India has the world”s largest diaspora population భారత్ నుంచి ప్రపంచ దేశాలకు వలస వెళ్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మాతృభూమిని వదిలి విదేశాల్లో స్థిరపడిన వారిలో భారతీయులు అగ్రస్థానంలో నిలిచారని తాజాగా...
Secret service security for Biden! : అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసి మూడు రోజులు గడిచింది. అయినా అధ్యక్ష పీఠం ఎక్కేది ఎవరో ఇంకా తేలట్లేదు. చాలా రాష్ట్రాల్లో ఫలితం వచ్చేసినా.. జార్జియా, పెన్సిల్వేనియా,...
రష్యాలో దాదాపు 21 సంవత్సరాలు అధికారంలో ఉన్న అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే ఏడాది తన పదవికి రాజీనామా చేయవచ్చునని ఆ దేశంలో నివేదికలు చెబుతున్నాయి. వ్లాదిమిర్ పుతిన్కు తీవ్రమైన పార్కిన్సన్ వ్యాధి ఉందని, ఈ...
andhra pradesh heavy rains : తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. పలు ఏరియాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు, మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు..మరో అల్పపీడనం ఏర్పడే...
COVID-19 తీవ్రమైన కేసులతో బాధపడుతున్న కొంతమంది ఆసుపత్రిలో చేరిన రోగులలో బలహీనమైన టైప్ I ఇంటర్ఫెరాన్ (IFN) సిగ్నలింగ్ ఉన్నట్లుగా రెండు కొత్త అధ్యయనాలు వెల్లడించాయి. మాములుగా అయితే కరోనా రోగులు దాదాపు కోలుకునే అవకాశాలే...
అంతులేని నిర్లక్ష్యం. అడుగడుగునా నిబంధనలకు తూట్లు. ఎవరు పట్టించుకుంటారులే అన్న విపరీత ధోరణి. ఎంతసేపు ధనార్జన మీదే యావ. కరోనా క్లిష్ట సమయంలో రోగులకు చికిత్స అందించాలన్న బాధ్యత విస్మరించింది. ఫలితమే స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం....
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటన ఏపీలో సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో పది మంది కోవిడ్ పేషెంట్లు చనిపోయారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం విచారణ కమిటీ...
అమెరికాలో జూలై చివరి రెండు వారాల్లో 97,000 మందికి పైగా పిల్లలు కరోనావైరస్ బారిన పడ్డారని ఒక కొత్త నివేదిక పేర్కొంది. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ మరియు చిల్డ్రన్స్ హాస్పిటల్ అసోసియేషన్ ప్రచురించిన రిపోర్ట్...
ఏపీలో జిల్లాల పునర్ విభజనకు ప్రభుత్వం కమిటీని నియమించింది. సీఎస్ నీలం సాహ్ని అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో కమిటీ వేశారు. 25 కొత్త జిల్లాల ఏర్పాటుకు వనరులు, తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ అధ్యయంన చేస్తుంది. ఈ...
తూర్పు లడఖ్లోని భారత భూభాగంలోకి మే నెల ప్రారంభం నుంచే చైనా చొరబడిందని అంగీకరిస్తూ రక్షణ మంత్రిత్వ శాఖ తన వెబ్సైట్లో మంగళవారం ఓ డాక్యుమెంట్ను ఉంచింది. అయితే, రెండు రోజుల తరువాత వెబ్సైట్ నుంచి...
ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ కేసులు మరియు మరణాలు పెరుగుతున్న సమయంలో రష్యా నుంచి కీలక ప్రకటన వచ్చింది. ఆగస్టు 10 నుండి ఆగస్టు 12 లోపల కరోనావైరస్ వ్యాక్సిన్ను నమోదు చేయాలని యోచిస్తున్నట్లు రష్యా తెలిపింది,...
దేశంలో కరోనా వైరస్ ఉధృతి రోజురోజుకీ విపరీతంగా పెరుగుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనా నిర్ధారణ టెస్టులు పెంచుతున్న కొద్దీ కేసుల సంఖ్యా పెరుగుతోంది. ఈ క్రమంలో రానున్న రోజుల్లో కరోనా కేసుల...
విశాఖ సాల్వెంట్ ప్రమాద ఘటనపై ప్రాథమిక నివేదిక సిద్ధం అయింది. రసాయనాలు కలపడంలో సమతుల్యత పాటించకపోవడం, రియాక్టర్ నిర్మాణాలు పాటించకపోవడం, రియాక్టర్ నిర్వహణలో ప్రమాణాలు పాటించకపోవడం, రియాక్టర్ వ్యాక్యూమ్ ప్రెసర్ విపరీతంగా పెరిగిపోవడమే విశాఖ సాల్వింట్...
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ పోస్టుమార్టం నివేదిక పోలీసులకు చేరింది. పోస్టుమార్టం నివేదికను ఐదుగురితో కూడిన వైద్యుల బృందం తయారు చేసింది. ఉరి వేసుకొవడంతో ఊపిరి ఆడకపోవడం వల్లనే సుశాంత్ చనిపోయాడని (ఆస్పిక్సేషన్) పోస్టుమార్టం...
చైనాకు సంబంధించిన యాప్స్ వాడితే డేటా చైనాకు తరలిపోతోందంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. కొన్ని యాప్స్ సంస్థలు అలాంటిదేమీ లేదంటూ చెప్పాయి. తాజాగా అలాంటి సందేహాలున్న 50కి పైగా యాప్ ల జాబితాను భారత...
విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై ఎన్జీటీ విచారణ కమిటీ నివేదికను సమర్పించింది. ఎల్జీ పాలిమర్స్ నిర్లక్ష్యాన్ని, తప్పిదాలను కమిటీ ఎండగట్టింది. ఐదు కీలక తప్పిదాలను బయటపెట్టింది. స్టైరిన్ పాలిమరైజేషన్ ను నిలువరించే టీబీసీ...
కరోనా విషయంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO)పై,చైనాపై అగ్రరాజ్యంతో సహా పలుదేశాలు తీవ్ర ఆరోపణలు గుప్తిస్తున్న విషయం తెలిసిందే. వైరస్ గురించి సమాచారముండి కూడా ముందుగా హెచ్చరికలు చేయలేదని డబ్యూహెచ్ వో, ప్రపంచానికి ఈ దుస్థితి రావడానికి...
భానుడి భగభగల నుంచి ప్రజలకు మరొకొన్ని రోజుల్లోనే ఉపశమనం కలగనుంది. నిర్దారిత సమయంకంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు దేశాన్ని పలకరించనున్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో రైతులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతం,...
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు..మీడియంలో చదువు చెబుతారా ? అనే ఉత్కంఠ ఇంకా కంటిన్యూ అవుతోంది. హైకోర్టు దీనిపై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అసలు ఇంగ్లీషు మీడియంలో బోధించాలా వద్ద ? అభిప్రాయాలు...
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి వ్యాపిస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. లాక్ డౌన్ సమయంలో నిత్యావసరాలు మినహా మిగతా కార్యకలాపాలన్నీ స్తంభించిపోయాయి. ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాల...
2022 వరకు కరోనావైరస్ వ్యాధి కొనసాగవచ్చని, ప్రపంచ జనాభాలో ఎక్కువ మంది రోగనిరోధక శక్తి పొందే వరకు ఇది నియంత్రణలో ఉండదని అమెరికాలోని కొందరు నిపుణులు విడుదల చేసిన ఒక రిపోర్ట్ తెలిపింది. మానవ జనాభాలో...
కరోనా వైరస్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. అమెరికా సహా అగ్రదేశాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. భారత వృద్ధి రేటుపై కూడా కరోనా ప్రభావం భారీగానే పడనుంది. ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడిస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ భారత...
జులై 25,2020నాటికి 100శాతం కరోనా రహిత దేశంగా భారత్ ఉండనుందని సింగపూర్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్ రీసెర్చర్లు ఓ రిపోర్ట్ లో తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-డ్రైవన్ డేటా ఎనాలిసిస్ పద్ధతిని ఉపయోగించి, సింగపూర్...
కరోనా వైరస్ ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేస్తోంది. ఎన్నో రంగాలు కుదేలయిపోతున్నాయి. భారతదేశంలో లాక్ డౌన్ కొనసాగుతుండడంతో ఎన్నో పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, వ్యాపారాలు మూతబడ్డాయి. ఆర్థికరంగం తీవ్రంగా నష్టపోతుండడంతో కేంద్రం పలు చర్యలు తీసుకొంటోంది....
ఏపీలో కరోనా బాధితులు రోజు రోజుకు పెరుగుతున్నారు. గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఏపీలోనూ మర్కజ్ కనెక్షన్తో కొత్త కేసులు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మర్కజ్ కాంటాక్టు వ్యక్తులు వేలల్లో ఉండడంతో వారికి...
చైనాలో కరోనావైరస్ వ్యాప్తి విజృంభించినప్పుడు ఇటలీ చైనాకు వ్యక్తిగత రక్షణ సామగ్రిని (పిపిఈ) విరాళంగా ఇచ్చింది. ది స్పెక్టేటర్ మ్యాగజైన్లో వచ్చిన నివేదిక ప్రకారం, విరాళంగా ఇచ్చిన అదే పిపిఇలను చైనా.. ఇటలీకి విక్రయించింది.
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4 వేల 67కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఢిల్లీలోని మర్కజ్ వెళ్లొచ్చిన వారిలో 1445 మందికి కరోనా పాజిటివ్ గా...
కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు అవుతుంది. ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లే అవకాశమే లేదు ఎక్కడా కూడా.. ఈ క్రమంలో ప్రజా రవాణా వ్యవస్థ ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం...
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 9లక్షల కరోనా వైరస్(COVID-19)కేసులు నమోదయ్యాయి. ఇక మరణాల సంఖ్య 43వేలు దాటింది. అయితే రోజురోజుకీ విపరీతంగా పెరుగుతూ ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ మహమ్మారితో ముందుగా అంచనా వేసిన స్ధాయిలో ప్రాణాలకు...
భారత్ లో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. దేశంలో ఇప్పటివరకు 1721 మందికి కరోనా సోకగా,48 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా 150 మంది కరోనా పేషెంట్లు కోలుకున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 325 పాజిటివ్ కేసులు,12 మంది...
కరోనా వైరస్(COVID-19)ప్రభావం ప్రపంచ ఆర్థికవ్యవస్థపై గట్టిగానే పడుతుంది. అంచనా వేసిన ట్రిలియన్స్ డాలర్ల ప్రపంచ ఆదాయ నష్టం కారణంగా ఈ ఏడాది వరల్డ్ ఎకానమీ మాంద్యంలోకి ప్రవేశించనుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలపై మాత్రం ప్రభావం మరికొంచెం...
కరోనా వైరస్ చాపకింద నీరులా ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు నిర్వహించిన పరీక్షల్లో కరోనా వైరస్ నెగెటివ్ వచ్చినట్టు ఆయన వైద్యులు వెల్లడించారు.
తెలంగాణలో నూతన విమానాశ్రయాల నిర్మాణానికి మార్గం సుగమమైంది. క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన అధికారుల బృందం ఆరు ప్రాంతాల్లో విమానాశ్రయాల నిర్మాణానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు నివేదికను ఇచ్చింది.
హైదరాబాద్ కు టెన్షన్ తప్పింది. గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు అనుమానితులకు కరోనా సోకలేదు. ఇద్దరు అనుమానితులకు నెగెటివ్ రిపోర్టులు వచ్చాయి.
జగన్ తల్లి విజయమ్మను ఓడించారనే కక్షతోనే విశాఖని,ఉత్తరాంధ్రపై విషయం కక్కారని టీడీపీ నేత నారా లోకేశ్ సీఎం జగన్ పై విమర్శలు చేశారు. విశాఖపట్నం, ఉత్తరాంధ్రను దెబ్బతీసింది జగన్ అన్నారు. జగన్ ఉత్తరాంధ్ర ద్రోహిగా చరిత్రలో...
వైజాగ్లో రాజధాని పెడితే ప్రమాదమని GN RAO కమిటీ చెప్పినట్లు అబద్దపు ప్రచారాలు చేస్తున్నారంటూ టీడీపీపై ఫైర్ అయ్యారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. కమిటీ రిపోర్టుపై మాట్లాడే అర్హత బాబు, లోకేష్లకు లేదన్నారు. 2020, జనవరి 30వ తేదీ...
శారీరక వ్యాయామం అంటే..శరీరాన్ని చరుకుగా ఉంచడమే. శారీరక ధృఢత్వాన్ని, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకొనేందుకు ఓ సాధనం. అయితే..వయస్సులో ఉన్నప్పుడు ఎక్సర్ సైజులు చేయడం ఇబ్బందేమి ఉండకపోవచ్చు. కానీ..వృద్ధులు, వికలాంగులు, గాయాలపాలైన వారు ఎలా వ్యాయామం చేస్తారు...
రాజధానిపై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హై పవర్ కమిటీ జనవరి 7వ తేదీన సమావేశం కానుంది. ఇప్పటికే జీఎన్రావు, బీసీజీ కమిటీలు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.
ఏపీ ప్రభుత్వం, బీసీజీ కమిటీ రిపోర్టుపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీజీ రిపోర్టు ఒక చెత్త కాగితం..ఈ రిపోర్టును ప్రజలు నమ్మాలా అని అన్నారు.
రాజధానిని తరలిస్తారా ? రాజధాని రైతుల ఆందోళనపై స్పందిస్తుందా ? 29 గ్రామాలకు చెందిన రైతులపై వరాలు కురిపిస్తారా ? భరోసా కల్పించేలా ప్రకటన ఉంటుందా ? రైతుల డిమాండ్ ప్రభుత్వం పట్టించుకుంటుందా ? ఇలా...
జీఎన్ రావు కమిటీ నివేదికతో ఏకీభవిస్తున్నానని ఎంపీ సుబ్బిరామిరెడ్డి తెలిపారు. కార్యనిర్వహక రాజధానిగా విశాఖను స్వాగతిస్తున్నట్లు చెప్పారు.
జీఎన్ రావు కమిటీ.. నాలుగు కమిషనరేట్లు, మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వానికి నివేదించింది. ప్రస్తుతం అమరావతిలో ఉన్న భవనాలను ప్రభుత్వం ఉపయోగించుకోవాలని చెప్పింది.
ఎన్ పీఆర్,ఎన్ఆర్సీకి సంబంధం ఉందని ఏఐఎంఐఎం చీఫ్,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఎన్ఆర్సఅీ చేపట్టేందుకు ముందు ప్రక్రియే ఎన్ పీఆర్ అని ఓవైసీ తెలిపారు. 1955 నాటి పౌరసత్వ చట్టం ప్రకారం కేంద్రం ఎన్...
జీఎన్ రావు కమిటీ నివేదిక ఇచ్చాక రాష్ట్రంలో గందరగోళం నెలకొందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించే అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.
రాజధాని సహా ఏపీ సమగ్రాభివృద్ధిపై GN RAO కమిటీ సమర్పించిన నివేదికను వైసీపీ, బీజేపీలు స్వాగతించాయి. జీఎన్ రావు కమిటీ ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా నివేదికను రూపొందించిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు....
ఏపీకి మూడు రాజధానులు రావొచ్చేమో అంటూ అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. త్రీ కేపిటల్ ఫార్ములా పెద్ద దుమారమే రేపింది. దీనిపై
జీఎన్ రావు కమటీ నివేదికకు వ్యతిరేకంగా రైతుల నిరసన తెలిపారు. అమరావతి వెలగపూడి సెంటర్ దగ్గర రైతులు ఆందోళన చేపట్టారు.
అసెంబ్లీలో సీఎం జగన్ చెప్పినదాన్నే తన నివేదికలో ప్రస్తావించారు రాజధాని అధ్యయనంపై ఏర్పాటైన నిపుణుల కమిటీ కన్వీనర్ జీఎన్ రావు. జగన్ ఆశించినట్లుగా పరిపాలన వికేంద్రీకరణ, మూడు రాజధానుల ప్రతిపాదనకు మొగ్గుచూపారు. ఏపీ రాజధాని అంశంపై సీఎం...
ఏపీ రాజధాని అంశంపై సీఎం జగన్ కు నివేదిక ఇచ్చిన తర్వాత జీఎన్ రావు కమిటీ మీడియాతో మాట్లాడింది. సెప్టెంబర్ నుంచి శోధించిన అంశాలపై నివేదిక రూపొందించామని, దాన్ని
రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠగా మారిన జీఎన్ రావు రిపోర్టు.. సీఎం జగన్ చేతికి అందింది. శుక్రవారం(డిసెంబర్ 20,2019) మధ్యాహ్నం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ కి వెళ్లిన జీఎన్