Mamata Banerjee: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇండియాలో నాలుగు రాజధానులు ఉండాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు. కేవలం ఢిల్లీలో మాత్రమే రాజధాని ఉండటానికి బదులు ఇలా చేయాలని సూచిస్తున్నారు. శనివారం కోల్కతా వేదికగా జరిగిన ర్యాలీలో...
Shivamogga : కర్నాటకలో శివమొగ్గలో ఓ క్వారీలో భారీ పేలుడు సంభవించింది. జిల్లాలోని హోనసోడు గ్రామం సమీపంలో ఉన్న క్వారీలో గురువారం రాత్రి 10 గంటల 20 నిమిషాలకు ఈ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి...
Construction of Ram Mandir: సీనియర్ కాంగ్రెస్ లీడర్ దిగ్విజయ్ సింగ్ రూ.లక్షా 11వేల 111రూ విరాళాన్ని నేరుగా ప్రధాని మోడీకే పంపించారు. అయోధ్యలోని రామ మందిర నిర్మాణం కోసం విరాళం ఇవ్వాలనుకున్నానని ఎక్కడ ఇవ్వాలో...
PM MODI Telugu Speech : మహా కవి గురజాడ అప్పారావును భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గుర్తు చేసుకున్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ పంపిణీ ప్రక్రియ సందర్భంగా ఆయన దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. వర్చువల్...
covid 19 vaccination drive : దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 2021, జనవరి 16వ తేదీ శనివారం ఉదయం 10.30 వ్యాక్సినేషన్ వర్చువల్ విధానం ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ...
PM MODI: భారత ప్రధాని నరేంద్ర మోడీ.. గుజరాతీలో మకర సంక్రాంతిపై పద్యం రాశారు. మకర సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రకాశవంతమైన సూర్యోదయాన్ని అభివర్ణిస్తూ గేయం రాశాడు. ‘అందరికీ సంక్షేమం కోసం నిర్విరామంగా కదిలే సూర్యుడికి...
PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రులతో పాల్గొన్న వీడియో కాన్ఫిరెన్స్లో సోమవారం మాట్లాడారు. కరోనా వ్యాక్సినేషన్ పద్ధతి గురించి చర్చలు జరిపారు. ఈ మేర క్యూ ధాటి ప్రవర్తించవద్దని.. వారి టర్న...
PM Modi interacts with CMs : జనవరి 16వ తేదీ నుంచి కరోనా వ్యాక్సిన్ భారతదేశంలో ప్రారంభమౌతుందని, టీకా వేయించుకోబోయే వారికయ్యే ఖర్చు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు....
Boris Johnson: యూకే పార్లమెంట్కు చెందిన 100మంది ఎంపీలు.. ఆ దేశ ప్రధానిని ఢిల్లీలో జరుగుతున్న రైతు ఆందోళనలపై భారత ప్రధాని మోడీతో మాట్లాడాలంటూ లేఖ రాశారు. ఇండియాలో అమల్లోకి వచ్చిన కొత్త చట్టాలపై ఢిల్లీ...
Modi meet with CM’s: భారత ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మీటింగ్ లో పాల్గొననున్నారు. జనవరి 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కరోనా వ్యాక్సినేషన్...
Modi Covid-19 Vaccination: భారత ప్రధాని నరేంద్ర మోడీనే తొలి కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని అంటున్నాడు రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) లీడర్ తేజ్ ప్రతాప్ యాదవ్. ఇండియాలో శుక్రవారం నుంచి అందుబాటులోకి వస్తుందని చెప్పిన...
DCGI approved Covishield and covaxin vaccines : కరోనా వ్యాక్సిన్లపై దేశప్రజలకు డీసీజీఐ తీపికబురు అందించింది. కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. ఆక్స్ఫర్డ్తో కలిసి సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా...
AP won 3rd rank and award in PMAY Urban Housing : పీఎంఏవై అర్బన్ ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్కు 3వ ర్యాంకు, అవార్డు లభించింది. బెస్ట్ప్రాక్టీస్, ఇన్నోవేషన్ ప్రత్యేక కేటగిరీలో ఏపీ...
Corona vaccination to begin in new year : ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నామని ప్రధాని మోడీ తెలిపారు. కొత్త సంవత్సరంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని చెప్పారు. గుజరాత్ లోని రాజ్కోట్లో ఎయిమ్స్...
PM Modi to flag-off Delhi Metro first driverless train: దేశరాజధాని ఢిల్లీలో డ్రైవర్ లేకుండా నడిచే మెట్రో రైలును ప్రారంభించనున్నారు ప్రధాని మోడీ. ఇవాళ(28 డిసెంబర్ 2020) నుంచి ఢిల్లీలో డ్రైవర్ లేకుండా...
PM Modi: ఢిల్లీలో కొందరు ‘నాకు ప్రజాస్వామ్యం గురించి పాఠాలు చెప్పాలనుకుంటున్నారు’ అని ప్రధాని నరేంద్ర మోడీ అంటున్నారు. పీఎం మోడీపై వేసిన కౌంటర్కు కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీపై రివర్స్ కౌంటర్ వేసిన మోడీ.....
PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఆయుష్మాన్ భారత్ స్కీంను వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా లాంచ్ చేశారు. జమ్మూ కశ్మీర్ ప్రాంతవాసులకు హెల్త్ ఇన్సూరెన్స్ స్కీంను పొడిగించడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. ఈ స్కీం...
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ సీఎం Mamata Banerjee పీఎం నరేంద్ర మోడీపై రివర్స్ కౌంటర్ వేశారు. కేంద్రం తమ రాష్ట్రానికి అందాల్సిన నిధులను ఇవ్వడం లేదని పశ్చిమ బెంగాల్ కు రాకుండా బ్లాక్ చేస్తున్నారని...
PM-Kisan scheme : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా ఈ వార్షిక సంవత్సరంలో చివరి విడత నిధుల పంపిణీ చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. లబ్ధిదారులుగా ఉన్న రైతుల ఖాతాల్లో 2020, డిసెంబర్...
The union government : కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపి కబురు అందించింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద మరో విడత ఒక్కో రైతుల ఖాతాలో రూ.2000 చొప్పున జమ చేయనున్నట్లు తెలిపింది....
PM Modi to interact with farmers : కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలు.. తగ్గించేందుకు కసరత్తు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే కొత్త చట్టాలతో రైతులకు ఇబ్బంది లేదని ప్రకటించిన...
PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై సోషల్ మీడియా విమర్శలు ఎక్కువయ్యాయి. పబ్లిక్ ఈవెంట్ కు హాజరైన Modi.. మాస్క్ వేసుకోమని ఓ వ్యక్తి చెబుతుంటే దానికి అడ్డంగా చేయి ఊపుతూ నో చెప్పి...
Modi urges Opposition not to mislead farmers మధ్యప్రదేశ్ ప్రభుత్వం రైసన్ లో నిర్వహించిన “కిసాన్ కళ్యాణ్” కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. కిసాన్ కల్యాణ్ పథకం ప్రారంభించిన ప్రధాని అనంతరం...
PM Modi’s Varanasi office : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆఫీస్ అమ్మకానికి ఉందంటూ కొంతమంది వ్యక్తులు OLXలో అమ్మకానికి పెట్టడం సంచలనం సృష్టించింది. OLX అనేది advertisement on classifieds వెబ్...
Odisha artist carves PM Modi’s portrait : ఒడిశా రాష్ట్రానికి చెందిన కళాకారుడు విభిన్నంగా చిత్రాలను చెక్కాడు. ఓ చెట్టుపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫొటోను చెక్కిన ఫొటోలు సోషల్ మీడియాలో...
new Parliament building construction : నయా భారత్ కు కొత్త పార్లమెంట్ సింబల్ లా ఉంటుందని ప్రధాని మోడీ అన్నారు. ఈ పార్లమెంట్ భవనం 75 వ స్వాతంత్ర్య దినోత్సవానికి గుర్తుగా ఉంటుందని పేర్కొన్నారు....
new Parliament building bhumipuja : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం జరగనుంది. ఈనెల 10న కొత్త భవన నిర్మాణానికి భూమిపూజ నిర్వహిస్తారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని...
Union ministers meeting PM Modi : వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతులు చేపట్టిన ఆందోళన రోజురోజుకు ఉధృతమవుతోంది. పదో రోజు రైతుల తమ ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. తమ డిమాండ్స్ను పరిష్కరించాలని.. లేకుంటే ఆందోళన...
PM Modi on Corona Vaccine: కరోనా వైరస్పై అఖిలపక్ష సమావేశంలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఈ సంధర్భంగా మోడీ మాట్లాడుతూ.. వ్యాక్సిన్ తయారీలో మన శాస్త్రవేత్తలు విశ్వాసంతో ఉన్నట్లు...
Delhi : MP Subramanya Swamy ‘Jana Gana Mana’ Change demand : మన జాతీయ గీతం‘జనగనమణ’ను మార్చాలని బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ప్రధాని నరేంద్రమోడికి లేఖ రాశారు. ప్రస్తుత ఉన్న...
PM Modi focus corona vaccine : కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి, ఉత్పత్తిపై ప్రధాని మోడీ ప్రత్యేక దృష్టి పెట్టారు. వ్యాక్సిన్ డిప్లమసీని ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. దేశాన్ని వ్యాక్సిన్ తయారీహబ్ గా మార్చాలని భావిస్తున్నారు. ఇతర...
PM modi Congratulations Bharat Biotech : ప్రధాని మోడీ భారత్ బయోటెక్ ను సందర్శించారు. కరోనా వ్యాక్సిన్ తయారీ, పురోగతిపై సమీక్షించారు. కోవాగ్జిన్ పురోగతిపై శాస్త్రవేత్తలతో మాట్లాడారు. వ్యాక్సిన్ అభివృద్ధిపై సమీక్షించారు. కోవాగ్జిన్ పురోగతిని...
PM Modi visit Bharat Biotech : ప్రధాని మోడీ వ్యాక్సిన్ టూర్ కొనసాగుతోంది. ప్రధాని మోడీ భారత్ బయోటెక్ ను సందర్శించారు. కరోనా వ్యాక్సిన్ తయారీ, పురోగతిపై సమీక్షిస్తున్నారు. కోవాగ్జిన్ పురోగతిపై శాస్త్రవేత్తలతో ప్రధాని...
Wearing PPE kit, PM Modi reviews : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అహ్మదాబాద్ కు చేరుకున్నారు. Zydus Cadila’s facility వద్ద వ్యాక్సిన్ పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సిన్ తయారీకి సంబంధించిన...
PM Modi Hyderabad Tour : ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్ పర్యటనలో స్వల్పమార్పులు చోటు చేసుకున్నాయి. షెడ్యూల్ ప్రకారం రేపు మధ్యాహ్నం 3గంటల తర్వాత హైదరాబాద్ రావాల్సిన ప్రధాని రేపు మధ్యాహ్నం ఒంటిగంటకే హైదరాబాద్ చేరుకుంటారు....
Modi’s focus on corona vaccine : 10 నెలలకు పైగా ప్రాణాలు తీస్తున్న కోవిడ్ మహమ్మారిని కట్టడి చేసేందుకు ఫార్మా కంపెనీలు చేయని ప్రయత్నాలు లేవు. ఇంతవరకు వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. కానీ.. ప్రయోగాలు...
PM Modi reacted Jamili Elections : జమిలీ ఎన్నికలపై ప్రధాని మోడీ మరోసారి స్పందించారు. ఒకే దేశం..ఒకే ఎన్నిక దేశానికి ఎంతో అవసరం అన్నారు. దేశంలో ఎప్పుడూ ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతున్నాయని...
pm modi ghmc elections: జీహెచ్ఎంసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. కేంద్ర మంత్రులను, జాతీయ నాయకులను గ్రేటర్ ఎన్నికల ప్రచార బరిలోకి దింపుతోంది. ఢిల్లీ నేతలను గల్లీకి రప్పిస్తోంది...
Covid-19 pandemic biggest challenge : రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాల్ కోవిడ్ – 19 అని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. జి 20 శిఖరాగ్ర...
Prime Minister’s review on the vaccine : భారత్ లో కరోనా టీకా పంపిణీ ప్రణాళికను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమీక్షించారు. 2020, నవంబర్ 20వ తేదీ శుక్రవారం ఈ సమీక్ష...
cm kcr letter to pm modi: తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలను ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలని లేఖలో కోరారు. పరీక్షలను హిందీ,...
BRICS Summit: ప్రధాని నరేంద్ర మోడీ 12వ BRICS సమావేశానికి మంగళవారం హాజరుకానున్నారు. అదే వేదికగా కొన్ని నెలలుగా రాజకీయంగా, వాణిజ్యపరంగా ప్రత్యర్థిగా మారిన చైనా ప్రెసిడెంట్ ఎలెవన్ జిన్పింగ్ను కలవనున్నారు. ప్రధాని మోడీ, జిన్...