Astrazeneca vaccine : కరోనాతో అతలాకుతలం అవుతున్న ప్రపంచానికి ఆస్ట్రాజెనెకా గుడ్న్యూస్ చెప్పింది. తమ టీకాతో వంద శాతం ఫలితాలు వస్తున్నట్టు ఆ సంస్థ సీఈఓ పాస్కల్ సోరియట్ వెల్లడించారు. తమ పరిశోధన ఫలితాలపై బ్రిటన్కు...
Bandi Sanjay and Raja Singh : రాష్ట్ర రాజకీయాల్లో కాక పుట్టిస్తున్న నేత.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. నిత్య వివాదాల్లో ఉండే నేత..గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఈ ఇద్దరి మధ్య వ్యవహారం...
BJP Leads in Jammu నవంబర్-28 నుంచి డిసెంబరు-19 వరకు 8 దశల్లోజమ్ముకశ్మీర్ లో జరిగిన జిల్లాభివృద్ధి మండలి (DDC) ఎన్నికలు ఈ నెల 19తో ముగిసిన విషయం తెలిసిందే. మొత్తం 20 జిల్లాల్లో 280...
AP RGUKT Exam Results : కరోనా కారణంగా..పదో తరగతి పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి నెలకొందని, అయినా..ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వారు..ఆన్ లైన్ క్లాసులను సద్వినియోగం చేసుకున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఇందుకు ఉదాహరణే..ఆర్.జి.యు.కె.టి...
BJP lead GHMC postal ballot : జీహెచ్ఎంసీ పోస్టల్ బ్యాలెట్ల ఓట్లలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. 78 డివిజన్లలో బీజేపీ ఆధిక్యం కనబరిచింది. టీఆర్ఎస్ వెనుకంజలో ఉంది. టీఆర్ఎస్ 32, ఎంఐఎం 15, కాంగ్రెస్...
Greater Election Counting : గ్రేటర్ పోరులో.. అభ్యర్థుల భవితవ్యం రేపు తేలిపోనుంది. బల్దియా ఎన్నికల్లో సగానికంటే తక్కువే పోలింగ్ నమోదు కాగా.. శుక్రవారం ఓట్ల లెక్కింపుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. కొన్ని...
Corona vaccine : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్ మరికొద్ది రోజుల్లోనే భారత ప్రజలకు అందనుంది. ఇప్పటికే పలు వాక్సిన్లు ఆఖరి దశ ప్రయోగాల్లో ఉన్నాయి. ఫైజర్, ఆస్ట్రజెనికా ఆక్స్ఫర్డ్, స్పుత్నిక్, కొవాగ్జిన్ వంటి...
ghmc Elections nominations : GHMC ఎన్నికల నామినేషన్లకు సమయం దగ్గర పడుతుండటంతో పార్టీలు తమ అభ్యర్థుల ఖరారులో బిజీగా ఉన్నాయి. బలమైన అభ్యర్థులను ఎంపిక చేసే కసరత్తును కొనసాగిస్తున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 3గంటలతో నామినేషన్లు...
“Bypoll Results Show…”: Now P Chidambaram’s Truth Bombs for Congress ఇటీవల ముగిసిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మరియు 11రాష్ట్రాల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందిన తీరు పట్ల ఆ...
PM Modi Hails NDA Wins In Bihar : భారతదేశంలో ప్రబలిన కరోనాను తమ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని, తమ ప్రభుత్వంపై ప్రజల నమ్మకొ పెరిగిందని అందుకే ఎన్నికల్లో గెలిచామన్నారు భారత ప్రధాన మంత్రి...
BJP:దేశ వ్యాప్తంగా జరగుతున్న పలు ఉప ఎన్నికల్లో బీజేపీ హవా సాగుతోంది. విపక్షాలను చిత్తు చేస్తూ విజయం దిశగా పయనిస్తోంది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో బీజేపీ తిరుగులేని ఆధిపత్యం...
Dubbaka By Poll Results : తెలంగాణలో ఉత్కంఠ రేపుతోన్న దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తేలనుంది. 2020, నవంబర్ 10వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలుకానుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు...
US presidential election : అమెరికా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల ఫలితాల కోసం అమెరికన్–భారతీయులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ప్రపంచ దేశాలు సాధారణంగా చూపే ఆసక్తి కాకుండా భారతీయ–అమెరికన్లకు ఏమైన ప్రత్యేక ఆసక్తి ఉందా?...
Biden Ahead In In Usa Poll Counting 2020లో అమెరికా అధ్యక్ష పదవిని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ కైవసం చేసుకుబోతున్నట్లు సృష్టంగా అర్థమవుతోంది. విజయం దిశగా జో బైడెన్ దూసుకుపోతున్నారు. కీలక...
Biden Wins 10 States, Trump 8 అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ దాదాపుగా ముగిసింది. చాలా చోట్ల కౌంటింగ్ మొదలైంది. అమెరికా తూర్పు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. ఇతర ప్రాంతాల్లో దక్షిణాదిన ఓటింగ్ కొనసాగుతోంది....
పోరాటాలు.. ప్రసాంగాలు.. తిట్లు, సిగపట్లు ముగిసిన తర్వాత ఎట్టకేలకు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మొదటి ఫలితం బయటకు వచ్చేసింది. అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల తొలి ఫలితాల్లో మాజీ వైస్ ప్రెసిడెంట్ జో బిడెన్ యుఎస్-కెనడా సరిహద్దు...
neet 2020 : నీట్ 2020 ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. హైదరాబాద్కు చెందిన తుమ్మల స్నిఖిత ఆలిండియా మూడో ర్యాంకు సాధించారు. రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించారు. టాప్ 15 జాతీయ ర్యాంకుల్లో...
Manipulation in Telangana EAMCET Ranks : తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో మళ్లీ గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈసారి కూడా ఉన్నత విద్యామండలి తీరు మార్చుకోలేదు. ఎంసెట్ ర్యాంకుల కేటాయింపుల్లో మళ్లీ అవకతవకలు జరిగాయి. ఎంసెట్లో...
telangana-eamcet-2020-results : తెలంగాణ ఎంసెట్ పరీక్షల ఫలితాలు కొద్ది గంటల్లో విడుదల కానున్నాయి. దీంతో పరీ రాసిన విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. 2020, అక్టోబర్ 06వ తేదీ మంగళవారం ఫలితాలను విడుదల చేస్తామని ఎంసెట్ కన్వీనర్...
బిహార్ శాసనసభ ఎన్నికలకు నగారా మోగింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఇవాళ(సెప్టెంబర్-25,2020)కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఢిల్లీలోని నిర్వచన్ సదన్లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో సీఈసీ సునీల్ అరోరా ఈ వివరాలను వెల్లడించారు....
COVID samples : తెలంగాణలో కొత్తగా మరో 2 వేల 043 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,67,046కు చేరాయి. కోలుకున్న వారి సంఖ్య 1,802 గా ఉంది. ఈ మేరకు...
ఈ ఏడాది మార్చిలో పరీక్షరాసేందుకు ఫీజు కట్టి పరీక్షకు హాజరు కాలేక పోయిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్దులను ఉత్తీర్ణులను చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై ఇటీవల ఇంటర్ బోర్డు అధికారులు ప్రభుత్వావికి ప్రతిపాదన...
ఏపీ సీఎం జగన్ కొవిడ్ పరీక్షలు, ఫలితాలకు సంబంధించి అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇకపై 24 గంటల్లోగా కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాలు వచ్చేలా చూడాలని అధికారులతో చెప్పారు. దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో కరోనా...
ఆమెకు చదువు అంటే ఎంతో ఇష్టం. 12వ తరగతి పరీక్షల్లో ఎలాగైనా పాస్ కావాలని లక్ష్యం పెట్టుకుంది. అనుకున్నట్లుగానే సాధించింది. ఇందులో విశేషం ఏమిటని అనుకుంటున్నారు కదు.. అవును ఆమె ఓ తల్లి. కుమారుడి, ఇంట్లో...
దేశ వ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ICSE 10వ తరగతి, ISC 12వ తరగతి పరీక్ష ఫలితాలను ది కౌన్సిల్ ఫర్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ (CISCE) విడుదల చేసింది....
వివిధ రాష్ట్రాలలో రాజ్యసభ స్థానాలకు శుక్రవారం జరిగిన ఎన్నికల పోలింగ్ ఫలితాలు వెల్లడయ్యాయి. 8 రాష్ర్టాల్లో 19 రాజ్యసభ స్థానాలకు శుక్రవారం పోలింగ్ను చేపట్టారు. గుజరాత్లో నాలుగు స్థానాలకు, ఆంధ్రప్రదేశ్-4, రాజస్థాన్-3, జార్ఖండ్-2, మణిపూర్-1, మేఘాలయా-1,...
పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకే ప్రభుత్వం మొగ్గు చూపుతుండడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది..జులై 10వ తేదీ నుంచి పరీక్షల షెడ్యూల్ ఖరారు చేశారు..ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో…చిన్నారుల ఆరోగ్యాన్ని ఆపదలోకి నెట్టి..ప్రాణాలతో చెలగాటమాడడం ఎంత...
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలు శుక్రవారం (జూన్ 12, 2020) విడుదల కానున్నాయి. సాయంత్రం 4 గంటలకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ సంయుక్తంగా గేట్ వే...
కరోనా పేషెంట్లకు ఫ్లాస్మా థెరపీ ప్రయోగం మంచి ఫలితాలనిస్తుందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. గడిచిన 4రోజులుగా ఢిల్లీలోని లోక్ నాయక్ జయ ప్రకాష్ నారాయణ్ హాస్పిటల్(LNJP) లో కరోనా వైరస్ సోకి ఆరోగ్యం విషమంగా...
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ షాకింగ్ న్యూస్ వినిపిస్తున్నాయి. రోజుకో కొత్త కొత్త కథనాలు వెలవడుతున్నాయి. సోషల్ మీడియా దీనికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా మరొక అంశం తెరమీదకు వచ్చింది. ఈ వైరస్...
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్(COVID-19) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకినవారి సంఖ్య 4లక్షల 79వేల 840గా ఉండగా,21,576మంది ప్రాణాలు కోల్పోయారు. 1లక్షా 15వేల 796మంది కరోనా నుంచి కోలుకున్నారు. భారత్ లో కరోనా...
కరోనా విజృంభిస్తోంది. చైనా వచ్చిన ఈ మహమ్మారీ వేలాది మందిని బలి తీసుకొంటోంది. భారత్లో కూడా మెల్లిగా విస్తరిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడిన కొంతమంది చికిత్స తీసుకుంటున్నారు. ముగ్గురు చనిపోవడం కలకలం రేపుతోంది....
తెలుగు రాష్ట్రాల్లో 2020, మార్చి 04వ తేదీ బుధవారం నుంచే ఇంటర్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. రెండు రాష్ట్రాల్లో 20 లక్షల మందికిపైగా విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందుకోసం 1750 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు....
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో చీపురు ఊడ్చేసింది. అరవింద్ కేజ్రీవాల్ హ్యాట్రిక్ కొట్టారు. ముచ్చటగా మూడోసారి
ఢిల్లీలో ఆమాద్మీ పార్టీ విజయాన్ని సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు రెండు పండుగలు ఒకేసారి వచ్చాయి. ఓ పక్క ఆప్ పార్టీ విజయం..మరోపక్క తన భార్య సునీత పుట్టిన రోజు. ఈ సందర్భంగా పార్టీ ఘన...
ఢిల్లీలోని చాందినీ చౌక్ అసెంబ్లీ స్థానం నుంచి ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ అభ్యర్థి అల్కాలాంబ.. ఓటమిని ఒప్పుకోనని..ఫలితాల్ని మాత్రమే తాను స్వీకరిస్తానని, ఓటమిని కాదని అల్కాలంబ ట్వీట్ చేశారు. 2015లో ఆప్ తరపున పోటీ చేసిన...
ఢీల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తనదైన శైలిలో విజయం దిశగా దూసుకుపోతోంది. ఆప్ నాయకులు సంజయ్ సింగ్, ఎన్డి గుప్తా, సుశీల్ గుప్తా పార్టీ కార్యాలయంలో వేడుకలు జరుపుకుంటారు. ఢిల్లీ ఎన్నికలలను ఆప్...
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకుపోతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఆప్ ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. కేజ్రీవాల్ మూడోసారి...
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ హవా కొనసాగుతోంది. బీజేపీ కూడా గతంలో కండే కాస్త పుంజుకుంది. ఆప్ పార్టీ మాత్రం దుమ్ము రేపుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రభంజనం సృష్టిస్తోంది. కానీ ఇప్పటి వరకూ...
ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ దుమ్మురేపుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది. కేజ్రీవాల్ మూడోసారి అధికారంలోకి రానున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దూసుకుపోతోంది. మెజారిటీ స్థానాల్లో ముందంజలో ఉంది.
అందరూ ఎదురు చూస్తున్న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిపోయింది. 70 నియోజకవర్గాలకు ఫిబ్రవరి 08వ తేదీ శుక్రవారం ఎన్నికల పోలింగ్ నిర్వహించారు అధికారులు. మరోసారి అధికారంలోకి ఆప్ వస్తుందా ? బీజేపీ ప్రభావితం చూపిస్తుందా ?...
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు నిరాశే మిగిలింది. పట్టణ ప్రాంతాల్లో అధికార టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత ఉందనే అంచనాతో మున్సిపల్ ఎన్నికల బరిలో దిగిన ఆ పార్టీకి మరో సారి పరాభవమే ఎదురైంది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయ్యింది. కారు స్పీడ్ కి అడ్డు లేదు. 120 మున్సిపాలిటీలకు
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కారు దూసుకెళ్లింది. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా స్పష్టంగా కనిపించింది. టీఆర్ఎస్ జోరుకి
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఎంఐఎం పార్టీ బోణీ కొట్టింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని భైంసా మున్సిపాలిటీని ఎంఐఎం కైవసం చేసుకుంది. భైంసా మున్సిపాలిటీలో
తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎట్టకేలకు బీజేపీ బోణీ కొట్టింది. ఓవైపు అధికార టీఆర్ఎస్ పార్టీ దూకుడు మీదుంటే.. విపక్షాలు మాత్రం బోణీ కొట్టడానికి కూడా ఇబ్బంది పడ్డాయి.
తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ హవా నడుస్తోంది. కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కారు దూసుకుపోతోంది. ఇప్పటివరకు 2 కార్పొరేషన్, 13 మున్సిపాలిటీలు టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మున్సిపాలిటీ ఎన్నికల్లో వస్తున్న ఫలితాలు...
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ జరుగుతోంది. శనివారం(జనవరి 25,2020) ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమైంది. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో ఓట్ల
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ జోరు మీదుంది. టీఆర్ఎస్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. పలు మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. మున్సిపాలిటీ ఫలితాల్లో టీఆర్ఎస్ బోణీ కొట్టింది. పరకాల,...