SSC exams start from May 17 : తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. 9వ తరగతి నుంచి ఆపై తరగతుల విద్యార్థులకు పాఠాలు బోధించనున్నారు. ఈ క్రమంలో పదో...
AP : Special mobile app for monitoring toilets in schools : స్కూళ్లలో టాయిలెట్ల పర్యవేక్షణకు ప్రత్యేక మొబైల్ యాప్పై CM జగన్ సమీక్ష చేపట్టారు. విద్యాశాఖ అధికారులతో సోమవారం (జనవరి 18) సమీక్ష...
Covid-19 Outbreaks Aren’t Driven by In-Person Classes : ఎలిమెంటరీ స్కూళ్లల్లో వ్యక్తిగత తరగతులతో కమ్యూనిటీ వ్యాప్తికి దారితీయలేదని ఓ కొత్త అధ్యయనం వెల్లడించింది. అమెరికాలో దాదాపు మూడింట రెండొంతుల మంది వ్యక్తిగత తరగతులకు...
Reopening in telangana state : తెలంగాణలో స్కూళ్లు తెరిచేదెప్పుడో అని చర్చించుకుంటున్నారు. కరోనా వైరస్ కారణంగా..విద్యా సంస్థలకు తాళాలు పడ్డాయి. గత మార్చి నుంచి స్కూల్స్ విద్యార్థులు ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. విద్యార్థుల...
Nationalwide Lockdown: బ్రిటీష్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించారు. కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ‘మున్ముందు కొన్ని వారాలు మరింత కఠినంగా ఉండనున్నాయి. మనం చివరి దశలో...
Christmas, New Year in Germany : కరోనా ధాటికి యూరప్ విలవిలాడుతోంది. రోజుకు వేల సంఖ్యలో కేసులు, వందల సంఖ్యలో మరణాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో చాలా దేశాలు కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు...
Class 8 students to attend school from November 23 : ఏపీలో స్కూళ్లు తెరుచుకున్నాయి. కరోనా నుంచి రక్షణ చర్యలు చేపడుతూ…పాఠశాలలను పున:ప్రారంభించారు. స్కూళ్లో హాజరు శాతం పెరుగుతోంది. దీంతో మరిన్న జాగ్రత్తలు...
Corona vaccination centers : కరోనా టీకా తయారీకి పరిశోధనలు జరుగుతుండగానే దేశంలో ప్రజలందరికీ టీకాలు వేసే కార్యక్రమం రూపకల్పనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీకా పంపిణీకి ప్రణాళికను సిద్ధం చేసింది. టీకాలు...
teachers students tested corona positive: ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లలో కరోనా కలకలం రేగింది. రెండు రోజుల క్రితం స్కూళ్లు తెరుచుకోవడంతో పిల్లలు బడిబాట పట్టారు. నాలుగు జెడ్పీ హైస్కూళ్లలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు...
flood Hyderabad : తెలంగాణ రాజధాని హైదరాబాద్లో గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ఉప్పొంగించింది. ఆ నీటి ఉదృతికి .. రోడ్లపై పార్క్ చేసిన...
jagananna vidya kanuka: జగనన్న విద్యాకానుకను ఏపీ సీఎం జగన్ కృష్ణా జిల్లాలో గురువారం(అక్టోబర్ 8,2020) ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్, చదువే తరగని ఆస్తి అన్నారు. ప్రపంచాన్ని మార్చే శక్తి చదువుకు...
telangana Unlock 5 guidelines : కరోనా వైరస్ ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో..అన్ లాక్ మార్గదర్శకాలు విడుదల చేస్తోంది. కేంద్రం. కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికే...
Jagananna Vidya Kanuka : మరో ప్రతిష్టాత్మక పథకానికి వైసీపీ సర్కార్ శ్రీకారం చుట్టనుంది. నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా మరో పథకాన్ని తీసుకొస్తోంది ఏపీ ప్రభుత్వం. జగనన్న విద్యాకానుకను ప్రారంభిస్తోంది. ఈ పథకం ద్వారా.....
AP Schools Reopening : ఏపీలో వచ్చే అక్టోబర్ 5 నుంచి పూర్తి స్థాయిలో విద్యా సంస్థలు తిరిగి తెరుచుకోబోతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ కూడా...
ssc board telangana : పదో తరగతి పరీక్షలు రాయాలంటే..ఏదైనా స్కూల్ లో చదివి ఉండాలనే నిబంధన ఉంది. ఫీజులు కట్టలేని వాళ్లు చదువు మానేయకుండా..పదో తరతి పరీక్షలు రాసే అవకాశం ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ...
కరోనా కారణంగా లాక్డౌన్ అమల్లోకి వచ్చి ఆరు నెలలు అయిపోయింది. దేశంలో ఒక్కొక్క దశలో మార్పులు చేసుకుంటూ వస్తుంది కేంద్రం. ఈ క్రమంలోనే ఆరు నెలలు నుంచి ఆగిపోయిన కీలకమైన మార్పులు చెయ్యబోతుంది కేంద్రం. అన్లాక్-4.0లో...
స్కూల్, కాలేజీలకు వెళ్లాలంటే..పేరెంట్స్ అనుమతి తప్పనిసరా ? ఏంటీ చదువుకోవడానికి ఎవరైనా అడ్డు చెబుతారా అని అనుకుంటున్నారా ? కానీ..కరోనా అలా చేసింది మరి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఎక్కడ...
కరోనా కారణంగా శతాబ్దకాలంలో ఎప్పుడూ దేశంలో చూడని పరిస్థితులు చూస్తున్నాం. ఈ క్రమంలో దేశవ్యాప్తవంగా లాక్డౌన్లోకి వెళ్లిపోగా.. దశలవారీగా అన్లాక్ చేస్తుంది భారత ప్రభుత్వం. రాబోయే రోజుల్లో 9 నుంచి 12 వ తరగతి విద్యార్థులు...
విద్యార్థుల వద్ద పెండింగ్ లో ఉన్న ఫీజులను తీసుకరండి..మీ జీతం తీసుకోండి అంటూ..తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొన్ని కార్పొరేట్, ప్రైవేటు స్కూల్స్ ఆంక్షలు పెడుతుండడంతో టీచర్లు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. మూడు నెలలుగా జీతాలు లేకపొవడంతో ఇబ్బందికరమైన...
కరోనా వైరస్ పుట్టిల్లు..అయిన..చైనాలో స్కూళ్లు తెరిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 01వ తేదీ నుంచి స్కూళ్లు, kindergartens తెరుస్తామని వెల్లడించారు. వూహాన్ విశ్వవిద్యాలయం సోమవారం నుంచి తిరిగి ప్రారంభమవుతుందని, 2 వేల 842 విద్యా...
ఒకవైపు కాలేజీలు ప్రారంభం కాబోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇప్పటివరకు విద్యార్ధులకు పుస్తకాలు అందలేదు. ప్రస్తుత పరిస్తితి చూస్తే మరో నెల గడిచినా పుస్తకాలు విద్యార్థులకు అందే సూచనలు కనిపించడం...
తెలంగాణ వ్యాప్తంగా సెప్టెంబరు 1నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమైపోతుంది. నర్సరీ నుంచి డిగ్రీ కాలేజ్ విద్యార్థుల వరకూ ఆన్లైన్ క్లాసులు జరుగుతాయని కన్ఫామ్ చేసేశారు అధికారులు. మరి ఆ క్లాసులు ఎంతసేపు జరగాలి.. ఎన్ని గంటలు...
సెప్టెంబర్-1,2020నుంచి ప్రారంభం కానున్న అన్లాక్ 4 మార్గదర్శకాల్లో భాగంగా కేంద్రం మరిన్ని సడలింపులు ఇవ్వాలని భావిస్తోంది. అన్లాక్ 4 లో భాగంగా సెప్టెంబర్-1 నుంచి అన్నీ తెరిచేస్తారనీ, ఇక అసలు ఎలాంటి కండీషన్లూ ఉండవని చాలా...
కరోనా కారణంగా చదువులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డిజిటల్ మీడియా మరియు ఆన్లైన్ లెర్నింగ్పై నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) నిర్వహించిన సర్వే ప్రకారం,...
సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పాఠశాలలను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే తల్లిదండ్రులు కేవలం 31 శాతం మాత్రమే ప్రభుత్వ ఆలోచనకు అనుకూలంగా ఉన్నారు. 61 శాతం తల్లిదండ్రులు ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నారు....
కరోనా వైరస్ మహమ్మారితో ప్రపంచమంతా ఇంటికి పరిమితమయ్యారు.. కరోనా వ్యాప్తి ప్రారంభమై ఆరు నెలలు అవుతోంది.. అప్పటినుంచి విద్యాసంస్థలన్నీ మూతపడే ఉన్నాయి. స్కూళ్లు, కాలేజీలన్ని మూసి వేయడంతో విద్యార్థుల విద్యాసంవత్సరం కూడా వెనుకబడిపోతోందనే ఆందోళన నెలకొంది....
ప్లాస్మా దాతలకు ఏపీ సర్కార్ ప్రోత్సాహకం ఇవ్వనుంది. ప్లాస్మా ఇచ్చే వారికి రూ.5 వేల రూపాయలు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. మంచి భోజనం, ఆరోగ్యం కోసం ఈ డబ్బు ఉపయోగపడుతుందని చెప్పారు. సెప్టెంబర్ 5...
కరోనా లాక్డౌన్ను అన్లాక్తో కేంద్రం సడలిస్తోంది. ఈ నెల 31వ తేదీతో ప్రస్తుత అన్లాక్ 2.0 ముగిసిపోనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ(జులై-29,2020) కేంద్ర హోం శాఖ అన్ లాక్ 3.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. కేంద్రం...
కరోనా లాక్డౌన్ను అన్లాక్తో కేంద్రం సడలిస్తోంది. ఈ నెల 31వ తేదీతో ప్రస్తుత అన్లాక్ 2.0 ముగిసిపోనుంది. దీంతో అన్లాక్ 3.0 మార్గదర్శకాలపై ప్రభుత్వం కసరత్తు సాగిస్తోంది. ఆగస్ట్-1 నుంచి అమలవనున్న అన్లాక్ 3.0లో లాక్డౌన్కు...
బంగారం కొనుక్కొవాలని అనుకున్న వారు ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే..ధరలు దిగి రావడం లేదు. దీంతో మహిళామణులు నిరుత్సాహానికి గురవుతున్నారు. ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురు చూస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో...
కరోనా కారణంగా ఏపీలో మూతపడిన పాఠశాలలు మళ్లీ తెరుచుకోనున్నాయి. (సెప్టెంబర్ 5, 2020) నుంచి పాఠశాలలు పున:ప్రారంభించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. పాఠశాల విద్య, గోరుముద్ద కార్యక్రమాలపై మంగళవారం సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వచ్చే...
దేశంలోనే కరోనా తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. అక్కడ లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. పరిస్థితి దారుణంగా ఉంది. రోజురోజుకి కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో స్కూల్స్ రీఓపెన్ చేసేందుకు ప్రభుత్వం...
2 నెలలకు సరిపడ గ్యాస్ సిలిండర్లను స్టాక్ ఉంచుకోండి. భద్రతా బలగాల వసతి కోసం స్కూల్ భవనాలను సిద్ధం చేయండి.. అంటూ జమ్మూకాశ్మీర్ అధికార యంత్రాంగం ఆయిల్ కంపెనీలకు, పోలీసు ఉన్నతాధికారులకు జారీ చేసిన ఆదేశాలు...
కరోనా వైరస్ విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపెడుతోంది. వైరస్ విస్తృతంగా వ్యాపిస్తుండడంతో విద్యాబోధన ఇంకా జరగడం లేదు. జూన్ నెల సగం అవుతున్నా…ఇంకా స్కూల్స్ తెరుచుకోలేదు. కొన్ని స్కూల్స్ ఆన్ లైన్ లో పాఠాలు...
ఓ సైంటిఫిక్ నియమం పాటించి పిల్లలంతా స్కూళ్లకు తిరిగి వెళ్లొచ్చని ప్రభుత్వం చెప్తోంది. పిల్లలు నేర్చుకోవడానికి ఉత్తమ స్థలం.. స్కూల్ యేనని ప్రధాని కూడా చెబుతున్నారు. మానసికంగా ఎదగడంతో పాటు సామాజికంగానూ తోటి పిల్లలతో, కేరర్స్,...
కరోనా లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా స్కూళ్లు మూతపడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు నెలలు దాటింది. స్కూళ్లు ఎప్పుడు
లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా మూతపడిన స్కూళ్లు, కాలేజీలు రీఓపెన్ ఎప్పుడు అనేది హాట్ టాపిక్ గా మారింది. దీనిపై క్లారిటీ కోసం 33 కోట్ల మంది విద్యార్థులు,
కరోనా కారణంగా…లాక్ డౌన్ విధించడంతో పాఠశాలలు, విశ్వ విద్యాలయాలు, ఇనిస్టిట్యూట్స్ అన్నీ మూతపడ్డాయి. దీంతో విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. కేసులు ఎక్కువవుతున్నా..లాక్ డౌన్ లో...
ప్రభుత్వ టీచర్లకు సీఎం జగన్ గుడ్ న్యూస్ వినిపించారు. టీచర్ల బదిలీలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
ఏపీలో ఆగస్టు 3నుంచి స్కూలు ప్రారంభమవుతాయని రాష్ట్ర సీఎం జగన్ వెల్లడించారు. స్కూళ్లు తెరిచే నాటికి విద్యా కానుక అందిస్తామన్నారు. బ్యాగు, మూడు జతల యూనిఫారమ్స్, బెల్టు, బూట్లు, సాక్సులు, టెక్ట్స్బుక్స్, నోట్ బుక్స్, మంచి...
కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే.
తెలంగాణ రాష్ట్రంలో మే 31 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కంటైన్ మెంట్ జోన్లు మినహా రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన ప్రాంతాల్లో కొన్ని సడలింపులు ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. అయితే లాక్...
కరోనా కారణంగా అంతా మారిపోయింది. పరిస్థితులు, వ్యవస్థల్లో ఊహించని మార్పు కనిపించనుంది. భౌతిక
కోవిడ్-19 లాక్ డౌన్ ముగిసిన తర్వాత విద్యార్థులు తిరిగి క్లాస్ రూమ్స్ కు చేరుకున్న తర్వాత పాఠశాలలు ఒకేసారి 30 శాతం మందితో మాత్రమే హాజరయ్యే అవకాశం ఉందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ...
కరోనా వైరస్..ఎన్నో జీవితాలను ప్రభావితం చేసింది. కొత్త కొత్త రూల్స్ పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతుండడంతో జన జీవనం స్తంభించిపోయింది. స్కూల్స్, కాలేజీలు, ఇనిస్టిట్యూట్స్ కు తాళాలు పడిపోయాయి. విద్యా సంవత్సరం చాలా లేటుగా...
జూన్ 12వ తేదీ నుంచి స్కూల్స్ ఓపెన్ చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా వైరస్ కారణంగా..ఇప్పటికే విద్యా సంవత్సరం లాస్ అయిన సంగతి తెలిసిందే. వేసవి సెలవుల కంటే ఎక్కువగానే ఈసారి పాఠశాలలకు హాలీడేస్ వచ్చాయి....
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం మరోసారి కరోనా ప్రభావిత ప్రాంతాలను గుర్తించింది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 5 జిల్లాలను రెడ్ జోన్లుగా కేంద్రం ప్రకటించింది. కర్నూలు, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, కృష్ణా...
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. దీంతో అన్ని రకాల షాపులు, వ్యాపారాలు మూతబడ్డాయి. ముందు జాగ్రత్తగా విద్యా సంస్థలు
దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం భయంతో వణికిపోతోంది. దేశంలోనే అతి పెద్ద కరోనా హాట్ స్పాట్గా మారిపోయింది. రోజు రోజుకు కేసులు పెరిగిపోతుండడంతో.. అదుపు చేసేందుకు నగర యంత్రాంగం అందుబాటులోని మార్గాలను అన్వేషిస్తోంది. ఈ...
ఈసారి విద్యా వ్యవస్థ గతంలో ఎదుర్కొనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటోంది. కరోనా మహమ్మారి ఎంతో ప్రభావం చూపిస్తోంది. చైనా నుంచి వచ్చిన ఈ రాకాసి..భారతదేశంలో విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో స్పష్టంగా ప్రభావం చూపిస్తోంది. దీనికారణంగా లాక్ డౌన్...