క్లినికల్ ట్రయల్స్ పై జరుగుతున్న వివాదంపై ఐసీఎమ్ఆర్ వివరణ ఇచ్చింది. భారత బయోటెక్ టీకా ప్రయత్నాలపై ఐసీఎమ్ఆర్ ప్రకటన విడుదల చేసింది. ప్రపంచ స్థాయి ప్రమాణాల మేరకే కరోనా వ్యాక్సిన్ తయారీ, పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం...
సశస్త్ర సీమబల్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు అందాయి. ఈ వాహనాలను మిధాని రూపొందించింది. మార్చి 30వ తేదీ శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో మిశ్రధాతు నిగమ్ లిమిటడ్ సీఎండీ డా.దినేశ్ కుమార్ లిఖీ 15 బుల్లెట్...
తమిళనాడు : యూట్యూబ్లో చూసి చాలా మంది చాలా చాలా నేర్చేసుకుంటున్నారు. గతంలో యూట్యూబ్ లో చూసి డెలివరీ యత్నించి ప్రాణాలు పోగొట్టుకున్న ఓ మహిళ గురించి విన్నాం. ఇప్పుడు తాజాగా ఓ కిలాడీ లేడీ...
నాగపూర్ : యూరిన్తో యూరియా తయారు చేయొచ్చునని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. కొన్ని సందర్భాలలో బీజేపీ అగ్రనేతలు సైతం చేస్తున్న వ్యాఖ్యలు వివాదాలకు కూడా దారి తీస్తున్న క్రమంలో నాగపూర్...