జార్ఖండ్లో నివసిస్తున్న ఓ మహిళ.. టీచర్ కావాలనే కలతో మధ్యప్రదేశ్లో ప్రాథమిక విద్య డిప్లొమా కోర్సు చేస్తోంది. కరోనా కారణంగా ఇంతకాలం వాయిదాపడిన రెండో ఏడాది పరీక్షలు జరుగుతుండటంతో వాటికి హాజరయ్యేందుకు పెద్ద సాహసం చేసింది....
ఎంత కష్టం ఎంత కష్టం. వలస వచ్చిన వలస కూలీకి ఎంత కష్టం అని యుగకవి శ్రీ శ్రీ అన్న మాటలు ఈ లాక్ డౌన్ సమయంలో ఎంతోమంది వలస కూలీల జీవితాలు కళ్లకు కడుతున్నాయి.కన్నీరు...
కట్టలు తెంచుకుని వస్తుంది ఆవేశం. లాక్డౌన్ పుణ్యమా అని 42రోజులుగా మద్యానికి బ్రేకులు వేసిన మందుబాబులు రాష్ట్రప్రభుత్వాలు మద్యం అమ్మకాలకు సడలింపులు ఇవ్వగానే రెచ్చిపోతున్నారు. గంటల తరబడి కిలోమీటర్ల మేర లైన్లలో నిల్చొని తంటాలు పడి...
అమెరికాలో భారత్ నుంచి వెళ్లిన దంపతులు మరణించారు. 5నెలల గర్భవతి అయిన మహిళను హత్య చేసినట్లుగా గుర్తించారు. హడ్సన్ నదికి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గరీమా కొఠారి అనే మహిళ శవం గాయాలతో...
దేశంలో దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కనికరం లేకుండా హత్యలకు పాల్పడుతున్నారు. ప్రధానంగా కొన్ని ఘటనలు అక్రమ సంబంధాల వల్ల చోటు చేసుకుంటున్నాయి. తమకు అడ్డుగా ఉన్నారనే కారణంతో దారుణంగా చంపేస్తున్నారు. తమ వారిని చంపేందుకు...
సేద తీరింది. ఆ సమయంలో భర్తే కుర్చీగా మారాడు. నేలపై కూర్చొని తన వీపుపై భార్యను కూర్చోబెట్టుకున్నాడు. అదంతా చూస్తూనే ఉన్నా.. కారిడార్లో చైర్లపై కూర్చొన్న వారెవ్వరూ ..