PM At Delhi Gurdwara ఢిల్లీలోని చారిత్రక గురుద్వారా రకాబ్గంజ్ సాహిబ్ను ఆదివారం(డిసెంబర్-20,2020)ఉదయం ప్రధానమంత్రి నరేంద్రమోడీ సందర్శించారు. సిక్కుల తొమ్మిదో గురువు ‘గురు తేగ్ బహదూర్’ కి మోడీ ఈ సందర్భంగా నివాళలర్పించారు. ఆయన త్యాగాలను...
Kailash Vijayvargiya security బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ, పార్టీ వెస్ట్ బెంగాల్ ఇన్ఛార్జి కైలాష్ విజయవర్గియా భద్రతను అప్ గ్రేడ్ చేసింది కేంద్ర హోంశాఖ. డిసెంబర్-10న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బెంగాల్...
Mobile Apps:ఇండియాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయనే కారణంతో గవర్నమెంట్ 43మొబైల్ యాప్స్ ను బ్లాక్ చేసింది. గతంలో ఇండియన్ యూజర్ల మొబైల్ డేటా, అవసరానికి మించి వ్యక్తిగత డేటాను తీసుకుంటున్నారని చైనా యాప్లను, వారికి...
Indian Army security : భారత్, చైనా సరిహద్దులో కొన్ని నెలలుగా ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చలికాలం ప్రారంభం కావడంతో రానున్న రోజుల్లో చలి తీవ్రత పెరుగనుండటంతో భారత సైన్యం...
Penalty to Apple: సాఫ్ట్వేర్ సెక్యూరిటీ సంస్థ VirnetXకు చెందిన పేటెంట్ పొందిన వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ (వీపీఎన్) టెక్నాలజీని వాడుకున్నందుకు యుఎస్ జ్యూరీ ఆపిల్కు 503 మిలియన్ డాలర్లు(37,49,75,43,400రూపాయలు) చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది...
cc cameras : మహిళల మెడలో మంగళసూత్రాలు తెంపుకెళ్తున్నారా..? అమ్మాయిలను టీజ్ చేస్తున్నారా..? పబ్లిక్గా పోకిరీలు రెచ్చిపోతున్నారా..? దాదాగిరి చేస్తూ బెదిరింపులకి దిగుతున్నారా..? అయితే ఖాకీలు మీ తాట తీయడం ఖాయం. హైదరాబాద్లో గల్లీగల్లీకి నిఘా...
కరోనా రోగులకు గాంధీ ఆస్పత్రి వైద్య సిబ్బంది నిర్విరామంగా ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కరోనా సోకిన గర్భిణులు మొదలుకొని.. చిన్నారులకూ మెరుగైన వైద్యం అందిస్తున్నారు. వారికి అన్నీ తామై కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఇప్పటి వరకు 600...
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఉగ్రవాదుల లిస్టులో ఉన్నారా ? అంటే ఎస్ అంటోంది తెలంగాణ పోలీసు శాఖ. ఆయన ఇంటి వద్ద భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. ఇటీవలే అరెస్టయిన..ఉగ్రవాదుల హిట్ లిస్టులో...
గతేడాది అయోధ్య కేసులో తీర్పు వెలువరించిన ధర్మాసనంలో సభ్యుడు, ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే ప్రాణాలను ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.....
నేనున్నాను..కార్మికులకు అండగా అంటున్నాడు Sonu Sood. కరోనా సమయంలో కార్మికులకు అండగా నిలుస్తున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరో సహాయం చేసేందుకు నడుం బిగించాడు. సినిమాల్లో విలన్ పాత్ర పోషించిన ఈ నటుడు..నిజ జీవితంలో హీరో...
జమ్మూకాశ్మీర్ లో భారీ ఉగ్రకుట్రను భారత భద్రతా దళాలు భగ్నం చేశాయి. పుల్వామ దాడి తరహా ప్రయత్నాలు జరిగినట్లు తెలుస్తోంది. సుమారు 20 కిలోల పేలుడు పదార్థాలతో వెళ్తున్న ఓ కారును భద్రతా దళాలు స్వాధీనం...
మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్యకేసు ప్రధాన నిందితుడైన మారుతీరావుకు అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2020, మార్చి 09వ తేదీ ఉదయం నల్గొండ జిల్లాలో జరుగనున్నాయి. ఆయన నివాసానికి కుటంబసభ్యులు, స్నేహితులు చేరుకుంటున్నారు. 2020, మార్చి 08వ...
కొన్ని కొన్ని సందర్భాల్లో కులాంతర, మతాంతర వివాహలు చేసుకునే వాళ్లకు వాళ్ల కుటుంబాల నుంచి బెదిరింపులు వచ్చిన ఘటనలు మనం ఇప్పటికే చూశాం. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇంకా కులాంతర,మతాంతర వివాహాల పట్ల అభ్యంతరాలు ఉన్నాయని...
మహిళలకు రక్షణ కరువైంది. వీధుల్లోనే కాదు.. ఇంట్లోనూ కూడా భద్రత లేకుండా పోయింది. ఎప్పుడు ఏ కామాంధుడు ఎటువైపు నుంచి విరుచుకుపడతాడో అనే భయంతో మహిళలు
హైదరాబాద్ వనస్థలిపురంలో విషాదం నెలకొంది. ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. మృతుడిని సతీష్ గా గుర్తించారు. సతీష్.. వనస్థలిపురంలోని డీమార్ట్ కు ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లాడు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ముందు అందరూ అనుకున్న విధంగానే మాజీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు భద్రతను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది.
ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో హ్యాట్రిక్ కొట్టబోతుందని ఇవాళ(ఫిబ్రవరి-8,2020)పోలింగ్ అనంతరం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఢిల్లీ ఓటర్లు కేజ్రీవాల్ కే పట్టం కట్టారని సర్వేలన్నీ చెబుతున్న సమయంలో ఢిల్లీ సీఎం మరింత అలర్ట్ అయ్యారు. ఈవీఎం మెషిన్ల...
ఇవాళ(ఫిబ్రవరి-8,2019)ఢిల్లీ ప్రజలు కొత్త ప్రభుత్వం కోసం ఓట్లు వేయనున్నారు. అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి ప్రభుత్వ పగ్గాలు అప్పజెబుతారా లేదా బీజేపీకి అవకాశమిస్తారా ఇద్దరికీ కాకుండా కాంగ్రెస్ కు పాలన పగ్గాలు అప్పజెబుతారా అన్నది ఫిబ్రవరి-11న...
ఆదివారం జనవరి 26..గణతంత్ర దినోత్సవం సందర్భంగా తమిళనాడులోని రామేశ్వరం పంబన్ వంతెన వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. పెట్రోలింగ్ తీవ్రతరం చేశారు. వంద సంవత్సరాలు దాటిన ఈ వంతెన వద్ద గార్డులు వేయి కళ్లతో కావలికాస్తున్నారు. ...
15 మంది విదేశీ ప్రతినిధులు ఇవాళ(జనవరి-9,2020) కశ్మీర్లో పర్యటిస్తున్నారు. కశ్మీర్లో శాంతియుత వాతావరణం నెలకొన్నదన్న విషయాన్ని చెప్పేందుకు ప్రభుత్వం విదేశీ ప్రతినిధులను ఆహ్వానించింది. ప్రతినిధుల బృందంలో అమెరికా, దక్షిణకొరియా, మొరాకో, నైగర్, నైజీరియా, గుయానా, అర్జెంటీనా,...
ఓ పెళ్లి కూతురు ట్వీట్ కు రాష్ట్రపతి భవన్ స్పందించింది. పెళ్లి కూతురుకి ఎదురైన సమస్యను పరిష్కరించడమే కాకుండా ఆమెకు శుభాకాంక్షలు చేస్తూ రాష్ట్రపతి భవన్ ట్వీట్ చేసి అందరినీ ఆశ్చర్చపర్చారు. ఓ పెళ్లి కూతరు...
హైదరబాద్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ ఉద్యోగాల భర్తీ కోసం సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(SPMCIL) నోటిఫికేషన్ విడుదల చేసింది. మెుత్తం 29 ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది....
రాజధానిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. 2019, డిసెంబర్ 22వ తేదీ ఆదివారం రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయి. టెంట్లు వేసుకుని రోడ్లపై బైఠాయించారు. విద్యార్థులు, మహిళలు, రైతులు, వారి పిల్లలతో ప్ల కార్డులు...
దేశంలో మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ముఖ్యంగా యూపీలో మహిళల భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని యోగి సర్కర్ ప్రకటనలు చేస్తున్నప్పటికీ మహిళలపై దాడులు రోజురోజుకీ పెరిగుతున్నాయి తప్ప ఆగడం లేదు. ఇటీవల...
మహిళలపై అఘాయిత్యాలను అడ్డుకునేందుకు.. వారికి ఆత్మరక్షణ కల్పించేందుకు అద్భుతాన్ని సృష్టించారు ఇద్దరు చిన్నారులు. ముట్టుకుంటే షాక్ కొట్టే జాకెట్ను తయారు చేశారు.
చర్లపల్లి జైలు దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యువకులు భారీగా జైలు దగ్గరికి తరలివస్తున్నారు. బైక్ లపై చేరుకుంటున్నారు. అటు మహిళలు, విద్యార్థినులు కూడా పెద్ద
భారత్లో SPGను కుదించి ప్రధానికి మాత్రమే పరిమితం చేశారు. ఈ భద్రత విభాగం భారత్తో పాటు అమెరికాలోనూ ఉంది. ఈ రెండు దళాల మధ్య వ్యత్యాసాలు, పోలికల గురించి విశ్లేషిస్తే.. కొద్ది నెలలుగా భారత్లో SPG...
ఢిల్లీ ఎయిర్ పోర్టులో అనుమానాస్పద బ్యాగ్ కలకలం రేపింది. దీంతో ఎయిర్ పోర్ట్ లో సెక్యూరిటీని టైట్ చేశారు. ఇవాళ(నవంబర్-1,2019)ఉదయం ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులోని టెర్మినల్ 3దగ్గర ఓ అనుమానాస్పద బ్యాగును సెక్యూరిటీ సిబ్బంది...
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోడీ,కేంద్రహోంమంత్రి అమిత్ షా,టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సహా పలువురు ప్రముఖులను హతమార్చేందుకు ఓ ఉగ్రసంస్థ కుట్ర పన్నినట్లు సమాచారం. ఈ మేరకు ఉగ్రవాద సంస్థ నుంచి జాతీయ...
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఔరంగాబాద్ లోని పైథాన్ గేట్ ప్రాతంలో జరిగిన ఎన్నికల ప్రచారం సభలో పాల్గొని ప్రసంగించారు. ఒవైసీని పాముతో పోల్చి కామెంట్ చేయడంపై కౌంటర్ వేశారు....
విశాఖ వేదికగా ఐదో రోజు టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా,సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. అయితే రప్రాంత నగరాలకు ఉగ్రముప్పు ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించడంతో విశాఖలో హైఅలర్ట్ కొనసాగుతుంది. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో అప్రమత్తమైన పోలీసులు. విశాఖలో సౌతాఫ్రికాతో టెస్ట్...
తమకు ఇవ్వాల్సిన డబ్బు చెల్లించలేదని టీమిండియా క్రీడాకారులకు పోలీసులు సెక్యూర్టీ కల్పించలేదు. సకాలంలో బీసీసీఐ డబ్బులు జమ చేయకపోవడంతో చండీగడ్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో భద్రత లేకుండానే క్రికెటర్లు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ...
ఉగ్రవాదులు దసరా పండుగను టార్గెట్ చేశారు. దసరా రోజున దాడులకు స్కెచ్ వేశారని నిఘా వర్గాలు తెలిపాయి. రైల్వేస్టేషన్లు, దేవాలయాల్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడొచ్చని
కృష్ణా జిల్లా చిన అవుటుపల్లిలో దారుణం జరిగింది. పిన్నమనేని మెడికల్ కాలేజ్ సెక్యూరిటీ సూపర్ వైజర్ హత్యకు గురయ్యాడు. శుక్రవారం (సెప్టెంబర్ 13) అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు సూపర్ వైజర్ వెంకటేశ్వర్రావు ఇంట్లో ప్రవేశించి...
తమిళనాడు రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు. లష్కరే ఎ తోయిబా ఉగ్రవాదులు ప్రవేశించారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. శ్రీలంక మీదుగా తమిళనాడులోకి ఆరుగురు ఉగ్రవాదులు చొరబడ్డారని తెలిపింది. ఇందులో ఒక పాకిస్తాన్కు చెందిన వ్యక్తి, ఐదుగురు...
ఫోని తుఫాన్ హెచ్చరికల కారణంగా ఒడిషాలోని రెండు జిల్లాల్లో స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన EVMలను వేరే ప్రాంతానికి తరలిస్తున్నారు. 11 జిల్లాల్లో ఫోని తుఫాన్ భీభత్సం సృష్టించే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చిరించింది. దీంతో EVMలు భధ్రపరిచి ఉన్న స్ట్రాంగ్...
వరుస బాంబు పేలుళ్ల ఘటనతో భద్రతా కారణాల దృష్యా 39 దేశాలకు వీసాల జారీని నిలిపివేస్తున్నట్లు గురువారం(ఏప్రిల్-25,2019) శ్రీలంక పర్యాటక మంత్రిత్వశాఖ తెలిపింది. శ్రీలంకలోకి ఈ దేశాలకు చెందిన పర్యాటకులను అడ్డుకునేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపింది....
ఆంధ్రప్రదేశ్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల దగ్గర భద్రత కట్టుదిట్టం చేయాలని.. అధికార, ప్రతిపక్ష పార్టీలు .. పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశాయి. పోలింగ్ కేంద్రాల్లో అధికారపార్టీ నేతలు రిగ్గింగ్కు పాల్పడతారని ప్రతిపక్షపార్టీ నేతలు ఆరోపిస్తుంటే.. ప్రతిపక్షపార్టీ...
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని RSS కార్యాలయానికి రాత్రికి రాత్రి సెక్యూరిటీని తొలగించిన సీఎం కమల్ నాథ్ ఆ తర్వాత కొన్ని గంటలకే ప్రభుత్వ ఉత్తర్వును ఉపసంహరించారు. ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి భద్రతను పునరుద్ధరించారు.ఎన్నికల కారణంగా అదనపు...
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ, తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్ 11న జరుగనున్న సంగతి తెలిసిందే. బీజేపీ నిర్వహించే ఎన్నికల ప్రచార సభలకు...
పుల్వామా ఉగ్రదాడి తర్వాత కాశ్మీర్ లో వేర్పాటువాద నేతల పట్ల భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.ఇప్పటికే వేర్పాటువాద నేతలకు కల్పించిన సెక్యూరిటీని ఉపసంహరిస్తూ నిర్ణయం తీసుకున్నవిషయం తెలిసిందే.ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతున్న కేంద్రప్రభుత్వం ఇవాళ చట్టవిరుద్ద...
పాక్ లోని సింధ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున చైనా సైనిక బలగాలను మెహరించింది. చైనా-పాక్ ఎకనామిక్ కారిడర్(CPEC)కాపాడుకోవడానికే చైనా సైన్యం సింథ్ లో మొహరించినట్లు ఇంటిలిజెన్స్ వర్గాలు తెలిపాయి.ముఖ్యంగా సింధ్ ఫ్రావిన్స్ లోని థార్ ప్రాంతంలో...
తిరుమల: తిరుమల కొండ పై చిన్న పిల్లల కిడ్నాప్ లు జరుగుతూనే ఉన్నాయి. అధికారులు ఎన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నా కిడ్నాప్ లకు అడ్డుకట్ట వేయలేక పోతున్నారు. తాజాగా తిరుమల కొండపై ఓ మూడు నెలల...
2019 సార్వత్రిక ఎన్నికలు ముగిసేంతవరకు దేశంలో ఇతర ప్రధాన విమానాశ్రయాలతో కలిసి హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రమయం(RGIA)లో రెడ్ అలర్ట్ కొనసాగనుంది. బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ విమానాశ్రయంలో ఇటీవల విమానాన్ని హైజాక్ చేసే...
విమానాల హైజాక్ బెదిరింపులు కలకలం రేపాయి. ఈశాన్య రాష్ట్రాల్లోని ఎయిర్పోర్టుల్లో విమానాలు హైజాక్ చేయనున్నట్లు వార్నింగ్లు అందాయి. అలాగే దేశంలోని ఎయిర్పోర్టులపై
భారత పైలట్ అభినందన్ రాక కోసం యావత్ భారత్ ఎదురుచూస్తుంది. దేశమంతా ఉప్పొంగే మనసుతో అభినందన్ కు స్వాగతం పలికేందుకు సిద్ధమైంది. మార్చి 1,2019 శుక్రవారం మధ్యాహ్నం అభినందన్ ను భారత్ కు అప్పగించే అవకాశం ఉంది....
ప్రధానమంత్రి నరేంద్రమోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లోనూ, పంజాబ్ రాష్ట్రంలోనూ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలోని జైషేలో భారత వాయుసేన దాడులు చేసిన నేపథ్యంలో రెండు రాష్ట్రాలలో హై అలర్ట్ ప్రకటించారు. సరిహద్దు...
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో విధుల్లో ఉన్న జవాన్లపై, పోలీసులపై రోజూ ఏదో ఒక ప్రాంతంలో వేర్పాటువాదులు రాళ్లు రువ్వడం మనం చూస్తూనే ఉన్నాం. కొంతమంది ఉగ్రవాదులు ఆందోళనకారుల ముసుగులో బలగాలపై దాడులకు పాల్పడుతుంటారు. ఆర్మీ వాహనాలపై దాడులు చేస్తారు....
ఆదిలాబాద్: విదేశీ సాంకేతికను వినియోగించుకుంటూ బొగ్గు ఉత్పత్తి చేస్తోన్న సింగరేణి సంస్థ తమ ఆస్తులను కాపాడుకోవడంలో మాత్రం విఫలమవుతోంది. కోట్ల విలువ చేసే సామగ్రి దొంగల పాలవుతున్నా పట్టీపట్టనట్లు వదిలేస్తోంది. నిఘా నేత్రాన్ని ఏర్పాటు చేయకుండా...
కర్నూలు : ఏపీ మంత్రి అఖిల ప్రియ కోపం ఇంకా చల్లారడం లేదు. ఆమె ఆళ్లగడ్డ పోలీసులపై గుర్రుగా ఉన్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అఖిల ప్రియ వెళుతుండడంపై ఆమె అభిమానులు..టీడీపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు....