telangana corona vaccine : ప్రపంచ దేశాలను అల్లాడించిన కరోనా వైరస్ అడ్డుకట్ట వేసేందుకు భారత దేశం ముందడుగు వేసింది. వైరస్ నుంచి రక్షణ కల్పించే టీకాల కార్యక్రమం దేశ వ్యాప్తంగా శనివారం నుంచి ప్రారంభమైంది....
Corona vaccination in Telangana : ఊహించినట్టే సంక్రాంతి పండగ తర్వాత దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రారంభం కాబోతోంది. వ్యాక్సినేషన్ను సమర్ధవంతంగా నిర్వర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేంది. ఇప్పటికే రెండు డ్రై రన్లను...
Central govt simplifies corona vaccine registration process : 2వ దఫా డ్రైరన్కు సర్వం సిద్ధమైంది. ఇవాళ దేశంలోని 736 జిల్లాలో డ్రైరన్ జరుగుతోంది. 30 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు సంసిద్ధతను ఈ...
Telangana Registrations begin : వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ…తెలంగాణ హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం..పాత పద్ధతిలోనే జరుగనుంది. సెప్టెంబర్ 8 కంటే ముందు ఉన్న పాత పద్ధతిలోనే 2020, డిసెంబర్ 21వ తేదీ సోమవారం నుంచి...
Telangana Registrations : తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు ఉంటాయని, వ్యవసాయేతర ఆస్తుల ముందస్తు స్లాట్ బుకింగ్లను నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర సీఎస్ ప్రకటించారు. సోమవారం నుంచి యథావిధిగా...
Covid Shot Voluntary, Says Government : భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వెల్లువెత్తుతున్న సందేహాలు, సమస్యలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. టీకా సమర్థత, భద్రతపై నెటిజన్లు పలు...
దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీ,ఎన్ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(JEE Main- 2021)పరీక్ష షెడ్యూల్ ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)విడుదల చేసింది. దేశంలో కరోనాతో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అనేక అంశాలను పరిగణలోకి...
Registration of non-agricultural assets in Telangana : తెలంగాణలో మూడు నెలల విరామం తర్వాత వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ షురూ అయింది. తొలిరోజు మొత్తం 82 వ్యవసాయేతర భూములకు రిజిస్ట్రేషన్ చేశారు. మొత్తం...
non-agri lands in Telangana : తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు 2020, డిసెంబర్ 14వ తేదీ సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు నెలల అనంతరం మళ్లీ మొదలుకాబోతున్నాయి. రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే రికార్డుల్లో...
Establishment of Cabinet Sub-Committee on Registration of Non-Agricultural Assets and Lands : అవినీతికి తావు లేకుండా, పారదర్శకంగా ఉండే విధంగా వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లు జరగాలని సీఎం కేసీఆర్ అధికారులను...
Registration of non-agricultural assets in Telangana : తెలంగాణలో రేపటి నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. హైకోర్టు ఆదేశాలతో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని...
Jagananna Thodu Scheme : వీధి వ్యాపారుల ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం జగనన్న తోడు స్కీమ్ను ప్రవేశపెడుతోంది. ఈ కార్యక్రమాన్ని జగన్ 2020, నవంబర్ 25వ...
Dharani Portal : ధరణి పోర్టల్లో ఆస్తుల వివరాల నమోదుపై టీఎస్ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. రాష్ట్రంలో కోటి 6 లక్షల ఆస్తుల నమోదు ప్రక్రియ జరుగుతోందని...
Graduate vote registration : పట్టభద్రుల ఓటు నమోదు గడువు పెంచాలని ఎన్నికల కమిషన్కు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను అమలు చేస్తామని, డిసెంబరు 1 నుంచి 31 వరకు ఓటు...
Dharani Portal : భూ పరిపాలనలో కొత్త శకం ప్రారంభమైంది. దశాబ్దాలుగా ఉన్న భూ సమస్యలకు ధరణితో శాశ్వత పరిష్కారం దొరికింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పోర్టల్.. తెలంగాణ వాకిట్లోకి వచ్చేసింది. దత్తత గ్రామం...
Dharani Portal Launch At Muduchintalapalli Village : తెలంగాణ రెవెన్యూ చరిత్రలోనే నూతన అధ్యాయమైన ధరణి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. రెవెన్యూ సేవలను సులభంగా, పారదర్శకంగా అందించాలనే లక్ష్యంతో.. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా...
Many benefits with Telangana Dharani Portal : ధరణి అందుబాటులోకి వస్తే.. ఇకపై మోసాలకు ఆస్కారమే ఉండదు.. గందరగోళం అనే మాటే వినపడదు.. పక్కాగా.. పారదర్శకంగా.. సులువుగా స్లాట్ బుకింగ్.. వెరిఫికేషన్ నుంచి రిజిస్ట్రేషన్...
Telangana Dharani portal లో ఆస్తుల నమోదు ప్రక్రియ ఊపందుకుంది. వివరాల నమోదు కోసం.. ప్రభుత్వం నాన్ అగ్రికల్చరల్ ప్రాపర్టీస్ అప్డేషన్.. న్యాప్ అనే ప్రత్యేక యాప్ (AAP) ను అధికారులకు అందుబాటులోకి తెచ్చింది. ప్రతి...
తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి గురువారం (ఆగస్టు 20, 2020) దోస్త్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 7వ తేదీ...
కరోనా కల్లోలంతో..లాక్ డౌన్ నిబంధనల్లో భాగంగా ప్రతీ ఒక్కరూ భౌతిక దూరం పాటించాలి. కానీ ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్లోని రామ్లీలా మైదానం వలస కార్మికులతో కిక్కిరిసిపోయింది. దీంతో భౌతిక దూరం మాటే లేదు. లాక్ డౌన్ నిబంధల్ని...
పాస్పోర్టు కోసం కేంద్రాల చుట్టూ తిరిగి అలసిపోతున్నారా? ఇకపై మీకు ఆ కష్టాలు ఉండవు. ఎందుకంటే.. పాస్ పోర్టు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు డైరెక్ట్ గా మొబైల్ నుంచి అప్లై చేసుకోవచ్చు. ఈ పాస్ పోర్ట్...
ఆంధ్రప్రదేశ్ లో తొలి జీరో ఎఫ్ఐఆర్ నమోదు అయింది. కృష్ణా జిల్లా నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో మొట్ట మొదటి జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. నిందితుడు సురేష్ కుటుంబసభ్యులను
ఏపీ రాష్ట్రంలోని ప్రతి పంట ఈ క్రాపు బుకింగ్లోకి తీసుకరావాలని సీఎం జగన్ ఆదేశించారు. ఏ సర్వే నెంబర్లో ఏ పంట వేశారనేది అందుబాటులోకి తీసుకరావాలని సూచించారు. ఈ క్రాపు బుకింగ్ చేస్తే మార్కెటింగ్ను పటిష్టం...
ఏపీలో నవంబరు ఒకటో తేదీ నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను అమల్లోకి తెస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో సంబంధిత ఆస్తుల క్రయవిక్రయదారులే పత్రాలు తయారుచేసుకుని ఆన్ లైన్లోనే రిజిస్ట్రేషన్ రుసుములు చెల్లించేలా సేవలు అందుబాటులోకి...
అరకోటి మందికి పైగా కేవైసీ పూర్తి కాలేదు. ఇంకా మూడ్రోజుల గడువు మాత్రమే ఉంది. నమోదు కేంద్రాలు అరకొరగా ఉండటమే ప్రధాన సమస్య. ఈ-కేవైసీ పూర్తి కాకపోతే రేషన్ ఇవ్వరేమోనని భయంతో ప్రజలు రేషన్ దుకాణాలు,...
హైదరాబాద్: కొన్ని కాలంగా తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోతోంది. కొనేవారు కొంటున్నారు..అమ్మేవారు అమ్ముతున్నారు. దీంతో సర్కార్ ఖజానాకు కాసులు వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో స్థిరాస్తి విక్రయాలు 2019 మార్చి నెలలో మరింతగా...
ప్రపంచకప్కు ముందు టీమిండియా పేసర్ మహ్మద్ షమీకి భారీ షాక్. షమీకి భార్య షాకులపై షాకులు. పలు కేసులు పెట్టి చుక్కలు చూపిస్తోంది.
భోపాల్: హిందువులు జీవితంలో ఒక్కసారైనా వెళ్లలని కోరుకునే యాత్ర అమర్నాథ్ యాత్ర. ఈ సారి ఆషాడమాస శివచతుర్థి నాడు అంటే జూలై 1నుంచి ప్రారంభమై కానుంది. ఇది ఆగస్టు 15 వరకూ కొనసాగనున్న ఈ యాత్ర...
పెళ్లి చేసుకుంటారు కానీ..రిజిస్ట్రేషన్ మాత్రం చేసుకోరు. ఆఫీసుల చుట్టూ ఎవరు తిరుగుతారు. టైం వేస్ట్ అని అనుకుంటుంటారు. ప్రజల్లో పూర్తిస్థాయి అవగాహన లేకపోవడం, చైతన్యం కూడా లేకపోతుండడంతో వివాహ రిజిస్ట్రేషన్లు తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. గ్రామాల్లో...
న్యూజిలాండ్ లో కామన్ గా మారిపోయిన భూకంపాలు క్రైస్ట్చర్చ్ నగరంలో 2011లో 6.3 తీవ్రత 150 మంది మృతి..వేలాదిమందికి గాయాలు 2018 అక్టోబర్లో వెల్లింగ్టన్ లో 6.2 తీవ్రత 2019లో ఎల్ఎస్పెరెన్స్...
హైదరాబాద్ : రాష్ట్రంలో రిజిష్ట్రేషన్ల రాబడి జోరుగా సాగుతోంది. భూములు, స్థలాలు, అపార్ట్ మెంట్లలో ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు పెరగడం వల్ల రాబడి కూడా అదే స్థాయిలో పెరుగుతూ వస్తోంది. ఈ సారి రికార్డు స్థాయిలో 29.03...
ఢిల్లీ : కారు, బైక్ వంటి వాహనాలు కొనుగోలు చేసి తరువాత రిజిస్ట్రేషన్ చేయించం సర్వసాధారణమే. తరువాత వారి వారి ఇష్టాలను బట్టి కార్లు, బైక్స్ వంటి వెహికల్స్ కు రీ మోడల్ చేయించుకోవటం ఫ్యాషన్...