Polavaram: జాతీయ ప్రాజెక్టు పోలవరానికి 2017–18 ధర లెక్కల ప్రకారం రూ.47వేల 725.74 కోట్ల అంచనా వ్యయానికి కేంద్ర జల్ శక్తి శాఖ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చేందుకు లైన్ క్లియర్ అయింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో...
Polavaram Project crest gates : పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) నిర్మాణంలో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రాజెక్ట్ పనులు 80 శాతం పూర్తి కావడంతో…తొలి గేటును బిగించేందుకు సర్వం సిద్ధం చేశారు ఇంజినీరింగ్...
CM KCR Delhi Tour : తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా మొదటి రోజు కేంద్రమంత్రులు అమిత్షా, గజేంద్రిసింగ్ షెకావత్లో భేటీ అయిన కేసీఆర్… శనివారం ప్రధాని...
Anushka Shetty:దక్షిణాది స్టార్ హీరోయిన్, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మెప్పిస్తున్న అనుష్క పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంకు వచ్చారు. మహా నందీశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించేందుకు ఆమె అక్కడకి విచ్చేశారు. ‘బాహుబలి’ చిత్రానికి కాస్ట్యూమ్...
AP Cabinet Meeting : ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం 2020, నవంబర్ 27వ తేదీ శుక్రవారం జరుగనుంది. ఉదయం 11 గంటలకు సీఎం జగన్ సమక్షంలో క్యాంప్ ఆఫీస్లో మంత్రివర్గం భేటీ అవుతుంది. ఈ సమావేశంలో...
vijayasai reddy: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. అధికారం కోసం చంద్రబాబు ఏదైనా చేస్తారని అన్నారు. ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రధాన అడ్డండి చంద్రబాబే అని...
CM Jagan review on irrigation water projects : ఏపీలో చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పోలవరం, వెలిగొండ, అవుకు టన్నెల్ -2 పనులను సకాలంలో...
polavaram authority : పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్రం నుంచి నిధుల సాధనే లక్ష్యంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అత్యవసర సమావేశం అయ్యింది. సోమవారం(నవంబర్ 2,2020) హైదరాబాద్లోని కేంద్ర జల సంఘం కార్యాలయంలో.. అథారిటీ సీఈఓ...
polavaram: పోలవరం ప్రాజెక్ట్ విషయంలో తప్పులు చేసిందెవరో ప్రజలకు తెలుసు అని ఏపీ మంత్రి అనిల్ అన్నారు. టీడీపీ బండారం బయట పెడతామని ఆయన చెప్పారు. సోమవారం(అక్టోబర్ 26,2020) పోలవరం ప్రాజెక్ట్ పై మంత్రి అనిల్...
Polavaram : ఏపీ రాష్టంలో ప్రాజెక్టుగా..మాజీ సీఎం చంద్రబాబు చేసిన విషయాలను కేంద్ర జల్ శక్తి ఆర్థిక సలహాదారు జగన్ మోహన్ గుప్తా..నేతృత్వంలోని రివైజ్డ్ ఎస్టిమేట్స్ కమిటీ (Revised Cost Committee (RCC)) బహిర్గతం చేసింది. నీటి...
ఏపీలో సాగునీటి ప్రాజెక్టులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. గురువారం(జూన్ 25,2020) క్యాంపు
సోషల్ మీడియాలో ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రముఖ సినీ నటుడు రావు రమేష్ పేరుతో పోస్టుల రావడం సంచలనం రేపింది. రావు రమేష్ ఏంటి? జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఏంటి? అనే చర్చ అటు...
ఉండవల్లి అరుణ్ కుమార్ సీఎం జగన్ కు లేఖ రాశారు. కర్నూలుతో పాటు రాజమండ్రిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరారు. రాజమండ్రిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు గురించి
ఆర్థిక మాంద్యంతో అల్లాడుతున్న తెలంగాణ ఖజానాకు.. ఈసారైనా కేంద్రం నుంచి భరోసా దక్కుతుందా? తెలంగాణ పథకాలను భేష్ అంటున్న కేంద్రం.. వాటికి ఆర్థిక సాయాన్ని అందించడంలో పెద్ద మనసు చూపుతుందా? కేంద్ర బడ్టెట్పై తెలంగాణ సర్కార్...
పోలవరం పనులు ఒక్క రోజు కూడా ఆగడానికి వీల్లేదన్నారు సీఎం జగన్. గోదావరి జలాలను పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై ఈడీ కేసు నమోదు చేసింది. నిబంధనలకు విరుధ్దంగా నిధుల మళ్లించారనే అభియోగంతో ఫెమా చట్టం కింద రాయపాటితోపాటు ట్రాన్స్ ట్రాయ్ కంపెనీపైనా కేసు నమోదుఅయ్యింది. 16 కోట్ల రూపాయలు సింగపూర్,...
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద మరోసారి భూమి కుంగిపోవడం ఆందోళన రేకేత్తిస్తోంది. పాత శీనయ్య కంపెనీకి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. భారీ వాహనాలు తిరగడమే కారణమంటున్నారు అధికారులు. గతంలో...
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు సహా పలు అంశాలపై కేంద్ర పెద్దలతో సమావేశమై చర్చించేందుకు ఆయన ఢిల్లీకి వచ్చారు. అక్టోబర్ 05వ తేదీ శనివారం...
ఏపీ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు. రివర్స్ టెండర్లపై అసంతృప్తి వ్యక్తం
పోలవరం ప్రాజెక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్ సూపర్ సక్సెస్ అయ్యిందని నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ చెప్పారు. అంచనా వ్యయం కన్నా 638 కోట్లు తక్కువకు టెండర్ దాఖలు చేసి మేఘా ఇంజనీరింగ్ సంస్ధ...
పోలవరం ప్రాజెక్ట్ పెండింగ్ హెడ్ వర్క్స్, హైడల్ ప్రాజెక్ట్కు సంబంధించిన రివర్స్ టెండర్లను.. కొన్ని గంటల్లో ఏపీ ఇరిగేషన్ శాఖ ఓపెన్ చేయనుంది. సెప్టెంబర్ 23వ తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు ధవళేశ్వరం దగ్గరున్న పోలవరం...
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు లో చేపట్టిన రివర్స్ టెండరింగ్ ఊహించని విధంగా సత్ఫలితాలను ఇస్తోంది. తొలిసారిగా పోలవరం ప్రాజెక్ట్లోని 65...
ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం గురించి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టుపై ప్రజలకు ఎలాంటి సందేహాలు అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే పోలవరం నిర్మాణాన్ని పూర్తి...
రాజధాని అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యల్లో తప్పులేదని మంత్రి కొడాలి నాని అన్నారు. ఇవాళ సచివాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో రాజధాని పేరిట రియల్ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్ల రూపాయలు...
హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో రివర్స్ టెండరింగ్ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. పోలవరం రివర్స్ టెండరింగ్ కు వెళ్లొద్దని
ఏపీ మంత్రి దేవినేని ఉమ.. ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. మోడీ, కేసీఆర్ వల్లే ఏపీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఏపీ, తెలంగాణ ప్రజల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు....
పోలవరం ప్రాజెక్టు దగ్గర మరోసారి కలకలం చెలరేగింది. భూమిలో పగుళ్లు ఏర్పడుతున్నాయి. రెండు రోజులుగా భూమి కుంగుతోంది. 902 కొండ దగ్గర 30 అడుగుల మేర భూమి
పోలవరం ప్రాజెక్టు దగ్గర డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఇక్కడ భూమి కుంగిపోవడం సర్వసాధారణమై పోయింది. మరోసారి భూమికి పగులు ఏర్పడి కుంగిపోతూ వస్తోంది. పగుళ్లు ఏర్పడ్డాయి. యంత్రాలు భూమిలోకి వెళుతున్నాయి. ఇది గమనించిన కార్మికులు, స్థానికులు...
అమరావతి : వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై జగన్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్ట్ పై తెలంగాణ సీఎం కేసీఆర్...
అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షలపై వివాదం నెలకొంది. ప్రభుత్వ పరిపాలన వ్యవహారాలు, సమస్యలపై చంద్రబాబు సమీక్షలను ఈసీ తప్పుపట్టింది. సమీక్షలు ఎన్నికల కోడ్
అమరావతి : జులైలో పోలవరం ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదలకు సిద్ధంగా ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిపై బుధవారం (ఏప్రిల్ 17,2019) అధికారులతో చంద్రబాబు సమీక్షించారు. కుడి,...
ఆంధ్రప్రదేశ్కు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయంటూ చెప్పిన ప్రముఖ సినీ నటుడు శివాజీ.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల వీడియోను చూపిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగానే ఏపీలో సీఎస్ను మార్చారని, ఏపీ సీఎస్ను మార్చడం...
ఏపీ సీఎం బాబు మాటల వేడిని పెంచుతున్నారు. ప్రత్యర్థులపై మాటలతో విరుచుకపడుతున్నారు. ఘాటు వ్యాఖ్యలు చేస్తుండడంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.
రాజమండ్రి : ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుని యూ టర్న్ బాబుగా అభివర్ణించిన ప్రధాని మోడీ.. చంద్రబాబుకి పోలవరం ప్రాజెక్ట్
అమరావతి: జగన్ పై ఉన్న కేసులను మాఫీ చేయించుకోడానికే షర్మిళ రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి అన్నారు. ఇన్నాళ్లూ రాజకీయాలకు దూరంగా ఉన్న షర్మిళ మళ్లీ ఇప్పుడు ఏపీకి వచ్చి ఎందుకు రాజకీయాలు...
అమరావతి: జనసేన వామపక్షల మధ్య సీట్ల లెక్క తేలడం లేదు. ఇప్పటివరకూ అనేకసార్లు సమావేశాలు జరిగినా సీట్ల పంపకాల విషయం కొలిక్కిరాలేదు. సీట్లు ఫైనల్ చేయాలంటూ లెఫ్ట్ పార్టీలు జనసేనపై ఒత్తిడి తెస్తున్నాయి. రాష్ట్ర విభజన తరువాత...
అమరావతి: తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏపీ కి రావల్సిన బకాయిల వసూళ్ళపై దృష్టి సారించాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో ముఖ్యంగా తెలంగాణ...
తూర్పుగోదావరి : పోలవరంలో మరో చరిత్ర ఆవిష్కృతమైంది. నిన్న ఉదయం 8 గంటల నుంచి ఏకధాటిగా కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి. 22 గంటల్లో 29, 664 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేసి.. దుబాయ్...
పోలవరానికి ఇద్దరు గిన్నీస్ బుక్ అధికారులు న్యాయనిర్ణేతలుగా 8మంది నిపుణులు 24మంది రికార్డు పనులు పరిశీలిస్తారు బ్లాస్టింగ్ వద్ద ప్రతీ 15నిమిషాలకు పనుల పరిశీలన ఎప్పటికప్పుడు పనుల వేగం నమోదు పనులను పరిశీలించనున్న గిన్నీస్ బుక్...
ఢిల్లీ : తెలుగు రాష్ట్రాల ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు జాతీయ అవార్డులు దక్కాయి. తెలంగాణలో మిషన్ కాకతీయ, ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్టులకు కేంద్రం అవార్డులు అందించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ వార్షికోత్సవం...
పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయలేదని ఏపీ సీఎం చంద్రబాబును కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. గత కొన్ని రోజుల నుండి చంద్రబాబు పలు శ్వేతపత్రాలను విడుదలు చేయటం తెలిసిందే....