Big Story4 months ago
సెప్టెంబర్ 21 నుంచి స్కూళ్లు.. ఆ తరగతుల వారికి మాత్రమే.. SOP జారీ!
కరోనా కారణంగా శతాబ్దకాలంలో ఎప్పుడూ దేశంలో చూడని పరిస్థితులు చూస్తున్నాం. ఈ క్రమంలో దేశవ్యాప్తవంగా లాక్డౌన్లోకి వెళ్లిపోగా.. దశలవారీగా అన్లాక్ చేస్తుంది భారత ప్రభుత్వం. రాబోయే రోజుల్లో 9 నుంచి 12 వ తరగతి విద్యార్థులు...