Central Vista redevelopment : కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా పనులు ప్రారంభం కానున్నాయి. మకర సంక్రాంతి మరుసటి రోజున సుముహూర్తంలో నిర్మాణాన్ని ఆరంభిస్తోంది కేంద్రం. ఇప్పటికే 14 మందితో కూడిన హెరిటేజ్ కమిటీ సోమవారమే...
Hyderabad ‘Smart Policing’ : హైదరాబాద్ పోలీసులు స్మార్ట్ అయ్యారు. ఏ కేసునైనా ఇట్టే ఛేదించేస్తున్నారు. అధునిక సాంకేతికతను అందిపుచ్చుకున్న భాగ్యనగర పోలీస్… నిందితులను గంటల్లోనే పట్టుకుంటున్నారు. హైదరాబాద్లో కిడ్నాప్ కు గురవుతున్న వారిని రక్షిస్తూ…...
Somasila 2nd Phase Works : 2022 ఖరీఫ్ కు నీరు వచ్చే విధంగా..పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి..జాతికి అంకింతం చేస్తామన్నారు సీఎం జగన్. రాష్ట్రానికి సంబంధించి నీటి ప్రయోజనాల విషయంలో రాజీ ఎక్కడా ఉండదన్నారు....
Konidela Pro Company : మెగాస్టార్ చిరంజీవి మళ్లీ మేకప్ వేసుకోవడానికి రెడీ అవుతున్నారు. న్యూ ఫిల్మ్ ‘ఆచార్య’ ఫిల్మ్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే..కరోనా కారణంగా...
Hyd Pharma City KTR : హైదరాబాద్ ఫార్మా సిటీని అడ్డుకోవడానికి కొంతమంది కుట్రలు పన్నుతున్నారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. పరిశ్రమల స్థాపన కోసం తమ ప్రభుత్వం పెద్ద ఎత్తున భూమని సేకరించడం జరిగిందని, ఇక్కడ...
అండమాన్ ద్వీప సమూహానికి మెరుగైన కనెక్టివిటీ కల్పించే సబ్ మెరీన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వ్యవస్థ(OFC)ను సోమవారం(ఆగస్ట్-10,2020)భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొని రిమోట్ ద్వారా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా...
తెలంగాణ రాష్ట్ర ప్రజల ఎన్నో ఎండ్ల కల నెరవేరింది. నీళ్లు – నిధులు – నియామకాలు పేరిట తెలంగాణ ఉద్యమం సాగింది. కోటి ఎకరాల మాగాణి చేయడమే లక్ష్యం అన్న సీఎం కేసీఆర్..మాట నిజం అయ్యింది....
రాష్ట్ర సరిహద్దులో సముద్రమట్టానికి వంద మీటర్లలోపే పారే గోదారమ్మ గరిష్ఠ ఎత్తుకు చేరే కీలక ఘట్టం ఆవిష్కృతంకానుంది. భువి నుంచి అర కిలోమీటరుకు పైగా ఎత్తులోకి ఎగిరి దూకేందుకు సిద్ధమైంది. కాలువలు, చెరువులు, రిజర్వాయర్లను నిండుకుండలా...
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో అత్యధిక ఎత్తుకు గోదావరి నీళ్లు చేరబోతున్నాయి. గోదారమ్మ వందల కిలోమీటర్లు ప్రయాణించి సాగు భూములను సస్యశ్యామలం చేసేందుకు కొండపోచమ్మ రిజర్వాయర్కు చేరుకోబోతోంది. 2020, మే 29వ తేదీ శుక్రవారం కొండపోచమ్మ రిజర్వాయర్...
తెలంగాణలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ప్రపంచ ఇంజనీరింగ్ అద్భుతాల్లో ఒకటిగా నిలుస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో అత్యధిక ఎత్తుకు గోదావరి నీళ్లు చేరబోతున్నాయి. గోదారమ్మ వందల కిలోమీటర్లు ప్రయాణించి సాగు భూములను సస్యశ్యామలం...
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్…శ్రీశ్రీశ్రీ చిన జీయర్ స్వామిని కలుసుకున్నారు. 2020, మే 29వ తేదీ శుక్రవారం కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చిన జీయర్ స్వామికి పండ్లు అందచేశారు. అనంతరం సీఎం...
కాళేశ్వరం ప్రాజెక్టులో మరో చారిత్రక ఘట్టం సాక్షాత్కరించబోతోంది. 2020, మే 29వ తేదీ శుక్రవారం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభమయ్యేందుకు కొండపోచమ్మ ప్రాజెక్టును సిద్ధమైంది. లక్ష్మీబరాజ్ నుంచి వివిధ దశల్లో 229 కిలోమీటర్లు పయనించిన...
పోతిరెడ్డి పాడుపై ముందుకే వెళ్లడానికి సీఎం జగన్ రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేయాలని యోచిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ సర్కార్...
గృహ నిర్మాణ రంగంలో అగ్రగామి మైహోమ్ గ్రూప్(My Home Group).. మరో ప్రతిష్ట్మాత్మక ప్రాజెక్టును చేపట్టింది. హైదరాబాద్ కోకాపేటలో.. తర్క్ష్య(TARKSHYA) పేరుతో భారీ
అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది మాత్రమే మిగిలి ఉన్న సమయంలో డెవలప్ మెంట్ ప్రాజెక్టులపై సీరియస్ గా దృష్టి పెట్టింది కేరళ ప్రభుత్వం. యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి ప్రాజెక్టులను,అందులో ముఖ్యంగా సెమీ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు చేపట్టాలని...
మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై ఈడీ కేసు నమోదు చేసింది. నిబంధనలకు విరుధ్దంగా నిధుల మళ్లించారనే అభియోగంతో ఫెమా చట్టం కింద రాయపాటితోపాటు ట్రాన్స్ ట్రాయ్ కంపెనీపైనా కేసు నమోదుఅయ్యింది. 16 కోట్ల రూపాయలు సింగపూర్,...
తమిళ, తెలుగు ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఉన్న మురుగుదాస్ ప్రస్తుతం ‘దర్బార్’ సినిమా రజినీకాంత్ హీరోగా చేస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 9న విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం...
కేరళలో త్వరలో హైస్పీడ్ రైలు పరుగులు పెట్టనుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుమతులు కూడా ఇచ్చింది. తిరువనంతపురం నుంచి కసరాగఃడ్ వరకూ సెమీ హౌస్పీడ్ రైల్వే ప్రాజెక్టుకు కేంద్రం పర్మిషన్ ఇచ్చింది. గతంలో తిరువనంతపురం...
అమరావతి రాజధాని ప్రాజెక్టు తప్పని ప్రజలు అంటే తాను క్షమాపణ చెప్తానని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో వాటర్ షెడ్ ప్రాజెక్టు అమలుకు ప్రపంచ బ్యాంక్ ముందుకొచ్చింది. దేశంలోనే మూడో రాష్ట్రంగా వాటర్ షెడ్ ప్రాజెక్టుకు ఏపీ ఎంపికైంది.
కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలు సమానమేననీ..ఒక రాష్ట్రాన్ని ఎక్కువగా మరో రాష్ట్రాన్ని తక్కువగా చూడదని కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగే స్వేచ్ఛ ఆ రాష్ట్ర...
ఏపీ రాజధానిలో స్టార్టప్ ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు నుంచి వైదొలుగుతున్నట్లు సింగపూర్ ప్రకటించింది. ప్రాజెక్టు నుంచి వైదొలుగుతున్నట్లు సోమవారం(నవంబర్ 11,2019) రాష్ట్ర
రేడియల్ గేట్ డ్యామేజ్ వల్ల మూసీ ప్రాజెక్టులోని నీరు ఖాళీ అవుతోంది. పూర్తిస్థాయి నీటి మట్టం 645 అడుగులుగా ఉంది. ప్రస్తుతం 619.90 అడుగులుగా ఉంది. ఇన్ ఫ్లో 2 వేల 500 క్యూసెక్కులు ఉండగా..ఔట్...
వెలిగొండ ప్రాజెక్ట్ రెండో టన్నెల్ పనులకు ప్రభుత్వం రివర్స్ టెండరింగ్కు సిద్ధమైంది. 553.13 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 23 నుంచి బిడ్లను స్వీకరించనుంది. బిడ్ల దాఖలుకు అక్టోబర్ 9...
పోలవరం ప్రాజెక్టు దగ్గర మరోసారి కలకలం చెలరేగింది. భూమిలో పగుళ్లు ఏర్పడుతున్నాయి. రెండు రోజులుగా భూమి కుంగుతోంది. 902 కొండ దగ్గర 30 అడుగుల మేర భూమి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో సాగు, తాగు నీరందించాలనే సంకల్పంతో ప్రాజెక్టు నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. గోదావరి నదిపై బ్యారేజీలతో పాటు టన్నెల్ నిర్మాణం వేగవంతమైంది. అండర్గ్రౌండ్...
శక్తిని నాశనం చేయలేం.. సృష్టించలేం. ఒక రూపం నుంచి మరో రూపానికి మార్చగలమంతే. కానీ, ఒకసారి వినియోగించిన శక్తి వనరుని మళ్లీ వాడాలంటే.. ఇలా జరిగితే.. ఏ వేస్టేజ్ ఉండదు. మళ్లీ మళ్లీ అదే వనరుతో...
కన్నేపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని కన్నేపల్లి గ్రామం వద్ద గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవనాడిగా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయనుంది. మరి ఆ కాళేశ్వరం...
పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయలేదని ఏపీ సీఎం చంద్రబాబును కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. గత కొన్ని రోజుల నుండి చంద్రబాబు పలు శ్వేతపత్రాలను విడుదలు చేయటం తెలిసిందే....