Ram Vilas Paswan passes away లోక్ జనశక్తి పార్టీ(LJP)వ్యవస్థాపకుడు, కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్(74) కన్నుమూశారు. గురువారం సాయంత్రం ఢిల్లీలోని ఓ హాస్పిటల్ లో రామ్ విలాస్ పాశ్వాన్ తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు...
వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అమలుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఉచితంగానే రేషన్ సరుకులు తీసుకుంటున్నారు. మరింత పకడ్బందిగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం...
కరోనావైరస్ వ్యాప్తి చెందుతుండగా.. ప్రజా పంపిణీ వ్యవస్థలో రేషన్ పొందే 75 కోట్ల మంది లబ్ధిదారులకు ఆరు నెలల రేషన్ను ఒకేసారి ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సబ్సిడీ ద్వారా ఆహార ధాన్యాలచను తీసుకునేవాళ్లు...
పౌరసత్వ సవరణ చట్టానికివ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిని అల్లర్లలో బాధితులకు ఎంఐఎం ప్రజాప్రతినిధులు ఒక నెల జీతం విరాళంగా ఇస్తున్నట్లు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. అల్లర్లలో చనిపోయిన వారంతా భారతీయులేనని ఆయన అన్నారు. ఢిల్లీలో...
కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ సోమవారం సంచలన ప్రకటన చేశారు. వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్ స్కీంను మరో నాలుగు నెలల్లో అంటే జూన్ 1నుంచి దేశమంతా అమల్లోకి తీసుకురానున్నట్లు చెప్పాడు. ‘వన్ నేషన్,...
ఒకే దేశం ఒకే రేషన్ కార్డు విధానాన్ని 2020 కొత్త సంవత్సరం జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని ప్రారంభించామని కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ ట్విట్టర్...
ఈబీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఎల్జేపీ మద్దతు ప్రకటించింది. అయితే ప్రైవేట్ రంగంలోనూ 60శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఎల్జేపీ(లోక్ జనశక్తి పార్టీ) ఎంపీ రాంవిలాస్ పాశ్వాన్ డిమాండ్ చేశారు. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించే 124వ...