Reliance Jio: రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు 2020లో స్టార్ట్ చేసిన కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు ఇండియన్ వినియోగదారులకు బెస్ట్ సర్వీసు అందిస్తున్నాయి. రూ.500కంటే తక్కువ రేంజ్ లోనే బోలెడు బెనిఫిట్స్ ఇస్తున్నాయి...
Reliance JIO : టెలికాం రంగంలో సంచలనం సృష్టిస్తున్నా రిలియన్స్ జియో సంస్థ తన బ్రౌజర్ ‘జియోపేజెస్’ లాంచ్ చేసింది. క్రోమియం బ్లింక్ ఆధారంగా నడిచే ఈ వెబ్ బ్రౌజర్ ని కంపెనీ బుధవారం (అక్టోబర్21,2020)...
ప్రముఖ దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరో సంచలనానికి సిద్ధం అవుతోంది. తక్కువ ధరకే డేటాను అందుబాటులోకి తీసుకొచ్చిన జియో.. ఇప్పుడు రూ.5,000 లోపు కన్నా తక్కువ ధరకే 5G స్మార్ట్ ఫోన్ ప్రవేశపెట్టేందుకు...
Jio tops in download speed మరోసారి వేగవంతమైన మొబైల్ నెట్ వర్క్ గా రిలయన్స్ జియో నిలిచింది. దేశవ్యాప్తంగా 40 కోట్ల మంది మొబైల్ యూజర్లకు సేవలందిస్తున్న రిలయన్స్ జియో…19.3 ఎంబీపీఎస్ డౌన్లోడ్ స్పీడ్తో...
ప్రముఖ టెలికం సంస్థ రిలయన్స్ జియో కొత్త పోస్టు పెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ప్రత్యేకించి జియో పోస్టు పెయిడ్ యూజర్ల కోసం ఈ కొత్త ప్లాన్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రారంభ ధర రూ.399లతో JioPostpaid Plus...
ఐపీఎల్ 2020 సీజన్ మొదలవుతుంది.. ఐపీఎల్ హంగామా కోసం క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనా పుణ్యామని.. ఇప్పుడంతా ఐపీఎల్ మ్యాచ్లు ఇంట్లో ఫోన్లలో, టీవీల్లో చూడాల్సిందే.. అందుకే ప్రముఖ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో...
unlimited broadband plans: టెలికాం రంగంలో మెజార్టీ వాటాను దక్కించుకునేందుకు ఎయిర్ టెల్, రిలయన్స్ జియో పోటీపడుతున్నాయి. కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు, మార్కెట్ ను పెంచుకునేందుకు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. సరసమైన ధరలకు బ్రాండ్ బాండ్...
దేశంలోనే మూడో అతిపెద్ద మొబైల్ ఆపరేటర్ వొడాఫోన్, ఐడియా సంస్థ దూకుడు పెంచింది. కొత్త పేరు, కొత్త లోగోతో ముందుకు వచ్చింది. వొడాఫోన్ ఐడియా కంపెనీ తన బ్రాండ్ పేరును మార్చేసింది. వొడాఫోన్ ఐడియా లిమిటెడ్...
రిలయన్స్ జియో ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. జియో పే వాడుతున్నారా? భారతదేశంలో జియో ఫోన్ యూజర్ల కోసం 4G-ఓన్లీ టెల్కో రిలయన్స్ జియో డిజిటల్ చెల్లింపుల యాప్ కోసం జియో పే రిలీజ్ చేసినట్టు...
74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా Jio బంపర్ ఆఫర్ ప్రకటించింది. జియో నుంచి జియోకు ఫ్రీ కాల్స్, ఐదు నెలల పాటు ఉచిత డేటా అందివ్వనున్నట్లు ప్రకటించింది. ఈ సౌకర్యం పొందాలంటే..రూ. 1, 999 పెట్టి...
Reliance Jio కస్టమర్లకు బ్యాడ్ న్యూస్.. రూ. 49, రూ. 69 ప్రీ పెయిడ్ ప్లాన్లను రద్దు చేసేసింది. ఈ సంవత్సరం ప్రారంభంలో కంపెనీ ఈ ప్లాన్లను లాంచ్ చేసింది. వీటి వ్యాలిడిటీ 14 రోజులుగా...
రిలయన్స్ జియో సరికొత్త ఆఫర్లతో ముందుకొచ్చింది. గతేడాది తీసుకొచ్చిన (ఐయూసీ) ఇంటర్కనెక్ట్ యూసేజ్ ఛార్జీల్లో కస్టమర్లకు మరింత బెనెఫిట్ అందేలా చూసింది. ఫెయిర్ యూసేజ్ పాలసీ లిమిట్ (ఎఫ్యూపీ) కింద కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి...
జియో ప్లాట్ఫామ్స్లో యుఎస్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ TPG.. రూ .4,546.80 కోట్లు పెట్టుబడితో 0.93 శాతం వాటా కొనుగోలు చేయనుంది. ఏడు వారాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) టెలికాం, డిజిటల్ వ్యాపారంలో వాటా తీసుకున్న...
సంచలన ఆఫర్లతో టెలికాం రంగంలో టాప్ పొజిషన్ కి చేరిన రిలయన్స్ జియో, తాజాగా తన కస్టమర్ల కోసం మరో బంపర్ ఆఫర్ అనౌన్స్ చేసింది. ప్రిపెయిడ్
కరోనా కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉంది. ప్రతిఒక్కరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఉద్యోగుల్లో చాలామంది ఇంటినుంచే పనిచేస్తున్న పరిస్థితి ఉంది. వర్క్ ఫ్రమ్ హోం కల్చర్ కరోనాతోనే మొదలైనట్టు కనిపిస్తోంది. ఆఫీసులకు వెళ్లలేని...
టెలికాం దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో ప్రీపెయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్ ప్రకటించింది. గతంలో ఉన్న ఆఫర్ నే మళ్లీ తీసుకొచ్చింది. ప్రీపెయిడ్ ప్యాక్ వాడుతున్న వారు తమ వ్యాలిడిటీ అయిపోయినా కాల్స్ చేసుకునే సదుపాయం...
భారతదేశంలోని రిలయన్స్ జియో వినియోగదారులు తమ మొబైల్ నెంబర్ను దగ్గరలోని ఏటీఎం నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. ఈ ఫీచర్ను భారతదేశంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్, HDFC...
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఫేస్ బుక్ తన ఇండియన్ డిజిటల్ మార్కెట్ పరిధిని పెంచుకునేందుకు…ముఖేష్ అంబానీకి చెందిన భారతదేశపు అతిపెద్ద టెలికాం కంపెనీ రిలయన్స్ జియోలో 10శాతం...
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ప్రపంచ దేశాలు సహా భారతదేశంలో చాలా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగులను ఇంటినుంచే పనిచేయాలని సూచిస్తున్నాయి. కొవిడ్-19 వ్యాప్తితో ముందుజాగ్రత్త చర్యగా అందరిని ఇంట్లోనే ఉండి పనిచేసేలా...
కరోనావైరస్(COVID-19) వ్యాప్తి కాకుండా ఉండేందుకు దేశంలోని చాలా సంస్థలు తమ ఉద్యోగులను ఆఫీసులకు రాకుండా.. ఇంటి నుంచే పని చెయ్యాలని కోరుతుంది. అటువంటి సమయాల్లో ఎక్కువ డేటా మరియు కాలింగ్ అవసరం ఉంటుంది. ఈ క్రమంలో...
ప్రముఖ టెలికాం కంపెనీ జియో తన వినియోగదారులకు మరో బిగ్ షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఫ్రీ కాల్స్ ఎత్తేసి కాల్ ఛార్జీలు విపరీతంగా పెంచిన జియో.. ఇప్పుడు
ప్రముఖ టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా(vodafone idea) షాకింగ్ ప్రతిపాదనలు చేసింది. డేటా, కాల్ ఛార్జీలు(call rates, data prices0 భారీగా పెంచాలంటోంది. ఏకంగా 8
స్టార్టింగ్ లో అంతా ఫ్రీ ఫ్రీ అని ఊదరగొట్టిన రిలయన్స్ జియో(reliance jio) క్రమంగా ఛార్జీల బాదుడు షురూ చేసింది. లాంచింగ్ సమయంలో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, అన్
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తమ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం కొత్త 4G డేటాప్లాన్ తీసుకొచ్చింది. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ 4G నెట్ వర్క్ దేశంలో కొన్ని సర్కిళ్లలో మాత్రమే...
దేశీయ టెలికం రంగాన్ని శాసిస్తున్న రిలయన్స్ జియో డిజిటల్ పేమెంట్స్ పై కూడా దూసుకెళ్తోంది. తక్కువ ధరకే ఎక్కువ మొబైల్ డేటా అందించి డేటా విప్లవానికి తెరలేపిన జియో.. డిజిటల్ పేమెంట్స్ సంస్థలకు పోటీగా UPI...
దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ వినియోగదారులకు నూతన సంవత్సరం ప్రవేశించే వేళ షాకిచ్చింది. ప్రీపెయిడ్ కనీస రీఛార్జి మొత్తాన్ని రూ.23 నుంచి రూ.45 కి పెంచింది. అంటే దాదాపు 95 శాతం ధరలు పెంచింది. వినియోగదారులు...
ఎన్నిరోజులు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది అనే విషయాలను తెలుసుకోవాలంటే ఈ కింది అంశాలను ఓసారి చదవాల్సిందే.
దేశీయ టెలికాం సంస్థ రిలయన్స్ జియో కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ‘2020 హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్’లో భాగంగా స్మార్ట్ఫోన్ వినియోగదారులకు అపరిమిత సేవలను రూ.2020కే అందించనుంది. మంగళవారం నుంచి ఆరంభంకానున్న ఈ ఆఫర్.....
డేటా సంచలనం, రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు శుక్రవారం (డిసెంబర్ 6) నుంచి అమల్లోకి వచ్చేశాయి.
వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్ తర్వాత రిలయన్స్ జియో కొత్త టారిఫ్ ప్లాన్లను ఆదివారం ప్రకటించింది. కొత్త టారిఫ్ ప్లాన్లను బట్టి 40శాతం ధరలు పెరగనున్నాయి. డిసెంబరు 6 నుంచి రిలయన్స్ జియో అందిస్తున్న ఆల్...
టెలికం దిగ్గజాలు మొబైల్ సర్వీసు టారిఫ్ రేట్లను పెంచడంపైనే దృష్టిసారించాయి. ఒక్కొక్కటిగా తమ మొబైల్ ఫోన్ కాల్స్, డేటా ప్లాన్లపై ధరలను పెంచాలని నిర్ణయించాయి. ఇప్పటికే వోడాపోన్-ఐడియా, భారతీ ఎయిర్ టెల్ టెలికోలు తమ టారిఫ్...
ఈ కామర్స్ కంపెనీలు అందించే సర్వీసులపై వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తునా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ ద్వారా ఈ-కామర్స్ కంపెనీలపై భారీగా ఫిర్యాదులు నమోదైనట్టు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ డేటా వెల్లడించింది....
టెలికాంలో అగ్రగామిగా మారిన జియో ఐయూసీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ప్యాక్ల రేట్లు పెరిగిపోయాయి. రూ.399 రీచార్జ్కు 1.5జీబీ ఇస్తున్న జియో.. ఐయూసీలు కూడా కలిపి అదనంగా తీసుకుంటుంది. ఈ స్కీం వచ్చిన తర్వాత ఆల్...
టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ మొబైల్ కాల్స్, ల్యాండ్ లైన్ ఫోన్ కాల్ రింగ్ టైమ్ ఫిక్స్ చేసింది. మొబైల్ కాల్స్పై 30 సెకన్ల పాటు రింగ్ టైమ్ ఫిక్స్ చేయగా, ల్యాండ్ లైన్ ఫోన్ కాల్స్ పై 60 సెకన్ల...
రుణభారంతో కుంగిపోయిన టెలికం కంపెనీలు పన్ను చెల్లింపులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించే ప్రతిపాదనను బిలియనీర్ ముఖేశ్ అంబానీ టెలికం సంస్థ రిలయన్స్ జియో తీవ్రంగా వ్యతిరేకించింది. సుప్రీంకోర్టు నిర్దేశించిన మూడు నెలల వ్యవధిలో బాధిత టెలికం కంపెనీలు...
ఐయూసీ ఛార్జీలంటూ నిమిషానికి 6పైసలు వసూలు చేస్తామని చెప్పిన జియో.. ఈ స్కీమ్ మొదలైనప్పటి నుంచీ రీఛార్జ్ రేట్లతోనే కలిపి అదనపు అమౌంట్ వసూలు చేస్తోంది. వీటికి కొత్తగా లాంచ్ చేసినట్లు చూపెడుతూ మార్కెట్లోకి ఆల్...
టెలికం దిగ్గజం రిలయన్స్ జియో కొత్త సర్వీసు ప్రవేశపెట్టింది. అదే.. AI వీడియో కాల్ అసిస్టెంట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వీడియో కాల్ అసిస్టెంట్ సర్వీసును అందుబాటులో తీసుకొచ్చింది. ఈ సర్వీసును 4G ఫోన్ కాల్...
ఇంటర్ కనెక్ట్ యూసేజ్(IUC) ఛార్జీలు వసూలు చేస్తామని కస్టమర్లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రియలన్స్ జియో.. తాగాజా ఐయూసీ ఛార్జీల గురించి మరో కీలక ప్రకటన చేసింది. ఇతర
రిలయన్స్ జియో తన కస్టమర్లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అన్ లిమిటెడ్ ఫ్రీ కాల్స్ ఎత్తివేసింది. ఇతర నెట్ వర్క్ లకు కాల్ చేస్తే యూసేజ్ ఛార్జీలు(IUC) వసూలు
రిలయన్స్ జియో సంస్థ తన కస్టమర్లను హెచ్చరించింది. ఓ లింక్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచన చేసింది. పొరపాటున కూడా లింక్ ని క్లిక్ చేయొద్దని కోరింది. లింక్ క్లిక్ చేస్తే డేటా
ప్రముఖ టెలికం నెట్ వర్క్ కంపెనీల్లో రింగ్ టైమ్ వివాదం ట్రాయ్ చెంతకు చేరింది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్, వోడాఫోన్ ఇండియా రింగ్ టైమ్ విషయంలో పోట్లాడుకుంటున్నాయి. రింగ్ టైమ్ సమయాన్ని పెంచే విషయంలో...
రిలయన్స్ జియో అధినేత బిలియనీర్ ముఖేశ్ అంబానీ.. ఫస్ట్ డే.. ఫస్ట్ షో సర్వీసు సంచలన ప్రకటన చేయడంతో ఇండియన్ మూవీ అండ్ ఎంటర్ టైన్ మెంట్ ఇండస్ట్రీ ఒక్కసారిగా షేక్ అయింది. మల్టీఫెక్స్ ఇండస్ట్రీలు...
రిలయన్స్ జియో మరో రికార్డు సృష్టించింది. 4G మొబైల్ బ్రాడ్ బ్యాండ్ చార్ట్లో రిలయన్స్ జియో అగ్రస్థానంలో నిలిచింది.
జియో కేవలం టెలికాం రంగంలోనే కాదు.. అన్నింటిలోనూ దూసుకెళ్తోంది. కొద్ది నెలల ముందే మొదలుపెట్టిన బ్రాడ్ బ్యాండ్ సేవలు అధికారికంగా అమలులోకి రావడానికి మరి కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ఇదిలా ఉంటే మరో...
రిలయన్స్ జియో గిగాఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసు అధికారికంగా సెప్టెంబర్ 5 నుంచి అందుబాటులోకి రానుంది. ఇప్పటికే మార్కెట్లో ఎయిర్ టెల్, టాటా స్కై సహా స్థానిక కేబుల్ ఆపరేటర్ల సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.
రిలయన్స్ జియో గిగాఫైబర్ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసు అధికారికంగా సెప్టెంబర్ 5న లాంచ్ కానుంది. ఇండియాలో మూడో వార్సికోత్సవం సందర్భంగా జియో సర్వీసులను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రారంభించనుంది. సంస్థ అధినేత ముఖేశ్ అంబానీ...
డేటా సంచలనం రిలయన్స్ జియో.. ప్రైమ్ మెంబర్ షిప్ సబ్ స్ర్కిప్షన్ ఆటో రెన్యువల్ చేసింది. ప్రైమ్ కస్టమర్ల కోసం ప్రత్యేకించి మరో ఏడాది అదనంగా పూర్తి ఉచితంగా అందిస్తోంది.
ప్రముఖ మొబైల్ డేటా సంచలనం రిలయన్స్ జియో.. మరో సరికొత్త సంచలనానికి ప్లాన్ బిగ్ గేమ్ ప్లాన్ రెడీ చేస్తోంది.
రిలయెన్స్ జియో తన వినియోగదారులకు మరో శుభవార్త చెప్పింది. జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ ధరలు తగ్గించింది. డేటా లిమిట్ పెరిగింది. జియో ప్లాన్ రీఛార్జ్ చేయాలంటే రూ.19 ఉన్నా చాలు. రూ.19 నుంచి రూ.9,999 వరకు...
ప్రముఖ టెలికం ఇండస్ట్రీ దిగ్గజం రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ టారిఫ్ ధరలు పెంచబోతుందా?