ఉద్యోగులకు జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కారు.. ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ(రిటైర్మెంట్) వయస్సును పెంచేందుకు కూడా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ...
Sharad Pawar Emerges Frontrunner to be Next UPA Chairperson యూపీఏ చైర్ పర్శన్ గా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఎన్నిక కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత యూపీఏ చైర్మన్ గా సోనియా గాంధీ...
Parthiv Patel Retires: భారత జట్టు వికెట్ కీపర్, బ్యాట్స్మన్ పార్థివ్ పటేల్ 35 సంవత్సరాల వయసులో క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. చివరిగా 2018లో టీమ్ ఇండియా తరఫున ఆడిన పార్థివ్ పటేల్.. అన్నీ...
old man obscene acts with minor girl: మనవరాలి వయసున్న ఓ బాలికపై ఓ కామాంధుడు తన కామ వాంఛ తీర్చుకున్నాడు. మదమెక్కిన పిచ్చి కుక్కలా అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడు. కన్ను మిన్ను తెలియకుండా...
ప్రముఖ బ్యాట్మింటన్ క్రీడాకారిణి, ఒలంపిక్స్ విజేత పి.వి. సింధు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ మేరకు ఆమె ఇన్స్టాగ్రమ్ అకౌంట్ ద్వారా ఓ లేఖను విడుదల చేశారు. కరోనా వైరస్ కారణంగా తాను ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లుగా...
MS Dhoni రాజస్థాన్ రాయల్స్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ కు తన చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీని గిఫ్ట్ ఇచ్చిన తర్వాత మరోసారి అదే జట్టు జెర్సీని పాండ్యా బ్రదర్స్ హార్దిక్, కృనాల్ కు...
టీమిండియా ఆల్ రౌండర్ యువ రాజ్ సింగ్ మనస్సు మార్చుకున్నాడు. 2019, జూన్ 10వ తేదీన అంతర్జాతీయ క్రికేట్ తో పాటు దేశవాళి ఆటకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. తాజాగా రిటైర్ మెంట్ వెనక్కి...
భారత మాజీ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, మరో క్రికెటర్ సురేష్ రైనా ఆగస్టు 15వ తేదీన అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీని తరువాత, జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించినందుకు వీరిద్దరినీ చాలా...
రిటైర్ మెంట్ ఎప్పుడు ప్రకటించాలనే దానిపై భారత మాజీ కెప్టెన్ ధోని, డాషింగ్ లెప్టాండర్ బ్యాట్స్ మెన్ రైనా ప్లాన్ వేసుకున్నారంట. ఈ విషయాన్ని రైనా వెల్లడించాడు. ఆగస్టు 15వ తేదీని అంర్జాతీయ క్రికేట్ కు...
భారత జట్టు మాజీ సారధి, కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించాడు. అయితే గతేడాది న్యూడిలాండ్తో చివరి మ్యాచ్ ఆడిన ధోని ఆ తర్వాత జట్టుకు దూరంగా...
కోట్ల మంది భారతీయుల ఆశలను నెరవేర్చి టీమిండియాకు వరల్డ్ కప్ తెచ్చిపెట్టిన టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. అత్యంత విజయవంతమైన సారథి మహీ షెడ్యూల్ ప్రకారం ఆస్ట్రేలియా వేదికగా...
అంతర్జాతీయ క్రికెట్ కు సురేష్ రైనా గుడ్ బై చెప్పారు. మహేంద్ర సింగ్ ధోని రిటైర్ మెంట్ ప్రకటించిన కొద్దిసేపటికే అంతర్జాతీయ క్రికెట్ కు రైనా వీడ్కోలు పలికారు. నిమిషాల వ్యవధిలోనే ఇద్దరు భారత క్రికెటర్లు...
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. రిటైర్మెంట్ కు స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. దాంతో పాటుగా ‘నాపై మీరు చూపించిన ప్రేమ, సపోర్ట్ కు థ్యాంక్స్. ఆగష్టు 15 సాయంత్రం 7గంటల 29...
మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు చివరి వరల్డ్ కప్ మ్యాచ్యే ఆఖరిది. న్యూజిలాండ్ తో ఆడిన సెమీ ఫైనల్ మ్యాచ్ తర్వాత మరో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడటం లేదట. 2020 ఆగష్టు 15న...
WWE ఫైట్స్ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది..ఆజానుబాహుడు అండర్ టేకర్. అతను చేసే ఫైట్స్ విపరీతంగా ఆకట్టుకుంటాయి. రింగ్ లోకి రాగానే అండర్ టేకర్ చేసే విన్యాసాలు, హావభావాలకు ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతుంటారు. గత కొద్ది...
మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి ధోనీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘లాక్డౌన్ ప్రజలను పిచ్చోళ్లని చేసింది’ అన్నారు. ఈ కామెంట్లు ఎందుకు చేశారో తెలుసా.. గతంలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వికెట్ కీపర్-బ్యాట్స్మన్ ధోనీ...
దర్శకులు కొరటాల శివ త్వరలో రిటైర్మెంట్ తీసుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి..
తెలంగాణ ఆర్టీసీ విషయంలో చెప్పినట్లుగానే నిధులు కేటాయిస్తోంది ప్రభుత్వం. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 1000 కోట్లు కేటాయించింది. 2020, మార్చి 08వ తేదీ ఆదివారం తెలంగాణ వార్షిక బడ్జెట్ను మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టారు....
టీమిండియా స్పిన్నర్.. హైదరాబాదీ ప్రగ్యాన్ ఓఝా శుక్రవారం ప్రొఫెషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్ అరంగ్రేటం చేసిన ప్రగ్యాన్.. 16ఏళ్ల పాటు క్రికెట్ లో కొనసాగాడు. 2013నుంచి అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా...
ఇంతకాలం టీమిండియా వికెట్ కీపర్ ధోని రిటైర్మెంట్పై ఏమీ మాట్లాడని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి.. ధోని వన్డేలకు గుడ్బై చెబుతాడని చెప్తుండటంతో పాటు ఐపీఎల్లో చక్కగా రాణిస్తే ప్రపంచకప్ టీ20 ఎంపికలో పరిగణిస్తామని చెప్పడం...
ఆర్టీసీలో సమ్మె విరమణ ప్రకటన చిచ్చుపెట్టింది. జేఏసీలో చీలిక తెచ్చింది. వరంగల్ రీజియన్ లో కార్మికులు రెండు వర్గాలుగా విడిపోయారు.
సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) చరిత్రలోనే తొలిసారి ఓ అరుదైన సందర్భానికి వేదికైంది. ఎనిమిది సంవత్సరాల నుంచి సేవలందించిన ఏడు డాగ్ లకు సీఐఎస్ఎఫ్ గౌరవప్రదంగా వీడ్కోలు పలికింది. సీఐఎస్ఎఫ్ విభాగంలో పారామిలటరీ ఫోర్స్తో ఏడు శునకాలు విధులు...
ఆర్టీసీ కార్మికుల పాలిట రాష్ట్ర ప్రభుత్వం మరో వరం ఇచ్చింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రతిపాదనను ఇటీవలే ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం అదే తరహాలో మరో గుడ్ న్యూస్ వినిపించింది. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో...
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రత్యేక సందర్భమేమీ లేకపోయినా ధోనీతో కలిసి ఆడిన మ్యాచ్ గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశాడు. దీనిని బలపర్చే విధంగా మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాడని రూమర్లు వినిపిస్తున్నాయి. గురువారం...
భారత మాజీ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అంతర్జాతీయ టీ20 కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించింది.
శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ అజంతా మెండిస్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. శ్రీలంక క్రికెట్ బోర్డు మొండిచేయి వేయడంతో నిరాశ చెందిన అతడు 34 ఏళ్ల వయసులోనే రిటైర్మెంట్ ప్రకటించాడు. పదకొండేళ్ల క్రితం శ్రీలంక గడ్డపై...
హైదరాబాద్ : ఏపీతో పాటు దేశ ఎన్నికలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. దేశంలో సంకీర్ణం రాబోతుందని కేటీఆర్ జోస్యం చెప్పారు. ఏపీలో ఎవరెన్ని సీట్లు గెలుస్తారో చెప్పలేమన్న ఆయన.. సీఎం...