ్ గోయెల్ సోమవారం వెల్లడించారు. మర్చంట్స్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎమ్సీసీఐ)లు...
కోవిడ్ లక్షణాలు వున్న వారిని, అనుమానిత లక్షణాలు వున్నవారిని కోవిడ్ ఆస్పతుల్లో చేర్చడం కష్టం కాబట్టి కోవిడ్ కేర్ సెంటర్లలో వారిని వుంచి, ఎప్పటికప్పుడు వారిని పరిశీలించడం, ఎవరికైనా లక్షణాలు బయటపడి అస్వస్తతకు గురయ్యే పరిస్థితి...
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి లాక్ డౌన్ విధించే అవకాశమే లేదని సీఎం అరవింద్ కేజ్రీవాల్ క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీ లో కేసులు పెరుగుగుతున్న సమయంలో మరోసారి లాక్ డౌన్ విధించే అవకాశం ఉందని వస్తున్న...
టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున రీల్ లైఫ్, రియల్ లైఫ్ ను బ్యాలెన్స్ చేసుకుంటూ విజయవంతంగా తన కెరీర్ కొనసాగిస్తున్నారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. పలు వ్యాపార కార్యకలాపాలు కూడా నిర్వహిస్తున్నారు. తరచుగా...
బాలీవుడ్, టాలీవుడ్ యాక్టర్.. సోనూ సూద్ ప్రస్తుతం చాలా బిజీ అయిపోయాడు. లాక్డౌన్లో బయటి ప్రాంతాల్లో ఇర్కుకుపోయిన వలస కార్మికులను సొంతూళ్లకు చేర్చే ప్రయత్నం చేశాడు. ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేసి చాలా పెద్ద సాయమే...
వరంగల్ జిల్లా గొర్రెకుంట డెత్ మిస్టరీలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ప్రధాన నిందితుడు సంజయ్…Youtubeలో చూసి మర్డర్లకు ప్లాన్ వేసినట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం 10 మందిని సంజయ్ చంపేశాడని తేల్చారు. మక్సూద్ సమీప బంధువు...
ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో సంస్కరణలను వేగవంతం చేస్తోంది. ప్రధానంగా ఇంగ్లీషు మీడియం అమలుపై పట్టుదలగా ముందుకు వెళుతోంది. ఏ మీడియం పిల్లలను చదువించుకోవాలో నిర్ణయించే హక్కు తల్లిదండ్రులకు ఉంటుందని ఏపీ హైకోర్టు ఇటీవలే వ్యాఖ్యలు చేసిన...
ప్రేమించడం లేదని, పెళ్లి చేసుకోవడం లేదనే కారణంతో దారుణాలకు తెగబడుతున్నారు. ప్రాణాలు తీసేస్తున్నారు. ఇతరులకు డబ్బులు ఇచ్చి..హత్యకు ప్లాన్ వేస్తున్నారు. ఇలాగే ప్రేమించలేదనే కారణంతో యువతిని చంపేసేందుకు ప్లాన్ వేశాడు. కానీ ప్లాన్ బెడిసి కొట్టింది....
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు. జీహెచ్ఎంసీ దాదాపు 98 వేల ఇల్ల నిర్మాణం ప్రారంభించింది. 8,600 ఇళ్ల నిర్మాణం పూర్తి అయింది. ఫినిషింగ్ స్టేజ్...
గత నెలలో ఈశాన్య ఢిల్లీలో ఇటీవల జరిగిన అల్లర్లు, హింసాకాండతో ప్రమేయం ఉన్న ఏ ఒక్కర్నీ వదిలిపెట్టేది లేదని కేంద్ర హోం మంత్రి అమిత్షా హెచ్చరించారు ఢిల్లీ అల్లర్లపై బుధవారం(మార్చి-11,2020) లోక్సభలో జరిగిన చర్చ జరిగింది....
హైదరాబాద్ లో భవన నిర్మాణాలకు సులభంగా అనుమతులు వచ్చేలా బల్దియా ప్రణాళికలు రచిస్తోంది. రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా సులభతరమైన విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.
కరోనా వైరస్ మందుబాబులకు అవకాశంలా మారింది. డ్రంకెన్ డ్రైవ్ టెస్టుల్లో బ్రీత్ అనలైజర్ వాడితే వైరస్ సోకుతుందంటూ కొత్త నాటకం మొదలుపెట్టారు. పోలీసుల కోసం మా ప్రాణాలు తీసుకోవాలా అంటూ వాదిస్తున్నారు. బ్రీత్ ఎనలైజర్లను పక్కనబెట్టాలంటూ...
50మంది గుర్తు తెలియని వ్యక్తులు రాడ్లు,కర్రలు,హాకీ స్టిక్స్ చేతబట్టుకుని ఆదివారం రాత్రి ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ(JNU) క్యాంపస్ లోకి వెళ్లి విద్యార్థులు, ఫ్యాకల్టీపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దేశ్ కీ గద్దారో...
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ రాష్ట్రంలో మరో యాగం చేయనున్ననట్లు తెలుస్తోంది. తెలంగాణ భవన్ లో యాగం నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం.
కరీంనగర్లో భర్తను చంపేందుకు భార్య ప్రయత్నించింది. ఇద్దరు ప్రియుళ్లతో కలిసి భర్తను హత్య చేసేందుకు కుట్ర చేసింది. అయితే బాధితుడు హత్యా యత్నం నుంచి తప్పించుకుని
శ్రీవారి భక్తులకు మరో షాక్ ఇచ్చింది టీటీడీ. శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు ఇస్తున్న సబ్సిడీ లడ్డూలను కూడా నిలిపివేయాలనుకుంటోంది.
ఆర్థిక మందగమనం నెలకొన్న సమయంలో వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా భారత్ లోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(IT)కంపెనీలు కీలక నిర్ణయాలకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ వంటి టాప్ కంపెనీలు ఇప్పటికే ఉద్యోగుల కోతపై...
ఆస్తి కోసం అత్తింటి వారిని ఒక్కొక్కరిగా హత్య చేసిన కేరళ మర్డర్స్ విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హంతకురాలు జాలీని సీరియల్ కిల్లర్గా పరిగణించిన
సెప్టెంబరు 6వ తేదీ నుంచి అన్ని గ్రామాల్లో 30 రోజలు పాటు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రగతి భవన్లో పంచాయతీరాజ్ శాఖపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు....
ఆడుతు పాడుతు..స్కూల్ కు వెళుతు గడపాల్సిన చిన్నారులు హత్యలకు ప్లాన్ వేశారు. 14 ఏళ్ల బాలికలు తోటి విద్యార్థులను హత్య చేయాలని ప్లాన్ చేశారు. తొమ్మిది మంది విద్యార్థులను హత్య చేయాలని డిలెని బర్న్స్, సొలాంజ్ గ్రీన్...
విశాఖ ఏజెన్సీలో భారీ విధ్వంసానికి మావోయిస్టులు వ్యూహ రచన చేశారు.
భారత్ తమపై దాడికి ఫ్లాన్ చేస్తోందంటూ పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమ్మద్ ఖురేషి చేసిన వ్యాఖ్యలపై భారత్ స్పందించింది.యుద్ధ మూర్ఛతో భారత్ పై దాడి చేయాలన్న లక్ష్యంతో పాక్ విదేశాంగ శాఖ మంత్రి...
పాకిస్తాన్ పై మరోసారి దాడి చేయాలని భారత్ ఫ్లాన్ చేస్తోందని పాక్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ అన్నారు.నమ్మకమైన ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ఈమేరకు తమ ప్రభుత్వానికి సమాచారమందిందని ఆయన తెలిపారు. ఆదివారం(ఏప్రిల్-7,2019)ముల్తాన్...
ఇంటర్నెట్ సేవలు ప్రపంచం మొత్తం మీద భారత్ లోనే అత్యంత తక్కువ ధరకు లభిస్తున్నట్లు బ్రిటన్ కు చెందిన కేబుల్ అనే వెబ్ సైట్ తెలిపింది.
2019 సార్వత్రిక ఎన్నికలు ముగిసేంతవరకు దేశంలో ఇతర ప్రధాన విమానాశ్రయాలతో కలిసి హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రమయం(RGIA)లో రెడ్ అలర్ట్ కొనసాగనుంది. బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ విమానాశ్రయంలో ఇటీవల విమానాన్ని హైజాక్ చేసే...
జమ్ము కశ్మీర్ : పుల్వామా ఉగ్రదాడి దేశాన్ని వణికించేసింది. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల సమయంలో నిఘా వర్గాలు మరో వార్నింగ్ ఇచ్చాయి. పుల్వామాను మించిన భారీ దాడికి జైషే మహ్మద్ ప్లాన్ వేసిందని.. ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి....
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన రెడ్డిలపై ప్రముఖ మతబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, జగన్ ల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆయన...