RSS Chief Mohan Bhagwat: ఎవరైనా హిందువు అయి ఉంటే వారు కచ్చితంగా దేశభక్తుడై తీరాలి. అది అతని క్యారెక్టర్, నేచర్ అవ్వాల్సిందేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. శుక్రవారం మహాత్మా గాంధీ దేశభక్తి...
భారత దేశంలో ఫేస్ బుక్, వాట్సప్ లను బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు నియంత్రణలో ఉంచుతున్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కధనం రాజకీయ వర్గాల్లో దుమారం లేపుతోంది. సోషల్ మీడియా వేదికలైన ఫేస్ బుక్,వాట్సప్ లను...
అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమానికి వెళ్లాలని కోరిక ఉన్న..వెళ్లలేకున్నానని..బీజేపీ సీనియర్ నేత అద్వానీ వెల్లడించారు. దీనికి సంబంధించి..ఓ భావోద్వేగ వీడియో ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. భారతావనిలో ప్రతి హిందువు కల...
భారత్, చైనాల మధ్య వివాదం రోజురోజుకు తారాస్థాయికి చేరుకుంటుంది. ఈ క్రమంలోనే సరిహద్దు ఉద్రిక్తతపై ఒక కీలకమైన సమావేశాన్ని నిర్వహించింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS). ఒక ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించి, ఈ అంశంపై కేంద్ర...
ప్రధాని మోడీ,ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తప్పుడు లెక్కలు చెబుతున్నారని కాంగ్రెస్ నాయకుడు చిదంబరం విమర్శించారు. ఇటీవల ప్రకటించిన 20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీపై మోడీ సర్కార్ పునరాలోచించాలని చిదంబరం అన్నారు. ఈ ప్యాకేజీ దేశ జీడీపీలో...
తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ గా బండి సంజయ్ కుమార్ నియమితులయ్యారు.ఈ మేరకు కేంద్ర బీజేపీ అధిష్ఠానం బుధవారం(మార్చి-11,2020) ఆయన పేరును ఖరారు చేసింది. బండి సంజయ్ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు...
ఆయనకేమో వస్తుందనుకున్న కొనసాగింపు ఆర్డర్ అందలేదు. ఇంతలో మరో వ్యక్తి తనకున్న శక్తినంతా ఉపయోగించి ఆ పీఠం మీద కూర్చుందామని ప్లాన్స్ వేస్తున్నారు. ఈయనకు
అమూల్య.. ఇప్పుడీ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఒక నినాదంతో అమూల్య తీవ్ర వివాదానికి దారితీసింది. కాంట్రవర్సీకి కేరాఫ్ అయ్యింది. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ
బొంబే హైకోర్టుకు సంబంధించిన నాగ్పూర్ బెంచ్.. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్కు స్పెషల్ పర్మిషన్ దక్కింది. రెషీమ్భాగ్ ప్రాంతంలోని ఆరెస్సెస్ స్మృతీ మందిర్ ఎదుటే ఆందోళన చేసుకునేందుకు సీపీ & బేరర్ ఎడ్యుకేషన్ సొసైటీ...
మరో వివాదానికి తెరసీంది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS)వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో కనిపిస్తోన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ సారి నేషనలిజం అనే పదాన్ని ఎక్కడా పలకవద్దంటూ అంటూ ప్రజలకు పిలపునిచ్చారు. నేషనలిజం పదంపై...
పార్లమెంటు చేతిలో ఎప్పుడూ లేని విధంగా మతం ఆధారంగా చట్టం చేశారని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ
పౌరసత్వ సవరణ చట్టం(CAA) గురించి దేశం మొత్తం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి. సీఏఏ రాజ్యాంగ విరుద్ధం అని
భారత దేశంలో ఆర్ఎస్ఎస్ ఒక ఉగ్రవాద సంస్ధ అని దాన్ని నిషేంధించాలని రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ మనవడు రాజారత్నం అంబేద్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రిపబ్లిక్ డే రోజున కర్ణాటకలోని బెంగుళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో...
హైదరాబాద్లో మజ్లిస్ పార్టీ, యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ సభ ఘనంగా జరిగింది. సీఏఏ, ఎన్నార్సీకి నిరసనగా చార్మినార్ సమీపంలోని ఖిల్వత్ గ్రౌండ్స్లో ఈ సభను
భారతదేశంలో జనాభా బాగా పెరిగిపోతోందని, అందుకే ఇద్దరు పిల్లల చట్టం తీసుకరావాలని RSS చీఫ్ మోహన్ భగవత్ వెల్లడించారు. కేవలం ప్రచారంపై ఆధారపడకుండా..చట్టం చేయాలని మోహన్ భగవత్ అన్నారు. 2020, జనవరి 17వ తేదీ శుక్రవారం...
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని సంస్ధ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఉత్తర ప్రదేశ్ లోని మొరాదాబాద్ లో నాలుగు రోజులపాటు జరిగిన స్వయం సేవకుల ముగింపు శిక్షణా...
భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక యువ ఎంపీ తోపాటు, మరోక ప్రముఖ వ్యక్తిని హతమార్చేందుకు పన్నిన కుట్రను బెంగుళూరు పోలీసులు చేధించారు.
బీజేపీ-జనసేన పొత్తు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి 2024 సార్వత్రిక ఎన్నికల వరకు ఏపీలో రెండూ పార్టీలు కలిసి పని చేయాలని
దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పైనా జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. సీఏఏపై నెలకొన్న అనుమానాలను, భయాలను తొలగించే
దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ స్పందించారు. పౌర చట్టం రాజ్యాంగ విరుద్దమని అమర్త్యసేన్
JNU(జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ)లో విద్యార్థులపై దుండగుల దాడిని నిరసిస్తూ ఆందోళన చేపడుతున్న విద్యార్థులకు బాలీవుడ్ నటి దీపికా పదుకొనె సంఘీభావం తెలిపిన
ప్రజల వాయిస్ ను బీజేపీ వినడం లేదన్నారు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ. పౌరసత్వ సవరణ చట్టం ఉపసంహరించుకోవాలంటూ వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు మూడో వారంకు చేరుకున్నాయి. రాజ్యంగ రక్షణ-భారత్ రక్షణ పేరుతో సీఏఏకి వ్యతిరేకంగా...
130కోట్ల మంది భారతీయులందరూ హిందువులేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ భారత రాజ్యాంగానికి విరుద్దంగా మాట్లాడుతుందని ఏఐఎంఐఎం చీఫ్,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఆర్ఎస్ఎస్...
ప్రధానమంత్రి నరేంద్రమోడీ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. దేశంలో ముస్లింలను డిటెన్షన్ సెంటర్లకు పంపుతారని విపక్షాలు విషప్రచారం చేస్తున్నాయంటూ ఇటీవల ఢిల్లీలో ఓ సభలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై...
హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన ఆర్ఎస్ఎస్ బహిరంగ సభలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతమంది స్వార్థం కోసం జనం మధ్య విబేధాలు సృష్టిస్తున్నారన్నారు. సంఘ్ కార్యకర్తలు ప్రపంచ విజయాన్ని...
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) తెలంగాణలో విస్తరించేందుకు పకడ్బందీ వ్యూహాలతో ముందుకెళ్తుంది. 2024 నాటికి కనీసం 5 లక్షల సభ్యత్వాలే వాళ్ల టార్గెట్. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 10 వేల గ్రామాల్లో బ్రాంచులు ఏర్పాటు చేయాలనుకుంటుంది. 2025కి...
పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా… నాగ్పుర్లో భాజపా, ఆర్ఎస్ఎస్ , లోక్ అధికార్ మంచ్, పలు ఇతదర ఆర్గనైజేషన్లు కలిసి భారీ భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హాజరైన మద్దతుదారులు భారీ జాతీయ జెండాను...
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా చెప్పుకుంటోన్న బీజేపీ.. ఇప్పుడు క్షేత్ర స్థాయిలో బలోపేతంపై దృష్టి పెట్టింది. కాకపోతే, బీజేపీని దేశవ్యాప్తంగా లిఫ్ట్ చేసిన ఆర్ఎస్ఎస్సే ఇప్పుడు తెలంగాణలో కూడా ఆ బాధ్యతను భుజానకెత్తుకుందని అంటున్నారు....
దేశ వ్యాప్తంగా ఉన్న జైళ్లలో గోశాలలను ప్రారంభించాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ అన్నారు. ఆవుల ఆలనాపాలనా చూడడం వల్ల ఖైదీల మెదళ్లు, మనసులలో క్రూరత్వం తగ్గుతుందని భగవత్ తెలిపారు. శనివారం(డిసెంబర్-7,2019) పూణెలో జరిగిన ఓ...
భారతదేశంలో ముస్లింలు చాలా బతుకుతున్నారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. యావత్ ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉన్న ముస్లింలు కనబడేది ఇండియాలో మాత్రమేనని అన్నారు. ఇందుకు కారణం మనమంతా హిందువులు కావడమేనని ఆయన తెలిపారు....
మూకదాడులు భారత సంస్కృతి కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. మూకదాడులు సహా హింస ఏరూపంలో ఉన్నా అది గర్హనీయమని, మూకదాడుల పదం ఎంతమాత్రం భారత్కు పొసగదని భగవత్ అన్నారు. మూకదాడులు పరాయి సంస్కృతి...
కొన్నేళ్లుగా భారత్ లో జరుగుతున్న పరిస్థితులను చూసి మహాత్మగాంధీ ఆత్మ భాధపడుతుందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. ఇవాళ మహాత్మగాంధీ జయంతి సందర్భంగా రాజ్ ఘాట్ లో ఆయనకు నివాళులర్పించిన సోనియా… బీజేపీ,ఆర్ఎస్ఎస్ పై విమర్శలు...
ఐక్యరాజ్యసమితి ప్రసంగంలో భారత్ పై విషం కక్కాడు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. భారత్ ను రెచ్చగొట్టేలా తన ప్రసంగం కొనసాగించాడు. కశ్మీర్ లో కర్ఫ్యూ తొలగించగానే రక్తం పారుతుందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. మరో...
అక్టోబర్ 8 న నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ నిర్వహించే విజయదశమి కార్యక్రమానికి HCL ఫౌండర్,చైర్మన్ శివ్ నాడర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రాజకీయ పరిశీలకులు నిశితంగా చూసే ఈ వార్షిక కార్యక్రమానికి గతంలో బాలల హక్కుల కార్యకర్త...
బ్యాంకుల విలీన ప్రక్రియ గురించి కేంద్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంటే…రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్) కార్మిక విభాగం భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎమ్ఎస్) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పది బ్యాంకుల్ని నాలుగు బ్యాంకులుగా విలీనం...
జర్నలిస్ట గౌరీ లంకేష్ హత్య కేసులో ఆర్ఎస్ఎస్ హస్తం ఉందంటూ చేసిన ఆరోపణలకు సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గతంలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.లంకేష్ హత్యతో...
పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ సీపీఎం, కాంగ్రెస్ పార్టీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ రెండు పార్టీలకు ఎన్నికల్లో ఓటు వేసి ప్రజలు తమ ఓటును వృథా చేసుకోవద్దని సూచించారు.
మిలిటెంట్ల కాల్పుల్లో చంద్రకాంత్ శర్మ,అతనికి సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్న ఓ పోలీస్ కూడా మృతి చెందినట్లు తెలిపారు.
జర్నలిస్ట గౌరీ లంకేష్ హత్య కేసులో ఆర్ఎస్ఎస్ హస్తం ఉందంటూ చేసిన ఆరోపణలకు సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి బుధవారం(ఏప్రిల్-3,2019) థానే కోర్టు బుధవారం(ఏప్రిల్-3,2019) సమన్లు పంపింది.లంకేష్...
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని RSS కార్యాలయానికి రాత్రికి రాత్రి సెక్యూరిటీని తొలగించిన సీఎం కమల్ నాథ్ ఆ తర్వాత కొన్ని గంటలకే ప్రభుత్వ ఉత్తర్వును ఉపసంహరించారు. ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి భద్రతను పునరుద్ధరించారు.ఎన్నికల కారణంగా అదనపు...
RSS సీనియర్ నాయకుడు ఇంద్రేశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2025 తర్వాత పాకిస్తాన్… భారత్ లో భాగం అవుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ సమస్యపై ముంబైలో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.....
ఢిల్లీ : అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఆర్ఎస్ఎస్ డెడ్లైన్ విధించింది. 2025 నాటికి రామ మందిర నిర్మాణం పూర్తి చేయాలని ఆర్ఎస్ఎస్ డిమాండ్ చేసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వమే ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆర్ఎస్ఎస్...
నరేంద్రమోడీ ప్రభుత్వ పనితీరుపై ఆరెస్సెస్ మరోసారి విమర్శలు గుప్పించింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం, సరిహద్దుల్లో సైనికులు ప్రాణాలు కోల్పోడం అనే రెండు ప్రధాన అంశాల్లో మోడీ సర్కార్ పై విమర్శలు గుప్పించింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం...
రాబోయో సార్వత్రిక ఎన్నికల్లో హంగ్ ఏర్పడే పరిస్థితి ఉందని, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా దాని కోసమే ఎదురుచూస్తున్నట్లు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. శివసేన పార్టీకి చెందిన సామ్నా న్యూస్...