Lord Subrahmanya statue destroyed at Rajamahendravaram : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుర్తు తెలియని వ్యక్తులు దేవాలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. దుండగులు గతంలో అంతర్వేది రధాన్ని దగ్ధం చేయగా, ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్ధం...
Covid New Strain Tension Rajahmundry : రాజమండ్రిలో కరోనా న్యూ స్ట్రెయిన్ టెన్షన్ పట్టుకుంది. యూకే నుంచి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ నెల 21న యూకే నుంచి మహిళ...
mp margani bharat: ఏపీలో స్థానిక ఎన్నికల మంటలు కొనసాగుతున్నాయి. ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమని ఎన్నికల కమిషన్ అంటుంటే, ప్రభుత్వం మాత్రం నో అంటోంది. కరోనా తగ్గిందని ఈసీ అంటుంటే, కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని...
Elugubanti Haribabu: బెజవాడ భూ మాఫియాపై సీఐడీ ఫోకస్ చేసింది. ఎలుగుబంటి హరిబాబు భూదందాకు సహకరించిన అధికారులపై కేసులు నమోదు చేశారు. రెవెన్యూ, పోలీసు అధికారుల విచారణకు సీఐడీ అధికారులు రంగం సిద్ధం చేశారు. హరిబాబుకు...
rape attempt on minor girl: చేసిందే పాడుపని.. సభ్య సమాజం తలదించుకునే పని.. మత్తులో పదేళ్ల బాలికపై అత్యాచారయత్నం చేసి.. నిజం బయటకు చెబితే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు ముగ్గురు కామాంధులు. పోలీసులను ఆశ్రయించినా న్యాయం...
తూర్పుగోదావరి జిల్లాలో సబ్ ఇన్స్పెక్టర్ల సస్పెషన్లు పోలీస్శాఖలో కలకలం రేపుతున్నాయి. కాసులకు కక్కుర్తిపడి కొందరు.. అధికార పార్టీ నాయకుల మెప్పుకోసం మరికొందరు చేస్తోన్న ఓవరాక్షన్పై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేస్తున్నారు. గడిచిన నెల రోజుల్లో ఏకంగా...
సహాయాన్ని అడ్వాన్ టేజ్ గా మార్చుకుంది ఓ మహిళ. ఉద్యోగం ఇప్పించిన పాపానికి నరకం చూపించింది. తను కూడా ఓ మహిళను అనే విషయాన్ని మరిచిపోయి దుర్మార్గంగా ప్రవర్తించింది. పేదరికాన్ని ఆసరగా చేసుకుని ఆ అమ్మాయి...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కోపం వచ్చింది. ఏపీ ప్రభుత్వపై ఆయన ఫైర్ అయ్యారు. ఏపీలో దిశ చట్టం, ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏమయ్యాయని పవన్ ప్రశ్నించారు. రాజమండ్రిలో బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్...
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఎన్నికల్లో ఓటమి తర్వాత నిలబడాలంటే చాలా ధైర్యం కావాలి.. ఆ ధైర్యం మనకు ఉంది కాబట్టే మనం ఇంకా నిలబడి...
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలో ముఖ్య నాయకులతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. రాజకీయ అనుభవం ఉన్నా కూడా మళ్లీ పార్టీ పెట్టడానికి చాలా ధైర్యం కావాలని, ఏం జరుగుద్ది...
ఉండవల్లి అరుణ్ కుమార్ సీఎం జగన్ కు లేఖ రాశారు. కర్నూలుతో పాటు రాజమండ్రిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరారు. రాజమండ్రిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు గురించి
రాష్ట్రంలో మహిళలకు జీరో పర్సెంట్ వడ్డీకి రుణాలు అందచేస్తామని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన దిశపోలీసు స్టేషన్ ప్రారంభించిన అనతరం ఆయన మాట్లాడుతూ….రాష్ట్రంలో అర్హులైన 25 లక్షల మంది మహిళలకు...
మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దారుణ ఘటనలను చూస్తుంటే..చాలా బాధేస్తుందని, ఇలాంటి ఘటనల్లో వారికి శిక్ష పడేందుకు దిశ చట్టాన్ని తీసుకొచ్చామన్నా సీఎం జగన్. 2020, ఫిబ్రవరి 08వ తేదీ శనివారం రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ను...
మహిళల రక్షణ కోసం రూపొందించిన దిశ చట్టం(disha act) సమర్థవంతంగా అమలయ్యేలా ఏపీ సర్కార్ అడుగులు వేస్తోంది. దిశ చట్టాన్ని అమలు చేసేందుకు ఇద్దరు ప్రత్యేక
ఏపీలో మూడు రాజధానులు అంశం వేడెక్కిస్తోంది. రాజధాని ప్రాంతాల్లో ప్రజలు రోడ్లెక్కి ఆందోళనలతో అట్టుడుకిస్తున్నారు. మూడు రాజధానులు వద్దు..నాలుగు రాజధానులు కావాలని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రాజమండ్రిని 4వ...
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో యువకులు వీరంగం సృష్టించారు. ఆనంద్ నగర్ లో ముగ్గురు యువకులు ఓ హెడ్ కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డారు. ఒకే బైక్ పై ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటు వెళ్తున్న ముగ్గురు యువకుల వాహనాన్ని...
తూర్పుగోదావరి జిల్లాలోని రహదారుల పరిస్థితులపై మంత్రి ధర్మాన కృష్ణదాస్ సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాజమండ్రి, సామర్లకోట రోడ్డులను పీపీపీ పద్ధతిలో 4 లైన్ల రోడ్డులుగా విస్తరిస్తామని తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో రోడ్లు...
ఎన్నికల తర్వాత జనసేన పార్టీకి ఒక్కొక్కరుగా దూరం అవుతున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా రాజమండ్రి పార్లమెంటరీ నేత ఆకుల సత్యనారాయణ జనసేన పార్టీకి రాజీనామా చేశారు. సతీమణి పద్మావతితో కలిసి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్...
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర గోదావరి నదిలో బోటు ప్రమాదం ప్రాంతంలో సీఎం జగన్ ఏరియల్ సర్వే చేశారు. విమానం నుంచి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అలాగే...
తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ రాజమండ్రికి చేరుకున్నారు. బోటు ప్రమాద ఘటన అనంతరం జరుగుతున్న సహాయ చర్యలను పర్యవేక్షించేందుకు ఆయన వచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 16వ తేదీ సోమవారం ఉదయం ప్రభుత్వాసుపత్రికి...
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మానవత్వం మంటగలిసింది. మున్సిపల్ సిబ్బంది నిర్వాకం….నివ్వెరబోయేలా చేసింది. అనాథ శవంపై చూపిన అశ్రధ్ధ… కోపం తెప్పిస్తోంది. చెత్త ట్రాలీలో అంతిమయాత్ర నిర్వహించడం కంటతడి పెట్టిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగిన ఈ...
అమరావతి : తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ పార్టీకి వెన్నుపోటు పొడిచిన వారి బండారం త్వరలోనే బయటపడుతుందని ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. పార్టీకి ద్రోహం చేసిన వారిని వదిలిపెట్టనని ఆయన వార్నింగ్ ఇచ్చారు....
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హీరో కమ్ కమేడియన్ ఆలీ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి స్నేహితులని అందరికీ తెలుసు.
హైదరాబాద్: హైదరాబాద్ హై టెక్ సిటీ రైల్వే స్టేషన్ వద్ద నగదు తరలిస్తున్న జయబేరి గ్రూప్ సంస్ధలకు చెందిన ఇద్దరు వ్యక్తులను బుధవారం రాత్రి సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 2 కోట్ల...
రాజమండ్రి : ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుని యూ టర్న్ బాబుగా అభివర్ణించిన ప్రధాని మోడీ.. చంద్రబాబుకి పోలవరం ప్రాజెక్ట్
ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ ఏపీలో మరోసారి పర్యటించనున్నారు. ఈ క్రమంలో ట్విట్టర్ లో స్పందించారు. ఏపీలో తనది రెండో పర్యటన అని…ఈ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుందని తాను నమ్ముతున్నానన్నారు. ఏపీ ప్రజలు టీడీపీ అవినీతి,...
రాజమండ్రి : ఆంధ్రులను ద్రోహులు, కుట్రదారులు అని తిట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్ తో చేతులు ఎలా కలుపుతారు? అని వైసీపీ చీఫ్ జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. ఇప్పటి వరకు ఏ పార్టీ ప్రకటించని విధంగా పవన్ హామీలు ఇచ్చారు. దేశానికి వెన్నెముక అయిన రైతులపై వరాల జల్లు కురిపించారు. జనసేన అధికారంలోకి...
రాజమండ్రి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వైసీపీ అధినేత జగన్ కు సవాల్ విసిరారు. కడప, పులివెందుల ఎంపీ స్థానాలను బీసీలకు ఇవ్వగలరా? అని ప్రశ్నించారు. బీసీ సదస్సులు పెట్టి గొప్పలు చెప్పుకోవడం కాదని జగన్...
రాజమహేంద్రవరం రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. సిట్టింగ్ ఎంపీ ఏకంగా సీన్లో ఉండడం లేదని చెప్పేయడంతో పాలకపార్టీ ఇప్పుడు పునరాలోచనలో పడింది. కొత్త అభ్యర్థిని తెర మీదకు తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. సినీ ప్రముఖుడు, ఎంపీ...
రాజమండ్రి : రాజమండ్రి రూరల్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. నియోజకవర్గం ఏర్పాటయినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ఇక్కడ సత్తా చాటుతోంది. 2009లో టీడీపీ తరపున పోటీ చేసిన చందన రమేశ్ బీసీ కార్డు ప్రయోగించి విజయం...
రాజమండ్రి : ఆడవారిని ఉద్దరిస్తానని అబద్దాలు చెబుతూ అన్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు 2019 ఎన్నికల్లో మహిళలంతా కలిసి బుద్ది చెప్పాలన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళా నేత రోజా. రాజమండ్రిలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా...
విజయవాడ : సినీ నటుడు, కమెడియన్ ఆలీ పొలిటికల్ ఎంట్రీ సస్పెన్స్ తలపిస్తోంది. ఆయన ఏ పార్టీలో చేరుతారా మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారుతోంది. వరుసగా ఆయన వివిధ పార్టీల నేతలతో భేటీ అవుతుండడంతో ప్రాధాన్యత సంతరించుకొంటోంది....
పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయలేదని ఏపీ సీఎం చంద్రబాబును కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. గత కొన్ని రోజుల నుండి చంద్రబాబు పలు శ్వేతపత్రాలను విడుదలు చేయటం తెలిసిందే....