PM-Kisan scheme : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా ఈ వార్షిక సంవత్సరంలో చివరి విడత నిధుల పంపిణీ చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. లబ్ధిదారులుగా ఉన్న రైతుల ఖాతాల్లో 2020, డిసెంబర్...
GHMC ELECTION 2020: Telangana BJP : గ్రేటర్ హైదరాబాద్ లో పాగా వేయడానికి బీజేపీ స్కెచ్ లు వేస్తోంది. అభ్యర్థుల ప్రకటన విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇతర పార్టీల్లో ఉన్న అసంతృప్తులు పార్టీలోకి...
World Food Day 2020 ఇవాళ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏఓ)75వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. 1945లో ఐక్యరాజ్యసమితి ఏర్పాటుచేసిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్((FAO) 75 వ వార్షికోత్సవం సందర్భంగా…భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75...
ap govt releases : ఏపీ రాష్ట్రంలో ఎంసెట్ 2020 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. 2020, అక్టోబర్ 10వ తేదీ ఉదయం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ విభాగానికి పరీక్షలు...
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఉప ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమౌతోంది. ఈ ఎన్నికలు జ్యోతిరాదిత్య సింథియాకు సవాల్ గా మారాయి. ఈ రాష్ట్రంలో 27 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. కాంగ్రెస్ తొలి జాబితాను...
బీహార్ లో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర బీజేపీ కల్చర్ విభాగం ‘justice for Sushant’ పేరిట పోస్టర్స్, కరపత్రాలు, మాస్క్ లు విడుదల చేయడం...
ఛత్తీస్గఢ్ దంతెవాడ జిల్లాలో మావోయిస్టుల లేఖలు కలకలం రేపుతున్నాయి. 20 మంది పోలీసులకు సహకరిస్తూ..ఇన్ఫార్మర్లుగా పని చేస్తున్నారని… త్వరలోనే వారిని చంపేస్తామంటూ మావోయిస్టులు ప్రెస్నోట్ జారీ చేశారు. మలంగీర్ ఏరియా కమిటీ కార్యదర్శి సోమంగా పేరిటి...
కరోనా వేళ ఎన్ని కష్టాలు, ఆర్థిక నష్టాలు ఎదురవుతున్నా..ఇచ్చిన హామీలు పూర్తి చేయడానికే సీఎం జగన్ ముందుకు కదులుతున్నారు. ఆయా రంగాలకు నిధులు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన పథకాలకు సీఎం జగన్ నిధులు...
కేంద్ర ప్రభుత్వం 14 రాష్ట్రాలకు రూ.6వేల 195.08కోట్లను విడుదల చేసింది. సెకండ్ ఈక్వేటెడ్ నెలవారీ వాయిదా కింద సోమవారం దీనికి అనుమతులిచ్చారు. కరోనా సంక్షోభ సమయంలో ఇది అదనపు బలాన్ని చేకూరుస్తుందని భావిస్తున్నట్లు ఆర్థిక శాఖ...
ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే కానుకగా ఏకంగా అయిుదు సినిమాలు విడుదల కాబోతున్నాయి..
శ్రీలంకలో పేలుళ్లకు పాల్పడి..వందల మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న అనుమానితుల ఫోటోలను అక్కడి ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఆరుగురు అనుమానితులుగా గుర్తించారు. ఇందులో ముగ్గురు మహిళలున్నారు. వారి ఫొటోలతో కూడిన పోస్టర్లను ప్రధాన కూడళ్లలో అంటించారు....
గుజరాత్ : పాకిస్థాన్ చెర నుంచి భారతదేశానికి చెందిన 100మంది జాలర్లను పాక్ విడుదల చేసింది. 17 నెలల క్రితం.. గుజరాత్ లోని వడోదరకు చెందిన జాలర్లు..చేపలు పడుతూ పాక్ సముద్ర జలాల్లోకి వెళ్లిపోయారు. దీంతో...
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మరో జాబితాను విడుదల చేసింది. ఇందులో ముగ్గురు లోక్ సభ, 45 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ అభ్యర్థుల లిస్టును సోషల్ మీడియాలో పోస్టు చేసింది. లోక్...
టీడీపీ తొలి జాబితాలో ఏ కులానికి ఎన్ని సీట్లు దక్కాయి? ఏ వర్గానికి పెద్దపీట వేశారు? మార్పులు చేర్పుల్లో భాగంగా ఎవరికి స్థానం చలనం కల్పించారు? ఎవరికి టికెట్ లేకుండా చేశారు? టీడీపీ తొలి జాబితాలో...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పేరిట ఓ పుస్తకాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ బుక్ని విడుదల చేసింది. బాబు ఎంత అవనీతి చేశాడో...రాష్ట్రాన్ని దారుణంగా దోచుకుంటున్నారో బుక్లో వివరించడం జరిగిందని జగన్ వివరించారు.