మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో నిందితుడు, అమృత వర్షిణి తండ్రి మారుతీరావు హైదరాబాద్లోని ఆర్య వైశ్య భవన్లో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. కాగా, ఆయన ఆత్మహత్యకు సంబంధించి ప్రిలిమినరీ పోస్టుమార్టం రిపోర్టులో పలు అంశాలు...
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న మారుతీరావు ఆత్మహత్యపై ఆయన కూతురు అమృత స్పందించారు. 2020, మార్చి 08వ తేదీ ఆదివారం ఉదయం మీడియాతో మాట్లాడారు. ఆయన చనిపోయిన విషయం...
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న మారుతీరావు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు ? ఎవరైనా చంపేశారా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రధాన కారణాలంటీ ? అనే ప్రశ్నలు ఉత్సన్నమౌతున్నాయి....
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు పేరు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. పట్టణ శివారులోని మారుతీరావుకి
నల్గొండలో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుల బెయిల్ రద్దుపై విచారణ ముగిసింది. నల్గొండ జిల్లా కోర్టు 2019, డిసెంబర్ 12వ తేదీ గురువారం విచారణ చేపట్టింది. డిసెంబర్ 17వ తేదీన...