Home » registered
గుంటూరు జిల్లాలో తొక్కిసలాట ఘటనలో కేసు నమోదు చేశారు. నల్లంపాడు పోలీసులు సెక్షన్ 174, సెక్షన్ 304 కింద రెండు కేసులు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
ప్రమాదకరమైన కరోనా XBB.1.5 వేరియంట్ భారత్ లోకి ప్రవేశించింది. దేశంలో తొలి కేసు నమోదు అయింది. ఈ కొత్త వేరియంట్ ను గుజరాత్ లో గుర్తించారు. గత వేరియంట్ BQ.1పోలిస్తే 120 రెట్లు ఎక్కువ అంటువ్యాధి అని అమెరికాన్ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
భారత్ లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 243 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో వైరస్ సోకి ఒకరు మృతి చెందారు.
దేశంలో కొత్తగా 236 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 1,29,159 మందికి పరీక్షలు నిర్వహించగా 236 మందికి పాజిటివ్ వచ్చిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
చైనాలో మళ్లీ కరోనా విలయం తాండవం చేస్తోంది. ఆ దేశ సీనియర్ ఆరోగ్య అధికారి బో తావో సంచలన విషయాన్ని వెల్లడించారు. క్వింగ్ డావో నగరంలో ప్రతి రోజు సుమారు 5 లక్షల మంది కరోనా వైరస్ బారినపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఉత్తరాఖండ్ లోని స్వల్ప భూకంపం సంభవించింది. ఉత్తరకాశీలో సోమవారం(డిసెంబర్19,2022) అర్ధరాత్రి 1.50 గంటలకు భూమి స్వల్పంగా కంపించింది. భూమి కంపించడంతో నిద్రపోతున్న జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
అమెరికాలోని టెక్సాస్ లో భారీ భూకంపం సంభవించింది. టెక్సాస్ లోని మిడ్ లాండ్ లో నిన్న సాయంత్రం 5.35 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.4గా నమోదైందని యూఎస్ జియోలజకిల్ సర్వే వెల్లడించింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై పోలీసు కేసు నమోదైంది. కాపీరైట్ యాక్ట్ కింద బెంగళూరు పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. భారత్ జోడో యాత్ర సందర్భంగా రూపొందించిన వీడియోలో తమ సంస్థకు హక్కులున్న కేజీఎఫ్-2 హిందీ వర్షెన్ పాటను వాడుకున్నారని �
ఛత్తీస్గఢ్లోని సుర్గుజా జిల్లాలో భూకంపం సంభవించింది. అంబికాపూర్ సమీపంలో శుక్రవారం (అక్టోబర్14,2022) ఉదయం 5.28 గంటల సమయంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.8గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది.
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. కొత్తగా 18 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 18,313 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో కరోనా బారిన పడి 57 మంది మృతి చెందారు. 20,742 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు.