ఏపీలో సీఎం జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు. కరోనా వేళ..ఇతర వాటిపై దృష్టి సారిస్తూ..కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రధానంగా విద్యా వ్యవస్థపై దృష్టి సారించారు. నాడు – నేడు ప్రోగ్రాం కింద..ప్రభుత్వ స్కూళ్లల్లో...
గుజరాత్ లోని ఓ స్కూల్ యాజమాన్యం చేసిన పని ఇప్పుడు చర్చకు దారితీసింది. క్వశ్చన్ పేపర్ లో అడిగిన ప్రశ్నలు వివాదానికి దారితీశాయి. విద్యార్థులను షాక్ కు గురి చేశాయి.
సత్తెనపల్లి : గుంటూరు జిల్లాలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ ప్రశ్నాపత్రం లీక్ కలకలం సృష్టిస్తోంది. సత్తెనపల్లిలో పరీక్ష ప్రారంభానికి గంట ముందుగా కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వటంతో శాంతినికేతన్ కాలేజీపై అనుమానాలు రేగుతున్నాయి. ఈ విషయంపై...