SSC exams start from May 17 : తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. 9వ తరగతి నుంచి ఆపై తరగతుల విద్యార్థులకు పాఠాలు బోధించనున్నారు. ఈ క్రమంలో పదో...
Reopening in telangana state : తెలంగాణలో స్కూళ్లు తెరిచేదెప్పుడో అని చర్చించుకుంటున్నారు. కరోనా వైరస్ కారణంగా..విద్యా సంస్థలకు తాళాలు పడ్డాయి. గత మార్చి నుంచి స్కూల్స్ విద్యార్థులు ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. విద్యార్థుల...
Class 8 students to attend school from November 23 : ఏపీలో స్కూళ్లు తెరుచుకున్నాయి. కరోనా నుంచి రక్షణ చర్యలు చేపడుతూ…పాఠశాలలను పున:ప్రారంభించారు. స్కూళ్లో హాజరు శాతం పెరుగుతోంది. దీంతో మరిన్న జాగ్రత్తలు...
Temples, Other Places Of Worship To Reopen In Maharashtra మహారాష్ట్రలో సోమవారం(నవంబర్-16,2020)నుంచి ఆలయాలు మరియు ఇతర ప్రార్థనా మందిరాలను తిరిగి ప్రారంభించనున్నట్లు మహావికాస్ అఘాడి ప్రభుత్వం తెలిపింది. కరోనా నేపథ్యంలో ఆలయాలు లేదా...
Governor vs Uddhav Thackeray Over Places Of Worship మహారాష్ట్రలో కరోనా నిబంధనల నేపథ్యంలో ఆలయాలు తెరిచేందుకు ఇంకా ఉద్దవం ప్రభుత్వం అనుమతివ్వలేదు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో ఆలయాలు తెరవాలంటూ రాష్ట్రంలోని కొన్ని చోట్ల...
Jagananna Vidya Kanuka : ఏపీ రాష్ట్రంలో మరో పథకం ప్రారంభానికి రంగం సిద్ధమైంది. పలు సంక్షేమ పథకాలు ప్రకటిస్తూ..అమలు చేస్తున్న సీఎం జగన్.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘జగనన్న విద్యా...
Jagananna Vidya Kanuka : ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాల్లో ‘Jagananna Vidya Kanuka’ ఒకటి. విద్యార్థులకు మేలు చేకూరేలా ఈ పథకం రూపొందించింది సీఎం జగన్ ప్రభుత్వం. అయితే..ఈ కార్యక్రమం అనివార్య...
Unlock 4.0 : కరోనా ప్రభావంతో ఆరు నెలలుగా మూత పడిన థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయనే ప్రశ్నకు జవాబు రావడం లేదు. ఈ రంగంపై ఆధారపడిన ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సినిమా రంగంలో...
కరోనా వైరస్ పుట్టిల్లు..అయిన..చైనాలో స్కూళ్లు తెరిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 01వ తేదీ నుంచి స్కూళ్లు, kindergartens తెరుస్తామని వెల్లడించారు. వూహాన్ విశ్వవిద్యాలయం సోమవారం నుంచి తిరిగి ప్రారంభమవుతుందని, 2 వేల 842 విద్యా...
ప్రభుత్వం తర్వాతి అన్లాక్ అజెండాలో భాగంగా సినిమా థియేటర్లు రీ ఓపెన్ కావొచ్చంటున్నారు. మహమ్మారి వ్యాప్తి అనేది హెచ్చుతగ్గులు లేకుండా కొనసాగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రెస్టారెంట్లు, జిమ్స్, మాల్స్ రీ ఓపెన్ చేశాక సినిమా...
కరోనా నేపథ్యంలో తాత్కాలికంగా తాళాలు పడిన బార్లు ఎప్పుడు తెరుచుకుంటాయి ? ఒక్కో పెగ్గు కొడుతూ..తమ దోస్తులతో ఎప్పుడు ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్న వారి కలలు నెరవేర్చింది ప్రభుత్వం. బార్లు ఓపెన్ చేసుకొనేందుకు గ్రీన్ సిగ్నల్...
కరోనా లాక్డౌన్ను అన్లాక్తో కేంద్రం సడలిస్తోంది. ఈ నెల 31వ తేదీతో ప్రస్తుత అన్లాక్ 2.0 ముగిసిపోనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ(జులై-29,2020) కేంద్ర హోం శాఖ అన్ లాక్ 3.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. కేంద్రం...
మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ సినిమాల రీ ఓపెన్ కు లేటెస్ట్ గైడ్ లైన్స్ అన్ లాక్ 3.0లో భాగంగా వీటిని ప్రకటించింది. మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ నిపుణులు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్...
కరోనా కారణంగా ఏపీలో మూతపడిన పాఠశాలలు మళ్లీ తెరుచుకోనున్నాయి. (సెప్టెంబర్ 5, 2020) నుంచి పాఠశాలలు పున:ప్రారంభించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. పాఠశాల విద్య, గోరుముద్ద కార్యక్రమాలపై మంగళవారం సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వచ్చే...
కరోనావైరస్ వ్యాప్తి ఆందోళనలు,లాక్ డౌన్ ల కారణంగా ఇటు దేశవ్యాప్తంగా,అటు ప్రపంచవ్యాప్తంగా సినిమా హాళ్లు మూతపడి నాలుగు నెలలు దాటిపోయింది. కొన్ని చోట్ల సినిమా థియేటర్లు ఇటీవల తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే అది మన దేశంలో...
కరోనా వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ అమలవ్వడంతో దేశవ్యాప్తంగా ఎప్పుడూ సందడిగా ఉండే సినిమా థియేటర్లు మూతపడ్డాయి. కరోనా ప్రభావంతో థియేటర్లను మూసుకుని 3 నెలలకుపైనే...
దేశంలోనే కరోనా తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. అక్కడ లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. పరిస్థితి దారుణంగా ఉంది. రోజురోజుకి కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో స్కూల్స్ రీఓపెన్ చేసేందుకు ప్రభుత్వం...
ఇంగ్లాండ్ లో జూలై 4 నుంచి పబ్బులు, రెస్టారెంట్లు, హోటెల్స్ రీఓపెన్ కానున్నాయి. ఈ మేరకు యజమాన్యాలు
ఓ సైంటిఫిక్ నియమం పాటించి పిల్లలంతా స్కూళ్లకు తిరిగి వెళ్లొచ్చని ప్రభుత్వం చెప్తోంది. పిల్లలు నేర్చుకోవడానికి ఉత్తమ స్థలం.. స్కూల్ యేనని ప్రధాని కూడా చెబుతున్నారు. మానసికంగా ఎదగడంతో పాటు సామాజికంగానూ తోటి పిల్లలతో, కేరర్స్,...
భక్తులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ఏడుకొండల వాడి దర్శనానికి వేళైంది. కాసేపట్లో సామాన్య భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కలగనుంది. కరోనా కారణంగా మార్చి 19 అర్థరాత్రి నుంచి భక్తులను తిరుమలలోకి అనుమతించలేదు. 80...
లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా మూతపడిన స్కూళ్లు, కాలేజీలు రీఓపెన్ ఎప్పుడు అనేది హాట్ టాపిక్ గా మారింది. దీనిపై క్లారిటీ కోసం 33 కోట్ల మంది విద్యార్థులు,
జూన్ 10వ తేదీ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గ అమ్మవారి దర్శనం భక్తులకు కల్పిస్తామని దేవస్ధానం ఈవో సురేశ్ బాబు తెలిపారు. రూ.300 టికెట్లు...
అయ్యప్ప భక్తులకు శుభవార్త. కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయం తలుపులు తెరుచుకోనున్నాయి. జూన్ 14 నుంచి శబరిమల అయ్యప్ప దర్శనానికి భక్తులను
కరోనా కారణంగా…లాక్ డౌన్ విధించడంతో పాఠశాలలు, విశ్వ విద్యాలయాలు, ఇనిస్టిట్యూట్స్ అన్నీ మూతపడ్డాయి. దీంతో విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. కేసులు ఎక్కువవుతున్నా..లాక్ డౌన్ లో...
కరోనా లాక్ డౌన్ కారణంగా అన్ని వ్యవస్థలు కుదేలయ్యాయి. తీవ్రమైన ప్రభావం పడింది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా తీవ్రంగా
ఊహించని విధంగా లాక్ డౌన్ ను మరో నెల రోజులు పొడిగించింది మోడీ సర్కార్. జూన్-30వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఇవాళ(మే-30,2020)కేంద్ర హోంమంత్రిత్వశాఖ లాక్ డౌన్ 5.0 మార్గదర్శకాలను...
కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే.
కేంద్ర మంత్రిత్వ శాఖ నుంచి సేఫ్టీ ప్రొటోకాల్ లేకుంటే ఎటువంటి యూనిట్లు, ఇండస్టీలు అయినా మూతపడి ఉండాల్సిందే. విశాఖ పట్నంలో నెల రోజులకు పైగా పనిచేయకుండా ఉండిపోయిన యూనిట్లో ఒక్కసారిగా ఓపెన్ చేయడంతో ప్రమాదం జరిగింది....
కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ అయిపోయిన అమెరికాను రీఓపెన్ చేయడం ద్వారా ఎక్కువమంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయే అవకాశముందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. సోషల్ డిస్టెన్స్ చర్యలను ఎత్తివేయడం మరియు మూసివేసిన ఆర్థిక వ్యవస్థను...
చైనాలో కరోనా వైరస్ ముప్పు తగ్గడంతో 500 కి పైగా సినిమా థియేటర్లను తిరిగి తెరిచారు. ఆర్థిక ప్రచురణ కైక్సిన్ ప్రకారం, ఇప్పుడు 507 సినిమా థియేటర్లు తెరిచి ఉన్నాయి.
మధ్యప్రదేశ్ ఆర్థిక నేరాల విభాగం(EOW) గురువారం కేంద్ర మాజీ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై ఫోర్జరీ కేసు రీ ఓపెన్ చేసింది. ఓ స్థలాన్ని అమ్మేందుకు గాను తప్పుడు సర్టిఫికేర్టులు పుట్టించారనే ఆరోపణతో వారిపై గతంలోనే ఫోర్జరీ...
కశ్మీర్ లోయలో మూతపడ్డ స్కూళ్ల సంఖ్యను తెలుసుకునేందుకు కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మూతపడిన స్కూళ్లను తిరిగి ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. బెంగుళూరులో జరిగిన ఓ మీడియా...