new Parliament building bhumipuja : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం జరగనుంది. ఈనెల 10న కొత్త భవన నిర్మాణానికి భూమిపూజ నిర్వహిస్తారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని...
TTD Vigilance officials prevented Chittoor District Collector : భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పర్యటనలో ప్రోటోకాల్ అధికారికే అవమానం జరిగింది. చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ కుమార్ గుప్తాకు తిరుమలలో చేదు...
cm kcr letter to pm modi: తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలను ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలని లేఖలో కోరారు. పరీక్షలను హిందీ,...
జాతీయ జనాభ గణన (NPR), పౌరసత్వ సవరణ చట్టం (NRC)లకు వ్యతిరేకంగా ఎన్ని ఆందోళనలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. దీనివల్ల ఎలాంటి భయం లేదని చెప్పుకొస్తోంది. పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. దేశంలోని...
నిర్భయ దోషి వినయ్ శర్మ క్షమాభిక్ష పిటీషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. ఉరి శిక్షను తప్పించుకునేందుకు నిర్భయ దోషులు పలు డ్రామాలకు తెరతీస్తున్నారు. నిర్భయను అత్యంత పాశవికంగా హింసించి ఆమె మృతికి...
హైదరాబాద్ లో ఆదివారం (డిసెంబర్ 22, 2019) రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పర్యటింనున్నారు. నగరంలో రేపు నగరంలోని పలు ప్రాంతాల్లో నగర ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
పౌరసత్వ సవరణ బిల్లుకు రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి ఆమోదంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చింది.
రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ శీతాకాలపు విడిదిలో భాగంగా 2019, డిసెంబర్ 26న హైదరాబాద్కు రాబోతున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి భవన్కు విచ్చేయనున్నారు. రాష్ట్రపతి విడిదికి పక్కాగా ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖల అధికారులను మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా...
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో కొత్త ట్విస్టు చోటు చేసుకుంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు నిర్భయ దోషి వినయ్ శర్మ పిటిషన్ వేశారు.
రాజస్థాన్ గవర్నర్ కళ్యాణ్ సింగ్ (87) చిక్కుల్లో పడ్డారు. ఆయనను గవర్నర్ పదవి నుంచి తొలగించే అవకాశం ఉంది.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జాతినుద్దేశించి ప్రసంగించారు.