ఉన్న ఖాళీలు నాలుగు.. అందులో ఒకటి కేంద్రంలోని బీజేపీ తరఫున అంబానీ ఖాతాలోకి వెళ్లిపోయింది. ఇక మిగిలినవి మూడు.. వాటికోసం బోలెడు పేర్లు. ఎవరికిస్తే ఏమవుతుందోనన్న ఆందోళన.. అయినా రకరకాల కూడికలూ, తీసివేతలు లెక్కలేసిన తర్వాత...
ఏపీలో రాజ్యసభ ఎంపీల సీట్ల పోట్లాట మొదలైంది. రాజ్యసభ సీట్ల కోసం నేతలంతా ఆశగా చూస్తున్నారు. శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానించడంతో రాజ్యసభ రేసు మొదలైంది. ఎమ్మెల్సీ పదవిని ఆశించిన వరంతా ఇప్పుడు రాజ్యసభ...
రాజ్యసభ ఎంపీల స్థానాల కోసం నేతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే హడావుడి మొదలైంది. శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడంతో.. ఇప్పటివరకు ఎమ్మెల్సీ పదవి వస్తే చాలని భావించిన వాళ్లు సైతం...
వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి, ఏపీ ముఖ్యమంత్రి జగన్ సోదరి షర్మిలకు ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. జనవరి 10న హాజరుకావాలని ప్రత్యేక కోర్టు సమన్లు ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెళ్లి రోజు ఈ రోజు(ఆగస్ట్ 28). ఈ సంధర్భంగా.. వైఎస్ జగన్.. ఆయన భార్య భారతీలకు వైఎసఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు భారీగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు....
వేలాది ఎకరాలను టీడీపీ నేతలు స్వాహా చేశారని ఆరోపించారు.
చంద్రబాబు అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు జాబు రాలేదని.. లోకేష్ కు ఏకంగా మూడు ఉద్యోగాలు ఇచ్చారని షర్మిల అన్నారు.
కృష్ణా : ఏపీ సీఎం చంద్రబాబుకి శాపం ఉందని.. నిజం చెబితే ఆయన తల వెయ్యి ముక్కలవుతుందని.. అందుకే చంద్రబాబు తన జీవితంలో నిజం చెప్పలేదని వైసీపీ నేత షర్మిల
గుంటూరు : ఒక్కసారి జగన్ కు అవకాశం ఇవ్వండి లని షర్మిల విజ్ఞప్తి చేశారు. ఫ్యాన్ గుర్తుకు వేసే ప్రతి ఓటు రాజన్నకు వేసినట్లేనని తెలిపారు. వైసీపీ నవరత్నాలతో పేదలకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ ఎన్నికలు...
ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు కొడుకు నారా లోకేష్ని టార్గెట్ చేశారు జగన్ సోదరి షర్మిల. లోకేష్పై పంచ్ డైలాగ్లు విసురుతూ ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
YSRCP కి కొత్త జోష్ వచ్చింది. ఇప్పటి వరకూ వైసీపీ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఒకరే విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
వైసీపీ ప్రచారం మరింత హోరెత్తనుంది. ఇప్పటి వరకు ఆ పార్టీ తరపున జగన్ ఒక్కరే ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఆయనకు తోడుగా కుటుంబ సభ్యులు ప్రచార పర్వంలోకి దిగుతున్నారు. మార్చి 29 శుక్రవారం నుంచి జగన్...
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, జగన్ బాణం.. చెల్లెలు వైఎస్ షర్మిల ఆ పార్టీ తరుపున ప్రచారం చేసేందుకు సిద్దమయ్యారు. మార్చి 29వ తేదీ నుంచి వారు ఎన్నికల ప్రచారంను ఉదృతం...
అమరావతి: జగన్ పై ఉన్న కేసులను మాఫీ చేయించుకోడానికే షర్మిళ రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి అన్నారు. ఇన్నాళ్లూ రాజకీయాలకు దూరంగా ఉన్న షర్మిళ మళ్లీ ఇప్పుడు ఏపీకి వచ్చి ఎందుకు రాజకీయాలు...
మేము ప్రచారంలోకి దిగుతున్నాం అంటున్నారు విజయమ్మ, షర్మిల. వైసీపీ తరపున వీరు ఎన్నికల ప్రచారంలోకి దిగబోతున్నారు. ఇందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. వీరిద్దరూ విడివిడిగా జిల్లాల్లో సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. మొత్తం రోజుకు నాలుగు...
ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ వింత వింతగా మాట్లాడుతున్నారు. ఆయన చేసే వ్యాఖ్యలు జనాలను విస్మయానికి గురి చేస్తున్నాయి. తెలిసి మాట్లాడుతున్నారో తెలియక
హైదరాబాద్: సోషల్ మిడియాలో తనపై అసభ్యకరమైన,అసత్య అరోపణలు చేస్తున్నారని ఆరోపిస్తూ వైసీపీ అధినేత జగన్ సోదరి, షర్మిల చేసిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పోలిసులు విచారణ చేపట్టారు. సీపీ ఆదేశాలతో సైబర్ క్రైం పోలీసులు ఈకేసు...
చిత్తూరు: షర్మిల, ప్రభాస్ మధ్య ఎఫైర్ ఉందంటూ జరుగుతున్న ప్రచారం… రెండు పార్టీల మధ్య మాటలయుద్ధానికి దారితీసింది. వైసీపీ, టీడీపీ నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. షర్మిల చేసిన విమర్శలపై ఏకంగా టీడీపీ అధినేత, సీఎం...
చిత్తూరు: ఏపీ పోలీసులపై నమ్మకం లేకపోతే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఎందుకు పోటీ చేస్తోందని సీఎం చంద్రబాబు,వైసీపీ అధినేత జగన్ ను ప్రశ్నించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తన స్వగ్రామం నారావారిపల్లెకు వచ్చిన ఆయన మంగళవారం...
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం.. పాదయాత్రల ముగింపునకు వేదికగా మారింది. యాత్ర ఎక్కడ ప్రారంభమైనా ముగింపు మాత్రం ఇచ్చాపురమే అవుతోంది. ఏపీలో ఇప్పటి వరకు నాలుగు పాదయాత్రలు జరిగితే.. మూడు యాత్రలు ఇక్కడే ముగిశాయి. ఆ మూడూ...