Those who do not receive flood financial assistance : హైదరాబాద్ లో వరదల కారణంగా..ఆర్థిక సహాయం పొందలేని వారికి తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించింది. మీ సేవలో దరఖాస్తు నింపి అప్లై చేసుకోవాలని...
Minister Kodali Nani Strong Warning : సీఎం జగన్ గురించి అవాకులు, చెవాకులు పేలినా..తగిన శాస్తి చెబుతామని, ఒళ్లు దగ్గర పెట్టుకోవాలంటూ మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి..సుప్రీం,...
KTR: దుబ్బాక ఉప ఎన్నికపై టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. తమ పార్టీ ఓటమి గురించి మాట్లాడుతూ.. పనితీరులో ఎలాంటి మార్పు ఉండదని వెల్లడించారు. ఏడాది క్రిందట సూర్యాపేట హుజూర్ నగర్ ఉపఎన్నికలో...
Tamannaah Bhatia Press Meet : టాలీవుడ్ నటి తమన్నా నటిస్తున్న వెబ్ సిరీస్ 11th Hour. ఈ సినిమాలో హింసనేది ఉండదని, ప్రతి సీన్ గన్లా పేలుతుందని అన్నారు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. గుంటూరు...
Minister Harish Rao Press Meet : దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీ అన్నీ అబద్దాలే చెబుతోందని, నేతలు భారతీయ ఝుటా పార్టీగా మార్చేస్తున్నారని మంత్రి హరీష్ రావు విమర్శించారు. వెయ్యి అబద్దాలు ఆడినా..ఒక...
Undavalli Arun Kumar Press Meet Over Polavaram Project : పోలవరం ప్రాజెక్టుపై కాంప్రమైజ్ అయితే..సీఎం జగన్ కు పతనమేనన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు అఫిడవిట్...
Urmila Gajapathi Raju Press Meet : విజయనగరం రాజవంశంలో విబేధాలు భగ్గుమన్నాయి. పైడితల్లి సిరిమానోత్సవం సాక్షిగా వివాదం మొదలైంది. ఉత్సవంలో సుధ, ఊర్మిళ గజపతికి అవమానం ఎదురైంది. కోటపై నుంచి సుధ, ఊర్మిళను వెళ్లిపోవాలని...
AP Education Minister : జగనన్న చెప్పాడంటే..చేస్తాడంతే..నిధులు ఎవరిచ్చినా..సరే ఇవ్వకపోయినా..సరే..విద్యార్థులకు ఉపయోగపడే విధంగా సంక్షేమ పథకాలు ప్రభుత్వం అమలు చేస్తోందని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. 2020, అక్టోబర్ 10వ తేదీ శనివారం ఉదయం...
లారీ డ్రైవర్నే, ఉమ సోడాలు అమ్మలేదా ? డైరెక్ట్గా మాట్లాడదామని కాల్ చేస్తే ఉమ ఎత్తడం లేదంటూ ఏపీ రాష్ట్ర మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత విద్యుత్ పథకంపై సీఎం జగన్...
ఏపీ రాజకీయాల్లో పశ్చిమ గోదావరి జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. ఎక్కువ ఎమ్మెల్యే పొజిషన్లు ఉండడంతో పాటు ఇక్కడి జనాలు పార్టీకి ఓటు వేస్తే రాష్ట్రం మొత్తం ఆ పార్టీకే ఓట్లు వేస్తారని నమ్మకం నాయకుల్లో...
భారత దేశంలో ఎక్కడా లేని విధంగా ఏప్రిల్ 6న కరోనాను ఆరోగ్యశ్రీ కింద తీసుకు వచ్చిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమని, ఇక్కడ చేసిన తర్వాతే మిగతా రాష్ట్రాలు చేపట్టాయన్నారు సీఎం జగన్. నాన్ కోవిడ్...
స్వధాత్రి రియల్ ఎస్టేట్ కంపెనీ స్కాంలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో 3 వేల మందికిపైగా బాధితులు ఉన్నారు. ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి.. ఆ డబ్బుతో భూములను స్వధాత్రి...
తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. సామాన్యుడి నుంచి మొదలుకొని ప్రముఖుల వరకు వైరస్ బారిన పడుతున్నారు. నేతలను కూడా వదలడం లేదు. పాజిటివ్ లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొంతమంది నేతలు కోలుకుని...
ఎల్జీ పాలిమర్స్ లో ప్రమాదం జరిగింది కదా..అరెస్టు చేయమనడం కరెక్టు కాదు..విచారణ జరగకుండా..ప్రభుత్వం దురుసుగా ఉంటే వ్యవహరిస్తే ఎలా ఉండేది అని ప్రశ్నించారు సీఎం జగన్. విచారణ జరుగకుండా దురుసుగా ప్రభుత్వంపై విమర్శలు వచ్చేవని, పారిశ్రామిక...
‘ప్రత్యేక హోదాను ఏదో ఒక రోజు సిద్ధిస్తుంది..గత ప్రభుత్వం చెప్పినట్లుగా..నేను చెప్పను..ఏది చెబుతామో..అదే చేస్తాం..గత ప్రభుత్వాలు చెప్పినట్లుగా తాను చెప్పను’ అని సీఎం జగన్ వెల్లడించారు. కేంద్రంలో అధికారంలో ఉండేవారు…ఆధారపడే పరిస్థితి వచ్చే రోజులు తెస్తామని...
స్కూళ్ల డిజిటలైజేషన్ కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా పీఎం ఈ – విద్యను ప్రవేశపెట్టారు. 1 – 12 తరగతుల వరకు ఈ విద్య కోసం ప్రత్యేకంగా ఒక్కో ఛానల్ ఉంటుంది....
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన కోసం మధ్యతరగతి ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆర్థిక ప్యాకేజీ – 4లో తమకు కూడా ఏదైనా మేలు జరిగే అంశాలు ఉంటాయా అనే చర్చ జరుగుతోంది....
రక్షణ రంగంలో FDI (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) విషయంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్టుబడులను 49 శాతం నుంచి ఏకంగా 74 శాతానికి పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్రం. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక...
కరోనా వైరస్ ను కట్టడి చేయలేమని..ఇది మనతోనే ఉంటుందని సీఎం జగన్ వెల్లడించారు. వైరస్ కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..పూర్తిగా కట్టడి చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రజలు భయపడాల్సినవసరం లేదని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్...
కరోనా వైరస్ కట్టడికి నెల రోజుల్లో ఏన్నో చేయడం జరిగిందని, ప్రజల ప్రాణాలు కాపాడేందుకు చర్యలు తీసుకున్నామన్నారు ఏపీ సీఎం జగన్. నెల రోజుల్లో టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచుకొని దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఏపీ...
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. 70 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఓ వ్యక్తి కొలుకొని డిశ్చార్జ్ కాగా..2020, మార్చి 30వ తేదీ సోమవారం 11 మందికి నెగటివ్ రావడంతో..వీరిని ఇంటికి పంపించే ఏర్పాట్లు...
కరోనాపై భారత్ యుద్ధం ప్రకటించింది. ఇప్పటికే లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. కానీ ఈ చర్యల వల్ల పలు రంగాలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఈ క్రమంలో..మరిన్న చర్యలు తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. స్టిములస్...
కరోనా వైరస్ కట్టడికి ప్రజలు సహకరించాలని, లేనిపక్షంలో 24 గంటల పాటు కర్ఫ్యూ విధించాల్సి వస్తుంది..ఆర్మీని దించుతాం..షూట్ ఎట్ సైట్ ఆర్డర్ తేవాల్సి వస్తుదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. తర్వాత ఆర్మీని...
జలుబు, దగ్గు ఉన్న విద్యార్థులకు ప్రత్యేక రూంలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, హాస్టల్ విద్యార్థులను దగ్గరుండి ఆర్టీసీ అధికారులతో మాట్లాడి వారిని బస్సుల్లో ఇళ్లకు చేరుస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారరు. 2020,...
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నల్గోండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్య గురించి కుమార్తె అమృత కీలక వ్యాఖ్యలు చేశారు. మారుతీరావు అంత్యక్రియలు ముగిసిన తర్వాత మీడియాతో...
ఢిల్లీ అల్లర్లను కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ఖండించారు. వెంటనే హోం శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈశాన్య ఢిల్లీలో జరిగిన హింసపై ఆమె స్పందించారు. 2020, ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం...
టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఇవాళ(25 జనవరి 2020) మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో గులాబీ జెండా రెపరెపలాడడంతో ఆయన...
సీఎం జగన్ ప్రాణానికి..భద్రతకు ముప్పు వచ్చిన విధంగా ఆలోచించినప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతోందని ప్రశ్నించారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. గాయంపై కారం చల్లి పైశాచిక ఆనందం పొందుతారా ? ఎప్పుడు బయటకు రాని మహిళలు..ఈ రోజు...
అమరావతి రాజధానిపై వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నిప్పులు చెరుగుతున్నారు. డిసెంబర్ 27వ తేదీ శుక్రవారం కేబినెట్ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలపై ఆయన తప్పు బట్టారు. రాజధాని నిర్మాణానికి అంత డబ్బులు...
రాజధాని రగడ కంటిన్యూ అవుతోంది. మూడు రాజధానులు, జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక తర్వాత అమరావతిలో పరిస్థితులు మారిపోయాయాయి. రాజధాని ఇక్కడే ఉంచాలంటూ ప్రజలు ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలో డిసెంబర్ 27వ...
మీడియాకు వైసీపీ ప్రభుత్వం సంకెళ్లు వేసింది. ప్రభుత్వానికి పొగరు ఎక్కింది. జీవో నెంబర్ 2430పై గవర్నర్కు కంప్లయింట్ చేసి మెమోరాండం ఇచ్చాం. ప్రస్తుతం జారీ చేసిన జీవో ప్రకారం..ఎవరైనా రాస్తే..ప్రభుత్వానికి డ్యామేజ్ ఉంటే..వారిపై కేసులు పెట్టుకొనే...
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి సీఎం జగన్ శాసనసభలో మాట్లాడడం నీచమన్నారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. సీఎం స్థాయిలో ఉండి వ్యక్తిగత విషయాలో సభలో ప్రస్తావించడం దుర్మార్గమన్నారు. ప్రజా జీవితంలో పవన్ ఎవరికీ అన్యాయం...
రాష్ట్రంలో ఇటీవలే సంభవించిన వర్షాల కారణంగా రోడ్లు, నేషనల్ హైవేలు దెబ్బతిన్నాయని వెంటనే వీటిని బాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ వెల్లడించారు. 2019, నవంబర్ 28వ తేదీ గురువారం...
తెలంగాణ రాష్ట్ర వాసులకు గుడ్ న్యూస్. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించారు. 2019, నవంబర్ 26వ తేదీ మంగళవారం ఉదయం 6 గంటలకు విధులకు హాజరు కావావలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయం తీసుకుంది. కానీ సమ్మె విరమణపై...
దుర్మార్గమైన కేసులు పెట్టి జైలుకు పంపించారు..కానీ తనను ఏమి చేయలేకపోయారని..తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలన్నారు టీడీపీ నేత చింతమనేని. తనపై 17 ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారని, దానితో పాటు ఎన్నో కేసులు పెట్టారన్నారు. కానీ..తనకు...
రుణమాఫీ చేస్తామనే హామీ టీడీపీది..తమది కాదన్నారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. రుణమాఫీ ఆర్థిక భారమని ధైర్యంగా చెప్పిన వ్యక్తి జగన్ అని తెలిపారు. ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా టీడీపీకి బుద్ధి రాలేదని విమర్శించారు....
రివర్స్ టెండరింగ్తో రూ. 58 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయ్యిందని..ఈ విషయంలో ఏమంటారు బాబు ? ఎందుకంత భయం అని ప్రశ్నించారు మంత్రి అనీల్ కుమార్ యాదవ్. రాష్ట్ర ప్రభుత్వంపై ఇష్టానుసారంగా మాట్లాడడం కరెక్టు కాదని, అబద్దపు ప్రచారాలు...
జగన్ వంద రోజుల పాలనపై పవన్ స్పందించబోతున్నారు. ఇప్పటికే ఇసుక పాలసీపై విమర్శలు గుప్పించిన జనసేనాని... సర్కార్పై పోరుకు సిద్ధమతున్నారా? అందులో భాగంగానే
పల్నాడులో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయన్నారు ఐజీ వినీత్ బ్రిజ్ లాల్. వాస్తవ పరిస్థితికి విరుద్ధంగా ప్రచారం జరుగుతోందని..పోలీసులపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నట్లు వెల్లడించారు. రూల్ ఆఫ్ లా ప్రకారమే పని చేస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్...
వైసీపీ కార్యాలయంలో పనిచేసే వ్యక్తి.. నా ఇంట్లో చోరీ ఎందుకు చేశాడు ? దీనికి ఎమ్మెల్యే అంబటి సమాధానం చెప్పాలి. తనను వేదనకు.. ఆవేదనకు గురి చేస్తున్నారని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు డిమాండ్ చేశారు. 2019,...
IPL ఫైనల్ మ్యాచ్కు హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం రెడీ అయ్యింది. 2019, మే 12వ తేదీ ఆదివారం సాయంత్రం మ్యాచ్ జరుగనుంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాచకొండ పోలీస్ కమిషనర్...
మరోసారి ఎన్నికల కమిషన్పై సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. తుఫాన్పై సమీక్షలు చేయవద్దా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని రోజులుగా బాబు వర్సెస్ ఎన్నికల సంఘం..ఏపీ సీఎస్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఫోని...
ఎప్పుడూ వివాదాల్లో ఉండే రాంగోపాల్ వర్మ నడి రోడ్డుపై ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ట్విట్టర్ వేదికగా ఆయన పలు ట్వీట్స్ చేశారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘లక్ష్మీస్ NTR’...
లక్ష్మీస్ NTR సినిమా ఒక్క ఏపీ మినహా ప్రపంచ వ్యాప్తంగా మార్చి 29వ తేదీ రిలీజ్ కాబోతోంది.
#RRR మూవీ అద్బుతం అంటున్నారు ఎన్టీఆర్. కొమరం భీంగా నటించటం మరో విశేషంగా చెప్పుకొచ్చారు. ఇగోలు పక్కనపెట్టి.. స్టార్ ఇమేజ్ లేకుండా ఈ మూవీ తీస్తున్నట్లు వెల్లడించారు ఎన్టీఆర్. రాజమౌళితో తీస్తున్న నాలుగో సినిమా ఇది...
ప్రముఖ దర్శకుడు ‘రాజమౌళి’ మార్చి 14వ తేదీన ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నారంట. ఏ విషయాలపై మాట్లాడుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. న్యూ ప్రాజెక్టు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విశేషాలను తెలియచేస్తారా ? ఇంకా ఏమైనా ఉందా అనే...
ఐటీ గ్రిడ్ డేటా చోరీ విషయంలో ఏపీ మంత్రి నారా లోకేష్ ఎందుకు మాట్లాడడం లేదని వైసీపీ నేత బుగ్గన రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు. ఐటీ గ్రిడ్ డేటా చోరీ వేడి ఇంకా చల్లారలేదు. జగన్, తెలంగాణ...
ఐటీ గ్రిడ్ డేటా చోరీలో మహా కుట్ర దాగి ఉందని..బాహుబలిలో కూడా అంత కుట్ర లేదని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. కుట్ర ఎలా చేశారో అందుకు సంబంధించిన సాక్ష్యాలను ప్రవేశ పెడుతున్నట్లు మార్చి 09వ...
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రానికి 3500 కిలో మీటర్ల రోడ్లను తీసుకొచ్చామని ఎంపీ సీతారాం నాయక్ తెలిపారు.
సేవా మిత్ర యాప్లో ఏపీ ప్రజల డేటా ఉందని..అనుకోవడం పొరపాటని..ఈ యాప్లో తెలంగాణ డేటా కూడా ఉందని..అసలు ఇది ఎందుకుంది ? ఇన్వేస్టిగేషన్ చేస్తున్నట్లు..డేటాతో వారు ఏం చేశారో తెలియాల్సి ఉందని ఐజీ స్టీఫెన్ రవీంద్ర...