fahter kills son, due to marriage issue in rangareddy district : రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. త్వరగా పెళ్లి చేయమని తండ్రిని విసిగిస్తున్న కొడుకుపై తండ్రి గొడ్డలితో దాడిచేశాడు. ఈ ఘటన...
Boyfriend Suicide attempt : ప్రేమించిన యువతి మోసం చేసిందంటూ రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన అతడి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు...
Thieves robbed at ATM in Rangareddy : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్టులో మరోసారి ఏటీఎంలో చోరీ జరిగింది. ఇండిక్యాష్ ఏటీఎంను దుండగులు గ్యాస్ కట్టర్తో కట్ చేసి చోరీకి పాల్పడ్డారు. వారం వ్యవధిలో రెండు...
road accident Six members killed : రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా, బోర్ వెల్ లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఒక...
Hyderabad: invitation wedding cards with seeds : ఇప్పటి వరకూ ఎన్నో వెరైటీ వెరైటీ వెడ్డింగ్ కార్డులు చూశాం. వారి వారి స్థాయిలకు తగినట్లుగా..వినూత్న ఆలోచనలకు అద్దపట్లే వెడ్డింగ్ కార్డులను చూశాం. కానీ ఓ...
road accident : రంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతి చెందారు. తుర్కయాంజల్ మున్సిపాలిటీ శివారులోని రాగన్నగూడ వద్ద అర్ధరాత్రి కారు, బైకు ఢీకొన్నాయి. హైద్రాబాద్ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్తున్న టాటా...
huge fire broke out : రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మహేశ్వరం గేట్ ఆయిల్ మిల్ దగ్గర ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఆయిల్ కంపెనీ చాలా రోజులుగా మూతపడి ఉంది....
Jawahar Navodaya Vidyalaya notification: రంగారెడ్డి జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయం 2021-2022 విద్యా సంత్సరానికి గాను ఆరో తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తులను కోరుతున్నట్లు ప్రిన్సిపాల్ డేనియల్ రత్న కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు....
Tridandi Chinna Jiyar Swamy : ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామిని సీఎం జగన్ పరామర్శించారు. చిన జీయర్ మాతృమూర్తి అలివేళు మంగతాయారు (85) పరమపదించిన సంగతి...
వాళ్లిద్దరిదీ అక్రమ సంబంధం.. ఉన్న ఊళ్లో నుంచి పారిపోయి వచ్చారు. హైదరాబాద్ కి వచ్చాక… ఆమె మరోక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అది చూసి తట్టుకోలేని పాత ప్రియుడు ఆ వ్యక్తిని హత్య చేశాడు....
ప్రేమకు ఆస్తులు, అంతస్తులు, కులాలు మతాలు ఏవీ అడ్డురావనేది అందరకీ తెలిసిన విషయమే…. కానీ ఇటీవల కొన్ని ఘటనలు చూస్తుంటే వయస్సు, వావి వరసలు కూడా ఉండవని రుజువవుతోంది. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం సారాపూర్...
వైద్య రంగానికి ఎప్పుడూ సవాళ్లు ఎదురవుతూనేవుంటాయి. కొత్త రోగాలు వస్తే మందు కనిపెట్టాలి.. రాకుండా వ్యాక్సిన్ ను కనుక్కోవాలి. ఎక్కడ ఎలాంటి వైరస్ పుట్టుకొచ్చినా దాన్ని అంతమొందించే ఆయుధాన్ని సిద్ధం చేయాలి. ప్రస్తుతం సాంకేతిక లోపంలో...
తెలంగాణలో కోవిడ్ నిధుల దారి మళ్లింపు ఓ అధికారి సస్పెన్షన్ కు దారి తీసింది. మహిళా సంఘాలతో మాస్కులు, శానిటైజర్లు తయారు చేయించేందుకుగానూ ప్రభుత్వం కోవిడ్ నిధులు మంజూరు చేసింది. అయితే అందులోనుంచి రూ.6 కోట్ల...
పోలీసు ఉద్యోగంలో చేరి కోట్లు సంపాదించాడు ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్. లంచాల ముసుగులో ఇళ్లు , పోలాలు,బంగారం కూడ బెట్టాడు. చివరికి ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఒక భూ సెటిల్మెంట్ వ్యవహారం లో ఏసీబీకి చిక్కిన...
రోజూ తాగొచ్చి వేధిస్తున్న మనవడిపై కిరసనాయిల్ పోసి నిప్పంటించిన అమ్మమ్మ ఉదంతం హైదరాబాద్ లో వెలుగు చూసింది. రంగారెడ్డి జిల్లీ మీర్ పేట పోలీసు స్టేషన్ పరిధిలోని హుడా కాలనీలో ఉండే కృష్ణ(40) కూలి పని...
పెళ్లి చేసుకుంటామంటూ ఓ కుటుంబం ఎన్ ఆర్ ఐలకు వల వేసి.. నాలుగేళ్లలో రూ.5 కోట్లు దండుకుంది. రంగారెడ్డి జిల్లా మోకిల గ్రామంలో నివాసముంటున్న మాళవిక, శ్రీనివాస్, ప్రణవ్ ఆరేళ్ల క్రితం పెళ్లి పేరుతో మోసాలకు...
రంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్ మండలం కుదురుమళ్ల గ్రామంలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో పెద్దలకు తెలియకుండా కొన్నాళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. ఆవిషయాన్ని వాళ్లకు చెప్పకుండా దాచి పెట్టింది. ఇప్పుడు ఇంట్లో పెద్దలు...
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ నెల 22న, కొత్తగా 45 బస్తీ దవాఖానాలు ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. హైదరాబాద్లో 22, మేడ్చల్ జిల్లాలో 15, రంగారెడ్డిలో 5, సంగారెడ్డిలో మూడు బస్తీ...
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు అధికమౌతున్నాయి. కేసీఆర్ సర్కార్ లాక్ డౌన్ ప్రకటించినా..కేసులు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. 2020, మార్చి 27వ తేదీ శుక్రవారం వరకు 59 కేసులు నమోదు కాగా..ఒకరు కొలుకుని డిశ్చార్జ్...
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లిలో కలకలం రేపిన మహిళ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. పోస్టుమార్టం, ప్రిలిమినరీ రిపోర్టులో సంచలన విషయాలు బయటపడ్డాయి.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లిలో దిశ తరహా ఘటనలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడి, ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది.
రాజోల్ సొసైటీ సభ్యులు రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళను కలిశారు. సొసైటీ భూమిని రేవంత్రెడ్డి సోదరులు కబ్జా చేశారని ఆర్డీవోకి వివరించారు. తమ దగ్గర ఉన్న ఆధారాలను సొసైటీ సభ్యులు ఆర్డీవోకి అందజేశారు. 2016లో తాము ఇచ్చిన...
ప్రేమించి పెళ్లి చేసుకుంటానని యువకుడు మోసగించాడంటూ ఓ గే పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఏదైనా ఊహించని ప్రమాదం నుంచి తప్పించుకుంటే వీడికి భూమ్మీద ఇంకా నూకలున్నాయిరా..భలే తప్పించుకున్నాడు అంటారు. అదృష్టం కలిసి వస్తే అలాగే జరుగుతుంది..లేదంటే అరటిపండు తిన్నా పన్ను విరుగుతుంది అంటారు. అటువంటి ఘటనే జరిగింది ఓ వ్యక్తికి....
రంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లి శవమై వచ్చాడు. వైద్యుడి నిర్లక్ష్యానికి ఓ రోగి మృతి చెందారు.
హైదరాబాద్ షాన్ ఏ షహర్..నగరం శివారులో ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యానకేంద్రం ప్రారంభోత్సవానికి సర్వాంగ సుందరంగా అలకరించబడింది. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా గ్రామంలో 30 ఎకరాల్లో రూపుదిద్దుకున్న కన్హా శాంతివనం మంగళవారం (జనవరి 28,2020)...
రంగారెడ్డి జిల్లాలో దొంగలు భీభత్సం సృష్టించారు. వృద్ధురాలిని హత్య చేసి, బంగారు నగలు ఎత్తుకెళ్లారు.
రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెట్టుపైనే కల్లుగీత కార్మికుడు మృతి చెందాడు.
రంగారెడ్డి రాజేంద్రనగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఏడు సంవత్సరాల ముక్కుపచ్చలారని పిల్లాడు అంజాద్ ని గొంతు నులిమి చంపేశారు. కన్నతల్లే కుమారుడిని దారుణంగా హతమార్చినట్టుగా తెలుస్తోంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల బాలుడు...
దిశ హత్యాచార ఘటన జరిగిన చటాన్పల్లిలో మరోసారి కలకలం రేగింది. చటాన్పల్లికి చెందిన నాలుగేళ్ల బాలిక కిడ్నాప్కు గురైంది.
రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్లులో చిరుతపులి సంచారం కలకలం రేపింది. పొలంలో ఆవు దూడపై దాడి చేసి చంపేసింది.
శంషాబాద్ లోని వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రియాంక తల్లిదండ్రులు నివాసముంటున్న నక్షత్ర విల్లా దగ్గర గస్తీ కాస్తున్న పోలీసులను స్థానికులు బయటికి నెట్టేశారు. విల్లాలోకి ఎవరూ రావొద్దంటూ లోపలి...
వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్యాచారం కేసు సంచలనం కలిగిస్తోంది. పోలీస్ స్టేషన్ ను స్థానికులు ముట్టడించడంతో పోలీసులు ప్లాన్ మార్చారు.
వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసులో కీలక పురోగతి లభించింది. శంషాబాద్ టోల్ ప్లాజా దగ్గరే పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు.
రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో దారుణ హత్యకు గురైన ప్రియాంకారెడ్డి మృతదేహానికి స్పాట్లోనే పోస్ట్మార్టం పూర్తైంది. ప్రియాంక మృతదేహాన్ని తగులబెట్టేందుకు పెట్రోల్ వాడారా లేక డీజిల్ వాడారా అన్నది తేల్చే పనిలో పడ్డారు.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపంలో డాక్టర్ దారుణ హత్యకు గురైంది. 24వ నేషనల్ హైవే దగ్గర ఓ వంతెన కింద వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డిని దారుణంగా హత్య చేసి గుర్తు తెలియకుండా పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ...
రంగారెడ్డి జిల్లాలో శంషాబాద్ ఎయిర్ పోర్టు దగ్గర అడవి పిల్లి కలకలం సృష్టించింది. ఎయిర్ పోర్టు సిబ్బందికి ముచ్చెమటలు పట్టించింది. అడవి పిల్లిని చూసిన ఎయిర్ పోర్టు సిబ్బంది.. చిరుత పులిగా భావించి ఉరుకులు పగుగులు...
రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. విద్యాబుద్ధులు నేర్పాల్పిన స్కూల్ ప్రిన్సిపల్ విద్యార్ధినిపై అత్యాచారం చేశాడు.
ఆమెకు ఉన్నత చదువులు చదవాలని ఉంది. అమ్మానాన్నలు మాత్రం ఆమెకు ఇష్టం లేని వివాహం చేస్తున్నారు. దీంతో యువతి తల్లిదండ్రులపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పెళ్లి ఆపి, న్యాయం చేయాలని కోరింది. ఈ...
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని ఎమ్ఎమ్ పహాడీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కలుషిత నీరు తాగి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.
అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య ఘటనపై నిందితుడు సురేష్ బంధువులు స్పందించారు. సురేష్ ఇలా చేశాడని తెలిసి తాము షాక్ కి గురయ్యామని సురేష్ తల్లి, చెల్లి,
అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్యతో రెవెన్యూ ఉద్యోగులు షాక్ కి గురయ్యారు. మహిళా ఉద్యోగిని హత్యను ఖండించారు. దారుణాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతం
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో పోలీసులు విచారణను స్పీడప్ చేశారు. తహశీల్దార్ పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య ఘటనపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. తహశీల్దార్ హత్యను మంత్రి ఖండించారు.
రాష్ట్రంలో కలకలం రేపుతున్న రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయ సజీవదహనం కేసులో పోలీసుల విచారణ ముమ్మరం చేశారు. ఈ కేసులో సంచలన విషయాలు
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన నిందితుడు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. తహశీల్దార్ ను హత్య చేశాక నిందితుడు
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో దారుణం జరిగింది. తహశీల్దార్ ఆఫీస్ లోకి దూరిన అగంతకుడు.. తహశీల్దార్ విజయపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. తీవ్రంగా గాయపడిన
పోలీస్ అకాడమీ డైరక్టర్ వినయ్ కుమార్ సింగ్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం దేశంలో రాష్ట్రంలో పోలీసులకు ఇచ్చే శిక్షణ తీరు మారాలన్నారు. వారిపై దుబార ఖర్చులు తగ్గించాలని చెప్పారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని రాజబహదూర్...
తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సర్దుబాట్లు చేయనున్న క్రమంలో రంగారెడ్డిలోని ప్రభుత్వ స్థలాలను విక్రయించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో వేలం నిర్వహించి వాటిని అమ్మాలనుకుంటోంది. హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాలు, ప్రత్యేకించి కోకాపేట, మాదాపూర్, నానక్రామ్గూడ, మణికొండ,...
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషంలో రంగారెడ్డి స్థానిక సంస్థల MLC అభ్యర్థిని మార్చివేసింది. రంగారెడ్డి స్థానిక సంస్థల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని బరిలోకి దింపింది. ఆదివారం (మే 13,2019)న ఉదయ మోహన్...