పెళ్లిచూపులు సినిమాతో తెలుగుతెరకు దొరికిన మేటి కమెడియన్ ప్రయదర్శి.. మల్లేశం సినిమాలో హీరోగా నటించి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కొట్టేశాడు.. తనదైన శైలిలో కామెడీ టచ్తో అందరినీ అలరించే ప్రియదర్శి ఇపుడు “కంబాలపల్లి కథలు”...
CM KCR review with ministers and district collectors : తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు భూముల రిజిస్ట్రేషన్పై సీఎం కేసీఆర్ మరోసారి సమీక్ష నిర్వహించనున్నారు. నేడు మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లతో...
Army chief General Naravane visits forward areas ఆర్మీ చీఫ్ ఎమ్ఎమ్ నరవాణే ఇవాళ(డిసెంబర్-23,2020) తూర్పు లడఖ్ లోని అత్యంత ఎత్తైన రేచిన్ లా సహా పలు ఫార్వార్డ్ ఏరియాలను సందర్శించారు. ఫార్వార్డ్ ఏరియాల్లో...
CM KCR review on non-agricultural property registrations : వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై ఇవాళ సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రెవెన్యూ ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులు ఈ...
Telangana government focus on Dharani portal problems : ధరణి పోర్టల్లో ఆస్తుల రిజిస్ట్రేషన్ల సందర్భంగా ఎదురవుతున్న సమస్యలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇబ్బందులను తొలగించేందుకు చర్యలు చేపట్టింది. రిజిస్ట్రేషన్లు సాఫీగా సాగడానికి ఎలాంటి...
CM Jagan review eluru mystery illness : ఏలూరులో అంతు చిక్కని వ్యాధిపై కేంద్ర వైద్య, సాంకేతిక సంస్థల నిపుణులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రజలు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురవడానికి గల కారణాలపై...
PM Modi visit Bharat Biotech : ప్రధాని మోడీ వ్యాక్సిన్ టూర్ కొనసాగుతోంది. ప్రధాని మోడీ భారత్ బయోటెక్ ను సందర్శించారు. కరోనా వ్యాక్సిన్ తయారీ, పురోగతిపై సమీక్షిస్తున్నారు. కోవాగ్జిన్ పురోగతిపై శాస్త్రవేత్తలతో ప్రధాని...
Modi’s focus on corona vaccine : 10 నెలలకు పైగా ప్రాణాలు తీస్తున్న కోవిడ్ మహమ్మారిని కట్టడి చేసేందుకు ఫార్మా కంపెనీలు చేయని ప్రయత్నాలు లేవు. ఇంతవరకు వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. కానీ.. ప్రయోగాలు...
Prime Minister’s review on the vaccine : భారత్ లో కరోనా టీకా పంపిణీ ప్రణాళికను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమీక్షించారు. 2020, నవంబర్ 20వ తేదీ శుక్రవారం ఈ సమీక్ష...
CM KCR review on Dharani : ధరణి పోర్టల్తో రిజిస్ట్రేషన్లలో అవినీతికి చెక్ పెట్టిన తెలంగాణ సర్కార్… వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై దృష్టిపెట్టింది. నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులేంటి.. వాటిని ఎలా...
CM KCR review meeting : సానుభూతితోనే దుబ్బాకలో రఘునందన్ రావు గెలిచాడని.. బీజేపీ గురించి ఎక్కువ ఆందోళన అవసరం లేదని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని మంత్రులతో అన్నట్లు...
బ్యాంకులను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా..ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఆయన చేస్తున్న ప్రయత్నాలుల బెడిసికొడుతున్నా..వెనుకడుగు వేయడం లేదు మాల్యా. తాజాగా. కోర్టు ధిక్కరణ రివ్యూ పిటిషన్ ను భారత అత్యున్నత...
ఏపీ సీఎం జగన్ వరద సహాయక చర్యలపై సమీక్షించారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. వరద సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. వరద నష్టాన్ని అంచనా వేయాలన్నారు. వరద బాధిత ప్రాంతాల్లో...
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివిటీ రేటు 8.87శాతం, ఏపీలో పాజిటివిటీ రేటు 8.56శాతం, కర్ణాటకలో 9.88శాతం, తమిళనాడులో 9.26శాతం, మహారాష్ట్రలో 19.36శాతం, ఢిల్లీలో 12.75శాతంగా ఉంది. మరణాల రేటు దేశంలో 2.07 శాతం, ఏపీలో 0.89 శాతం,...
విశాఖ గ్యాస్ దుర్ఘటనలో ఇన్హెబిటర్స్ (నిరోధం) ఉంటే ఆ ప్రమాదం జరిగేది కాదని సీఎం జగన్ అన్నారు. ఎవ్వరూ పర్యవేక్షణ చేయకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందని చెప్పారు. అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లో కాంప్లియన్స్...
ఏపీలో మన బడి – నాడు నేడు రెండోదశ కార్యక్రమం ప్రారంభానికి సర్వం సిద్ధమవుతోంది. మొదటి దశలో దాదాపు 15వేల పాఠశాలలకు మహర్దశ పట్టింది. రెండో దశలో భాగంగా మరో 14,584 పాఠశాలలు, విద్యాసంస్థలను బాగు...
ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడుపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. సీఎం ఆదేశాల మేరకు రెండు, మూడు విడతల్లో నాడు-నేడు షెడ్యూల్ ఖరారు చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల నుంచే...
తెలంగాణ కొత్త సెక్రటేరియట్ భవన నిర్మాణంపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. సచివాలయం డిజైన్ లను పరిశీలించిన ఆయన పలు మార్పులను సూచించారు. కొత్త సచివాలయంలో అన్ని సౌకర్యాలుండేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్రతి అంతస్తులో డైనింగ్...
రాష్ట్రంలో అన్నదాతలందరికీ రైతు బంధు సాయం అందాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఈమేరకు శనివారం (లై 11, 2020)సీఎం అధికారులను ఆదేశించారు. ఎవరైనా రైతు బంధు రాని రైతులుంటే వెంటనే గుర్తించి ఆర్థిక సాయం అందించాలని...
ఏపీలో సాగునీటి ప్రాజెక్టులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. గురువారం(జూన్ 25,2020) క్యాంపు
కరోనా బాధితులకు ప్రభుత్వ రేట్ల ప్రకారమే వైద్యం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. ప్రజా వైద్యంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకే ప్రైవేట్...
భారత్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 3 లక్షలకు చేరుకోవడంతో తాజాగా భారత్ బ్రిటన్ను కూడా బీట్ చేసి నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇదే ధోరణి కొనసాగితే కొద్ది రోజుల్లోనే భారత్ మొదటి...
కరోనా మహమ్మారి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లో ఆర్టీసీ సిటీ బస్సులతోపాటు ఎయిర్పోర్టు సర్వీసులను ఇప్పట్లో పునరుద్ధరించరాదని నిర్ణయించింది. సిటీ బస్సులతో ఇప్పటికే నష్టాలు వచ్చాయని, ప్రస్తుత పరిస్థితిలో సిటీ...
తెలంగాణ ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. మంగళవారం(జూన్ 9,2020) ప్రగతి భవన్లో సమావేశం అయ్యారు. మంత్రి
కరోనా వైరస్ పై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. తప్పుడు ప్రచారం వెనుక కుట్ర ఉందన్నారు. సోమవారం (జూన్ 8, 2020) కరోనా పై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ...
పోర్టల్ నుంచి ఇసుక బల్క్ ఆర్డర్లను తొలగించాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. బల్క్ ఆర్డర్ల అనుమతులను జేసీలకు అప్పగించాలని తలిపారు. ఇసుక రీచ్ లలో అక్రమాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇసుక పాలసీపై...
తెలుగురాష్ట్రాలపై మిడతలు దండెత్తుతాయా..? హెక్టార్ల కొద్ది పంటల్ని నాశనం చేస్తాయా..? ముప్పు ముంచుకు రాకముందే ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నాయి..? సరిహద్దుల్లోనే మిడతల దండు దిశ మార్చే మార్గాలేంటి..మిడతలు తెలంగాణలోకి వస్తే.. ఆదిలాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి,...
రాష్ట్రంలో 58.61 లక్షల మందికి పెన్షన్స్ ఇస్తున్నామని తెలిపారు. ఎన్నికలకు రెండు నెలల ముందు దాకా వెయ్యి రూపాయల పెన్షన్ ఇచ్చే వారని..ఇప్పుడు పెన్షన్ రూ.2,250 ఇస్తున్నామని చెప్పారు. ఏడాది పాలనపై ఇవాళ్టి నుంచి జగన్...
రాష్ట్రంలో పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఏపీ సీఎం జగన్ అన్నారు. కుల, మతాలకు అతీతంగా గ్రామ వాలంటీర్లు పని చేస్తున్నారని పేర్కొన్నారు. వ్యవస్థలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఏడాది పాలనపై ఇవాళ్టి...
కరోనా పట్ల ప్రజల్లో ఉన్న ఆందోళన, భయం పూర్తిగా తొలగించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. దుకాణాల ముందు భౌతికదూరం పాటించేలా అవగాహన కల్పించాలన్నారు. శనివారం (మే 16, 2020) కరోనా కట్టడిపై సీఎం జగన్...
ఏపీలో పేదోడి సొంతింటి కల త్వరలో నెరవేరబోతోంది. తమకు ఇంటి జాగా లేదని బాధ పడుతున్న వారికి స్నేహహస్తం అందిస్తోంది సీఎం జగన్ ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన తర్వాత..ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పిన సీఎం జగన్..అనుకున్నట్లుగానే...
లాక్ డౌన్ ఎత్తివేస్తే…ఎలా వ్యవహరించాలి ? ప్రభుత్వాలు, ప్రజలు ఏం చేయాలి ? ప్రస్తుతం దీనితో పాటు ఇతర అంశాలపై హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే..2020, మే 03వ తేదీ దగ్గర పడుతోంది. కరోనా...
ఏపీలో కరోనా వైరస్ నివారణ చర్యలపై సీఎం జగన్ మంగళవారం(ఏప్రిల్ 28,2020) సమీక్ష నిర్వహించారు. మంత్రి మోపిదేవి, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతంసవాంగ్ హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్య, ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్...
కోవిడ్–19 నివారణపై 2020, ఏప్రిల్ 26వ తేదీ ఆదివారం సీఎం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా...
కోవిడ్ –19 నివారణా చర్యలపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కోవిడ్-19 విస్తరణ, పరీక్షలు, పాజిటివ్గా నమోదైన కేసుల వివరాలను అధికారులు సీఎంకు అందించారు.
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి ఏపీ ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ నిబంధనలను ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. లాక్ డౌన్ నేపథ్యంలో
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా కట్టడికి కేంద్రం లాక్ డౌన్ విధించింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నాయి. అయితే
జిపిఎస్, కపిలాక్షి మల్హోత్రా జంటగా నటించిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ ‘ప్రేమ పిపాసి’ - రివ్యూ..
విశ్వంత్, నిత్యా శెట్టి, సంజయ్ రావు నటించిన ‘ఓ పిట్ట కథ’ రివ్యూ..
రక్షిత్, నక్షత్ర జంటగా నటించిన ‘‘పలాస 1978’’ రివ్యూ..
సస్పెన్స్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్ ‘రాహు’ రివ్యూ..
విశ్వక్ సేన్ హీరోగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘హిట్’ మూవీ రివ్యూ..
ఆంధ్రప్రదేశ్ లో విలేజ్ క్లినిక్ లు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో ప్రతి రెండు వేల జనాభాను ఒక యూనిట్గా తీసుకుని అక్కడి పరిస్థితులకు అనుగుణంగా విలేజ్ క్లినిక్ను అందుబాటులో ఉంచాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
రాయలసీమ కరువు నివారణకు అవసరమైన ప్రాజెక్టులకు సంబంధించి వెంటనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించాలని సీఎం జగన్ అన్నారు. గురువారం (ఫిబ్రవరి 27, 2020) ఇరిగేషన్ ప్రాజెక్టులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు....
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలోని నారాయణ కాలేజీలో విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ఆందోళన చేపట్టిన తల్లిదండ్రులను కాలితో తన్నిన కానిస్టేబుల్ శ్రీధర్పై ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. కనీసం మానవత్వం లేదా ? అంటూ ప్రశ్నిస్తున్నారు....
యంగ్ హీరో నితిన్, రష్మిక జంటగా నటించిన ‘భీష్మ’ రివ్యూ..
రాష్ట్రంలో అత్యుత్తమ స్థాయిలో కొత్తగా 30 స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు.
విజయ్ దేవరకొండ, ఐశ్వర్యా రాజేష్, రాశీ ఖన్నా, కేథరిన్, ఇసబెల్లా ప్రధాన పాత్రలో నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీ రివ్యూ..
సాగునీటి రంగానికి సంబంధించిన విషయంలో సీఎం కేసీఆర్…కీలక నిర్ణయాలను తీసుకున్నారు. 2020, ఫిబ్రవరి 13వ తేదీ గురువారం కరీంనగర్ జిల్లాకు సీఎం కేసీఆర్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఉదయం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా...
గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్ పై డీఎంఈ రమేష్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదని తెలిపారు.