మహారాష్ట్రలో మరోసారి బీజేపీ-శివసేన కూటమినే అధికారంలోకి వస్తుందని ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ తెలిపింది. బీజేపీకి 109-124 సీట్లు వస్తాయని,శివసేనకు 57-70సీట్లు వస్తాయని తెలిపింది. రెండు పార్టీలు కలిసి 166-194సీట్లు వస్తాయని తెలిపింది....
దేశం, రాజ్యాంగం కంటే మోడీ గొప్ప కాదని, దేశంలో మోడీ, కాంగ్రెసేతర ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని మజ్లిస్ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు.
విశాఖపట్నం: వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు.. ఇటు ప్రజలు, అటు నాయకులు ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. దైవశక్తి ద్వారా ఏపీకి కాబోయే సీఎంని ప్రకటిస్తానంటూ విశాఖకు చెందిన ఆధ్యాత్మికవేత్త ట్వింకిల్ శ్యామ్ అంటున్నారు. ఇప్పటికే తనకున్న...