కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. పాకిస్థాన్ లో కూడా కరోనా వైరస్ ప్రజలను భయపెట్టింది. ఈ వైరస్ కారణంగా అక్కడ ప్రజలు జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఈ క్రమంలో డాక్టర్లు పరిశుభ్రంగా ఉండాలని సూచించటంతో ప్రజలు ఎప్పటికప్పుడు...
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎం బటన్ ను కోపంతో నొక్కాలని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల వ్యూహకర్త,జేడీయూ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ అభ్యంతరం వ్యక్తం చేశారు....
హైదరబాద్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ ఉద్యోగాల భర్తీ కోసం సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(SPMCIL) నోటిఫికేషన్ విడుదల చేసింది. మెుత్తం 29 ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది....
సోమవారం(ఆగస్టు-27,2019)ఫ్రాన్స్ లో జీ-7సమ్మిట్ సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోడీ-అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతలు వివిధ అంశాలపై చర్చించారు. జమ్మూకశ్మీర్ అంశం కూడా వీరి మధ్య చర్చకు వచ్చింది. జమ్మూకశ్మీర్...