కాంగ్రెస్ హైకమాండ్ కు సన్నిహితుడిగా గుర్తింపు పొందిన సీనియర్ నేత శ్యామ్ పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పుల్వామా దాడి తర్వాత మోడీ ప్రభుత్వం సరిగ్గా
పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్పై ప్రపంచదేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇంతకుముందే పాకిస్థాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చిన అమెరికా మరోసారి తీవ్రస్థాయిలో హెచ్చరించింది.
ఐసీసీ చేతులెత్తేసింది. బీసీసీఐకి సారీ చెప్పింది. పాకిస్తాన్ను ఆడకుండా ఆపాలని బీసీసీఐ చేసిన ప్రతిపాదనను ఐసీసీ తిరస్కరించింది. ఉగ్రవాదానికి ఆశ్రయం ఇస్తున్న దేశాలతో మిగతా
భారత ప్రభుత్వం ఒత్తిడి పని చేసింది. భారతీయుల ప్రార్థనలు ఫలించాయి. భారత వింగ్ కమాండర్ విక్రమ్ అభినందన్ క్షేమంగా భారత్ తిరిగి రానున్నారు. శుక్రవారం(మార్చి-1-2019) అభినందన్ భారత్లో అడుగపెట్టబోతున్నారు. పాకిస్తాన్ చెరలో ఉన్న భారత పైలెట్...
శాంతి ప్రవచనాలు పలుకుతున్న టీచరమ్మను సైడ్ చేశారు. టీవీ ఛానెల్ లైవ్ లో ఆ ప్రొఫెసర్ చేసిన వ్యాఖ్యలకు అంత ఘాటైన స్పందన వస్తుందని ఊహించలేదేమో పాపం. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. ఒడిశాలోని...
పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు గట్టి గుణపాఠం చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన
అప్పటివరకు అంతా సంతోషంగా ఉన్నారు. కబుర్లు చెప్పుకుంటూ ఉల్లాసంగా గడిపారు. మరి కాసేపట్లో తమ గమ్యస్థానాలకు చేరాల్సి ఉంది. కానీ ఇంతలోనే ఊహించని ఘోరం
జవాన్లపై ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోందా. పాకిస్తాన్పై దాడి యోచనలో ఉందా. అంటే అవుననే అంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. పుల్వామా దాడిపై ట్రంప్ మరోసారి స్పందించారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో తీవ్ర...
పుల్వామా టెర్రర్ ఎటాక్ అనంతరం దేశంలోని కొందరు వ్యక్తులు.. కశ్మీరీలపై దాడులు చేస్తూ కలకలం సృష్టిస్తున్నారు. దేశంలో పలు చోట్ల ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. అయితే తాజాగా మహారాష్ట్రలోని పూణెలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది....
భారతీయ జెండాలను పట్టుకుని 'భారత్ మాతాకి జై' నినాదాలతో ప్రవాస భారతీయులు పాకిస్తాన్ విదేశీ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు.
బెంగళూరు: పుల్వామా దాడి తర్వాత యావత్ భారత్ ఆవేదనతో ఉంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై ఆగ్రహం వ్యక్తమవుతోంది. పాక్కు గట్టిగా బుద్దిచెప్పాలని
పుల్వామా దాడిని భయానక చర్యగా అభివర్ణిస్తూ పాకిస్తాన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి పాక్ వైఖరిపై పైర్ అయ్యారు. పాకిస్తాన్..
పుల్వామా దాడి తర్వాత యావత్ దేశం పాకిస్తాన్పై ఆగ్రహంగా ఉంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకోవాలని ఆర్మీని కోరుతున్నారు. అన్ని వైపుల
పుల్వామాలో జవాన్లపై ఉగ్రదాడి తర్వాత ప్రతీకారంతో రగిలిపోతున్న భారత్.. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు వరుస షాక్ లు ఇస్తోంది. పాక్ తో అన్ని రకాల రిలేషన్స్ ను
పుల్వామా ఉగ్రదాడి తమ పని కాదని కథలు చెప్పారు. ఆధారాలు ఉంటే చూపించాలని భారత్ను డిమాండ్ చేశారు. పాకిస్తాన్ లో ఉగ్రవాదానికి చోటే లేదని పచ్చి అబద్దాలు చెప్పిన పాక్
భారత మీడియా ఘోర తప్పిదం చేసిందా. పుల్వామాలో జవాన్లపై ఉగ్రదాడి వెనుక ప్రధాన సూత్రధారి ఫొటో
పుల్వామా ఉగ్రదాడితో తమ దేశానికి ఎలాంటి సంబంధం లేదంటూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా మండిపడింది. ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి రవీష్ కుమార్ మాట్లాడుతూ..తమదే అతిపెద్ద ఉగ్రవాద...
ఢిల్లీ: ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోనున్నారా. పుల్వామాలో ఆత్మాహుతి దాడి తరహాలో మరిన్ని దాడులకు స్కెచ్ వేశారా. పాక్ ప్రేరేపిత టెర్రరిస్టులు మన దేశంలోకి ఎంటర్ అయ్యారా..
మహారాష్ట్ర: పెళ్లి సెలవు ఆ జవాను ప్రాణాలను కాపాడింది. పుల్వామా ఉగ్రదాడి నుంచి తప్పించుకునేలా చేసింది. జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రదాడిలో 40మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. ఆత్మాహుతి దాడిలో జవాన్ల బస్సు ముక్కలైంది. ఇదే బస్సులో...
పుల్వామా ఉగ్రదాడిపై మొదటిసారి నోరు విప్పింది పాకిస్తాన్. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మీడియాతో మాట్లాడారు. భారతదేశం వైఖరిని ఖండించారు. యుద్ధానికి వస్తే మేమూ సిద్ధమే అంటూనే.. శాంతి వచనాలు చేశారు. భారత్ వైపు నుంచి...
రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ రియల్ హీరోలు అనిపించుకుంటున్నారు బాలీవుడ్ స్టార్స్. దేశం కోసం ఉగ్రవాదుల దాడిలో అమరులైన వీరజవాన్ల కుటుంబాలకు మద్దతుగా నిలిచి తమ వంతు సాయం అందిస్తున్నారు.
పాకిస్తాన్ దేశంలో టీ ధరలు భగ్గుమంటున్నాయి. 10 రూపాయలు ఉండే ఛాయ్.. ఇప్పుడు 20, 30 రూపాయలు
పుల్వామా ఉగ్రదాడికి భారత ఆర్మీ ప్రతీకారం తీర్చుకుంది. పుల్వామా ఉగ్రదాడి ఘటనలో కీలక సూత్రధారి అయిన జైషే మహ్మద్ కమాండర్ రషీద్ ఘాజీతో పాటు మరో ఉగ్రవాది
గుజరాత్లో హై అలర్ట్ ప్రకటించారు. పుల్వామా తరహాలో ముష్కరులు దాడి చేయవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో గుజరాత్ పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు
పాకిస్తాన్ : ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్కు తగిన శాస్తి జరిగింది. వాళ్లు పెంచి పోషిస్తున్న పాములు వాళ్లనే కాటేశాయి. 2019, ఫిబ్రవరి 17వ తేదీ ఆదివారం బలూచిస్థాన్
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు కోపం వచ్చింది. సోషల్ మీడియాలో నెటిజన్లు తన గురించి చేస్తున్న విమర్శలపై మండిపడింది. నా దేశభక్తిని శంకిస్తారా? అంటూ ఫైర్
దేశ ప్రజలకు CRPF ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. సోషల్ మీడియాలో జవాన్ల మృతదేహాలకు సంబంధించి కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని CRPF అధికారులు చెప్పారు.
జమ్మూకశ్మీర్ లోని పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన 40 మంది సీఆర్ పీఎఫ్ జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు భారత మాజీ క్రికెటర్, ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ పెద్ద మనస్సుతో ముందుకొచ్చాడు.
భారత్లో 2019 ఫిబ్రవరి 14 కల్లోలాన్ని సృష్టించింది. పూల్వామా దాడి 49మంది జవాన్ల ప్రాణాలను బలిగొంది. పుల్వామా జిల్లాలోని అవంతిపుర ప్రాంతంలో జరిగిన దాడి పట్ల యావత్ భారతదేశమంతా ఆగ్రహజ్వాలల్లో రగిలిపోతుంది. దేశాధిపతి దగ్గర్నుంచి ఉన్నతాధికారులు,...
ప్రపంచ దేశాలన్నీ కశ్మీర్లో జరిగిన పుల్వామా దాడిపై భారత్కు మద్దతుగా నిలిస్తే.. పాక్ మీడియా మాత్రం వెనకేసుకొస్తుంది. ఆ దేశ మీడియా అదేదో ఘనకార్యం చేసినట్లుగా చిత్రీకరిస్తుంది. 49మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదిని స్వాతంత్ర్య...
జమ్మూకాశ్మీర్ పుల్వామాలో గురువారం(ఫిబ్రవరి-14-2019) సాయంత్రం CRPF జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని కేంద్రం తీవ్రంగా ఖండించింది. ఎన్ఐఏతో అత్యవసరంగా సమావేశమైన
10మంది కాదు, 20 మంది కాదు.. ఏకంగా 42మంది జవాన్లను పొట్టనపెట్టుకున్నాడు. అదను చూసి దొంగదెబ్బ కొట్టాడు. రక్తపుటేరులు పారించాడు. మారణహోమం సృష్టించారు. భారీ
జమ్మూ కశ్మీర్ పుల్వామా జిల్లాలో టెర్రరిస్టులు రెచ్చిపోయారు. రక్తపుటేరులు పారించారు. జవాన్లే లక్ష్యంగా మారణహోమం సృష్టించారు. అవంతిపొరాలో CRPF జవాన్ల బస్సును లక్ష్యంగా చేసుకుని దాడికి తెగబడ్డారు. ముందుగా కాల్పులు జరిపిన ఉగ్రవాదులు వాహనాలు ఆగగానే...
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు చెలరేగిపోయారు. అదను చూసి దొంగ దెబ్బ కొట్టారు. జవాన్లే లక్ష్యంగా రక్తపుటేరులు