panchayat elections completed in AP : ఏపీ పంచాయతీ తుది విడత ఎన్నికల్లోనూ వైసీపీనే సత్తా చాటింది. వెల్లడైన ఫలితాల్లో వైసీపీ మద్దతుదారులే ఎక్కువ పంచాయతీల్లో సర్పంచ్లు, వార్డు మెంబర్లుగా గెలుపొందారు. ఇంకా పలు...
third phase of panchayat elections : ఏపీలో మూడో దశ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. చెదురు ముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాతంగా జరిగింది. ఏపీ వ్యాప్తంగా ఇప్పటి వరకు 76.43 శాతం పోలింగ్ నమోదయింది....
Panchayat elections in AP : ఏపీలో పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే పోలింగ్ బూత్లకు ఓటర్లు చేరుకుంటున్నారు. 6.30 గంటల నుంచి ఓటింగ్కు అనుమతి ఇస్తారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక,...
GHMC elections Polling Dull : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. మధ్యాహ్నం దాటినా చాలా కేంద్రాల్లో పోలింగ్ ఊపందుకోలేదు. ఇప్పటిదాకా 18.2 శాతం ఓటింగ్ మాత్రమే నమోదయింది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎక్కువగా...
GHMC elections exit polls ban : జీహెచ్ఎంసీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ పై ఎస్ఈసీ నిషేధం విధించింది. ఓల్డ్ మలక్ పేట డివిజన్ లో ఎన్నిక రద్దు కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా...
Old Malakpet Polling canceled : హైదరాబాద్ ఓల్డ్ మలక్ పేటలో పోలింగ్ రద్దు అయింది. 26 వ నెంబర్ వార్డులో బ్యాలెట్ పేపర్ పై సీపీఐ గుర్తుకు బదులు సీపీఎం గుర్తు ముద్రితమైంది. బ్యాలెట్...
ghmc elections 2020 polling today : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ మరి కొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. జీహెచ్ఎంసీలోని 150 డివిజన్ల పరిధిలో ఉదయం గం.7 నుంచి సాయంత్రం 6...
GHMC elections SEC Parthasarathy : గ్రేటర్లో ముగిసిన ఎన్నికల ప్రచారం ముగిసింది. చివరి నిముషం వరకూ హోరాహోరీ ప్రచారం సాగింది. ఎన్నికల ప్రచారం సార్వత్రిక ఎన్నికలను తలపించింది. చివరి నిముషం వరకూ ఓటర్ల కరుణ...
J&K DDC polls చాలా ఏళ్ల తరువాత జమ్మూ కశ్మీర్ లో ఎన్నికల సందడి మొదలైంది. నవంబర్-28 నుంచి డిసెంబరు-19 వరకు 8 దశల్లో జరుగనున్న జిల్లాభివృద్ధి మండలి (DDC) ఎన్నికల పోలింగ్ ఇవాళ నుంచి...
TRS Campaign, KTR Roadshow : 2016 గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున అంతా తానై నడిపించారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సుడిగాలి పర్యటనలు చేసి.. కారు జోరుకి తిరుగులేదని నిరూపించారు. ఇప్పుడు...
Residents of Firozabad boycott assembly by-election ఉత్తరప్రదేశ్ లోని 7 అసెంబ్లీ స్థానాలకు నేడు ఉప ఎన్నిక జరుగుతోంది. అయితే, ఉప ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఫిరోజాబాద్ ప్రజలు ప్రకటించారు. తమ ప్రాంతం చాలా ఏళ్లుగా...
Voting begins for the by-election in 54 Assembly seats 10రాష్ట్రాల్లోని 54 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికకు ఇవాళ(నవంబర్-3,2020) పోలింగ్ ప్రారంభమైంది. మధ్యప్రదేశ్ లోని 28 స్థానాలకు, గుజరాత్ లోని 8 స్థానాలకు,...
Polling agent, dies of cardiac arrest, man collapses while waiting to vote in Patna : బీహార్లో అసెంబ్లీకి తొలివిడత పోలింగ్ బుధవారం ఉదయం ప్రారంభమైంది. 71 స్ధానాలకు మొదటి విడతలో...
టీడీపీ కి రెబల్ ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. ఈ రోజు జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో రెబల్ ఎమ్మెల్యేలు ఓట్లు చెల్లకుండా వేసారు.. 173 ఓట్లలో 4 చెల్లని ఓట్లు పడ్డాయి. రెబల్ ఎమ్మెల్యేలు కరణం బలరాం,...
తెలంగాణలో సహకార సంఘాల ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పొలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనుంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సరళి మందకొడిగా సాగుతోంది. సాయంత్రం నాలుగు గంటల వరకు 45 శాతం పోలింగ్ నమోదైంది.
దేశ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల#delhielection పోలింగ్ ప్రారంభమైంది. శనివారం(ఫిబ్రవరి 08,2020) ఉదయం 8 గంటలకు పోలింగ్ షురూ
తెలంగాణ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 2020, ఫిబ్రవరి 15వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. అదే రోజున ఓట్లను లెక్కించి..ఫలితాలను ప్రకటిస్తారు. మూడు రోజుల్లోనే..పాలక మండళ్లు...
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల్లోని 7 వేల 613 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. తెలంగాణలోని 9 నగరపాలక, 120 పురపాలక సంఘాల్లో బుధవారం (జనవరి 22, 2020) పోలింగ్ జరగనుంది.
తెలంగాణ రాష్ట్రంలో జనవరి 22న జరిగే పురపాలకసంఘాల ఎన్నికలకు ప్రచార గడువు జనవరి20, సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. గడువు ముగిసిన అనంతరం ఎలాంటి ప్రచారం చేయరాదని అన్ని...
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల జరుగుతున్న నేపధ్యంలో పోలింగ్ జరిగే రోజున సెలవు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. జనవరి 22న రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్ అర్బన్, ములుగు జిల్లాలు మినహా...
జార్ఖండ్ లో మూడో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్ సాగనుంది.
హుజూర్నగర్ శాసనసభ స్థానంలో ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 85శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.
మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మహారాష్ట్రలోని సతారా, మధ్యప్రదేశ్లోని సమస్తీపుర్ లోక్సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. మహారాష్ట్ర, హర్యానాలతో పాటు...
తెలంగాణ రాష్ట్రంలోని హుజూర్ నగర్, మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2019, అక్టోబర్ 21వ తేదీ సోమవారం ఉదయం పోలింగ్ ప్రారంభం కానుంది. సున్నిత ప్రాంతాలను ఇప్పటికే గుర్తించిన పోలీసులు అదనపు...
మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఓటు వేశారు.ఢిల్లీలోని ఓల్డ్ రాజిందర్ నగర్ లోని పోలింగ్ బూత్ లో ఇవాళ(మే-12,2019)ఉదయం గంభీర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.తూర్పు ఢిల్లీ బీజేపీ అభ్యర్థిగా గంభీర్ పోటీ చేస్తున్న విషయం...
కేంద్రమంత్రి,ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మేనకా గాంధీకి,ఎస్పీ-బీఎస్పీ కూటమి అభ్యర్థి సోనూ సింగ్ ల మధ్య సల్ప వాగ్వాదం చోటు చేసుకుంది.సోనూ మద్దతుదారులు ఓటర్లను భయపెడుతున్నారని ఆమె ఆరోపించారు.పోలీసుల జోక్యంతో...
ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఓటు వేశారు.ఆదివారం(మే-12,2019)ఉదయం నిజాముద్దీన్(తూర్పు)లోని పోలింగ్ బూత్ లోఆమె తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఢిల్లీలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.ప్రత్యర్థులకు తన మాట్లాడేందుకు...
ఆరోదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్ సభ స్థానాలకు ఇవాళ(మే-11,2019) పోలింగ్ జరుగుతుంది.ఉత్తరప్రదేశ్ లోని 14,హర్యానాలోని 10,వెస్ట్ బెంగాల్ లోని 8,బీహార్ లోని 8,మధ్యప్రదేశ్ లోని 8,ఢిల్లీలోని 7,జార్ఖండ్ లోని 4లోక్ సభ...
రెండు చేతుల్లో EVM పట్టుకుని పోలింగ్ సెంటర్ కు వెళ్తున్న ఓ యువతి ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పసుపు రంగు చీర ధరించి..సన్ గ్లాసెస్ పెట్టుకుని..ఓ చేతిలో ఈవీఎంతో పాటుగా యాపిల్...
తెలంగాణలో రెండవిడత పరిషత్ పోరు స్టార్ట్ అయ్యింది. 179 జెడ్పీటీసీ, 1,850 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇందుకోసం 10 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓటింగ్కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు....
బీహార్ : ఈవీఎంల పనితీరుపై పెద్దఎత్తున వివాదం నడుస్తోంది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో జాగ్రత్తగా
వచ్చేది మా ప్రభుత్వమే… అధికారంలోకి రాగానే… అది చేస్తాం.. ఇది చేస్తామని వైఎస్ జగన్ పదే పదే చెబుతుంటారు. అధికారం సంగతి అటుంచితే ఉన్న అవకాశాన్ని మాత్రం సద్వినియోగపరుచుకోలేదంటూ అయనపై విమర్శలు వస్తున్నాయి. ఎన్నికలు జరిగి...
సూర్యాపేట: ఎర్రచొక్కా చూసి శివాలెత్తిపోయాడు ఓ ఖాకీ డ్రస్… పంచాయతీ ఎన్నికలకు ఓటు వేయడానికి వచ్చిన ఓటరు ఎర్ర చొక్కా వేసుకువచ్చాడని అభ్యంతరం చెప్పి అతడ్ని చొక్కా విప్పించాడు కానిస్టేబుల్. సూర్యాపేట జిల్లా మునగాల మండలం బరాఖత్...
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన తొలి విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల పోలింగ్ ముగిసింది. చెదురు మదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. కొన్ని చోట్ల ఓటర్లు ఎండలో ఇబ్బందులు ఎదుర్కోన్నారు. ...
సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ ముగిసింది.7రాష్ట్రాల్లోని 51లోక్ సభ స్థానాలకు ఇవాళ(మే-6,2019)పోలింగ్ జరిగింది.యూపీలోని 14,జార్ఖండ్ లోని 4,బీహార్ లోని 5,వెస్ట్ బెంగాల్ లోని 7,రాజస్థాన్ లోని 12,మధ్యప్రదేశ్ లోని 7,జమ్మూకశ్మీర్ లోని 2లోక్ సభ...
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల 5వ దశ పోలింగ్ ప్రారంభమైంది. ఉత్తర్ప్రదేశ్, రాజస్థాన్ సహా దేశంలోని ఏడు రాష్ట్రాల్లోని 51 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. సోమవారం (మే 6,2019) ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయ్యింది....
నాలుగో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది.తొమ్మిది రాష్ట్రాల్లోని 72 లోక్ సభ స్థానాలకు నాలుగో దశలో భాగంగా ఇవాళ(ఏప్రిల్-29,2019)పోలింగ్ జరిగింది.వెస్ట్ బెంగాల్ లో అత్యధికంగా 76.47శాతం,మధ్యప్రదేశ్ లో 65.86శాతం,ఒడిషాలో 64.05శాతం,జార్ఖండ్ లో 63.40శాతం,రాజస్థాన్ లో...
లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఇవాళ(ఏప్రిల్-29,2019)నాలుగోదశ పోలింగ్ జరుగుతుంది.9 రాష్ట్రాల్లోని 72 లోక్ సభ స్థానాలకు నాలుగోదశలో భాగంగా ఇవాళ పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్యాం 2గంటల వరకు వెస్ట్ బెంగాల్ లో అత్యధికంగా 52.37 శాతం...
వెస్ట్ బెంగాల్లో లోక్ సభ పోలింగ్ కొనసాగుతోంది. ఏప్రిల్ 29వ తేదీ ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. కాసేపటికే ఉద్రిక్తత పరిస్థతులు తలెత్తాయి. అసన్ సోల్ 199 పోలింగ్ బూత్ వద్ద BJP – TMC నేతలు...
ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఒడిషా రాజధాని భువనేశ్వర్ లోని ఏరోడ్రోమ్ గవర్నమెంట్ యూపీ స్కూల్ లోని 112వ నెంబర్ పోలింగ్ బూత్ లో నవీన్ పట్నాయక్ ఓటు వేశారు.సార్వత్రిక ఎన్నికల...
సార్వత్రిక ఎన్నికల మూడో ఫేజ్ లో భాగంగా మంగళవారం(ఏప్రిల్-23,2019) 13 రాష్ట్రాలు,2కేంద్రపాలిత ప్రాంతాల్లో 117 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఉదయం 9గంటల వరకు అస్సాంలో రికార్డు స్థాయిలో 12.36శాతం పోలింగ్ నమోదు అయింది.బీహార్ లో...
దేశవ్యాప్తంగా మూడో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. గుజరాత్, కేరళ సహా 14 రాష్ట్రాల్లోని 116 లోక్సభ స్థానాలకు మంగళవారం (ఏప్రిల్ 23,2019) ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6గంటలకు...
గుంటూరు : ఏపీలో పోలింగ్ (ఏప్రిల్ 11,2019) తర్వాత కనిపించని జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, వైసీపీ లాగా జనసేన సీట్ల లెక్క వేయదన్నారు....
లోక్సభ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పన్నెండు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని… 95 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. మొదటి దశకంటే రెండో దశలో పోలింగ్ బాగా పెరిగినట్లు ఎన్నికల సంఘం...
అమరావతి : పోలింగ్ ముగిసినా ఏపీలో ఎన్నికల వేడి తగ్గడం లేదు. ఈవీఎంలపై టీడీపీ నేతలు రోజుకో ఫిర్యాదు చేస్తున్నారు. ఈవీఎంలో లోపాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు పోరాటం చేస్తున్నారు. తాజాగా టీడీపీ నేత వర్ల...
లోక్ సభ రెండో విడత పోలింగ్ లో భాగంగా పశ్చిమ బెంగాల్ లో పోలింగ్ కేంద్రంలో టెన్షన్.. టెన్షన్. రాయ్ గంజ్, నార్త్ దినాజ్ పూర్ లో ఉద్రిక్తత నెలకొంది.