Reliance Jio: రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు 2020లో స్టార్ట్ చేసిన కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు ఇండియన్ వినియోగదారులకు బెస్ట్ సర్వీసు అందిస్తున్నాయి. రూ.500కంటే తక్కువ రేంజ్ లోనే బోలెడు బెనిఫిట్స్ ఇస్తున్నాయి...
Reliance Jio కస్టమర్లకు బ్యాడ్ న్యూస్.. రూ. 49, రూ. 69 ప్రీ పెయిడ్ ప్లాన్లను రద్దు చేసేసింది. ఈ సంవత్సరం ప్రారంభంలో కంపెనీ ఈ ప్లాన్లను లాంచ్ చేసింది. వీటి వ్యాలిడిటీ 14 రోజులుగా...
ప్రభుత్వ రంగ సంస్థ అయిన..BSNL ఇతర కంపెనీలతో పోటీ పడుతోంది. వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఇతర ప్రైవేటు రంగాలకు ధీటుగా ప్లాన్స్ అమల్లోకి తెస్తోంది. తాజాగా స్పెషల్ ప్రీపెయిడ్ ప్లాన్లను లాంచ్ చేసింది. రంజాన్...
ప్రముఖ టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా(vodafone idea) షాకింగ్ ప్రతిపాదనలు చేసింది. డేటా, కాల్ ఛార్జీలు(call rates, data prices0 భారీగా పెంచాలంటోంది. ఏకంగా 8
స్టార్టింగ్ లో అంతా ఫ్రీ ఫ్రీ అని ఊదరగొట్టిన రిలయన్స్ జియో(reliance jio) క్రమంగా ఛార్జీల బాదుడు షురూ చేసింది. లాంచింగ్ సమయంలో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, అన్
టెలికాంలో అగ్రగామిగా మారిన జియో ఐయూసీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ప్యాక్ల రేట్లు పెరిగిపోయాయి. రూ.399 రీచార్జ్కు 1.5జీబీ ఇస్తున్న జియో.. ఐయూసీలు కూడా కలిపి అదనంగా తీసుకుంటుంది. ఈ స్కీం వచ్చిన తర్వాత ఆల్...
జియోకు పోటీగా ఇటీవలే ఇతర టెలికం దిగ్గజాలైన ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్ తమ కస్టమర్ల కోసం లాంగ్ వ్యాలీడెటీ ప్లాన్స్ ను ప్రకటించాయి. జియో కూడా తమ వినియోగదారుల కోసం రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను...